Telugu News Power

Telugu News Power

ఘనంగా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక.

పాలకొల్లు: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారక రామారావు 103 జయంతి ఉత్సవాలు వాడవాడలా ఘనంగా జరిగాయి. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపుమేరకు, స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పేద ప్రజల కోసం, మహిళల కోసం, బీసీ వర్గాల అభ్యున్నతికి ఆయన…

Read More

పసుపు ప్రభంజనంతో అంగరంగ వైభవంగా టిడిపి మహానాడు పండుగ.

జనరల్ డెస్క్: మే, 27 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ రాజకీయ చరిత్రలో, పార్టీ ఆవిర్భవించిన, కేవలం 9 నెలల కాలంలో అధికార పీఠంపై నిలబెట్టిన, సంచలన నాయకుడు, ప్రజల జీవితాల్లో వెలుగు నింపే రెండు రూపాయల బియ్యం పథకం వంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలు అమలు చేసిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు జననోత్సవం మే, 28 పురస్కరించుకొని ఏటా జరుపుకునే మహానాడు పండగ బుధవారం అంగరంగ వైభవంగా…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి రూ.2.30 లక్షల కనకపు కానుక.

భీమవరం:మే,27(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం నిధికి భీమవరం కు చెందిన అరిగే అనిల్ కుమార్ సాయి ప్రవల్లిక దంపతులు చి”వేదాన్ష్ మాన్విత్ చి”పార్కవి మాన్వి పేరుమీద శ్రీ అమ్మవారికి సుమారు రూ.2.30 లక్షలు విలువ కల 16 గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు. వీరికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, ఆశీర్వచనాలు ఆశీర్వచనాలు నిర్వహించగా,…

Read More

పంచారామ క్షేత్రం దర్శించుకున్న చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ శ్రీదేవి.

పాలకొల్లు: మే, 26 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము మంగళవారం గారు, చీప్ పోస్ట్ మాస్టర్ జనరల్ బిపి శ్రీదేవి శ్రీ స్వామివారి నీ, పార్వతి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు వారిని శేష వస్త్రంతో సత్కరించి శ్రీ స్వామి వారి చిత్రపటం అందజేససారు.ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప , అనిల్ కుమార్ ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేసారు….

Read More

మహానాడు పసుపు పండుగగా విజయవంతం చేయాలి. -టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, మంత్రి నిమ్మల పిలుపు.

పాలకొల్లు: మే, 26 (తెలుగు న్యూస్ పవర్. కామ్). సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండగల్లా టిడిపి ఆవిర్భావ దినోత్సవం మహానాడు పసుపు పండుగ ఘనంగా నిర్వహించాలని, టిడిపి శ్రేణులకు పోలిట్ బ్యూరో సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే,మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం పిలుపునిచ్చారు. టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి, యువగళం నేత నారా లోకేష్ బాబు మంత్రి నిమ్మల మహానాడు జరిగే ప్రదేశాలను సర్వాంగ సుందరంగా పసుపుమయంగా తీర్చిదిద్దారు. ఈనెల 27,…

Read More

సూది మోపినంతనంత స్థలం ఉన్నా, మూడు కోట్ల స్థలం గిఫ్ట్ గా రాసిస్తా. అనంత శ్రీరామ్ కు సూర్యప్రకాశ్ సవాల్.

పాలకొల్లు:మే, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) చేగొండి అనంత శ్రీరామ్ స్థలం సూది మోపినంత ఆక్రమించినట్టు నిరూపించినా, తనకు అక్కడే ఉన్న మూడు కోట్ల స్థలాన్ని గిఫ్ట్ డీడ్ గా రాసి ఇస్తానని చేగొండి సూర్య ప్రకాష్ సవాల్ విసిరారు. ప్రముఖ సినీ గేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్, జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం తనపై ఇచ్చిన ఫిర్యాదు పై మాజీ మంత్రి, ఎంపీ హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్య ప్రకాష్ పత్రికా…

Read More

నా తల్లిదండ్రులను కాపాడండి. -సినీగేయ రచయిత అనంత శ్రీరామ్ ఫిర్యాదు.

నాడు 5 ఊళ్ళ కోసం కురుక్షేత్రం, నేడు 5 సెంట్ల భూమి కోసం దాయాదుల పోరు. భీమవరం: మే, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ సినీ గేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (పీజిఆర్ఎస్) తన తండ్రి , మాజీ ప్రిన్సిపల్ సి వి వి సత్యనారాయణమూర్తితో కలిసి వచ్చి ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలో తమ ఇంటి వద్ద గల…

Read More

కలిసే ఉన్నాం, కలహాలు ల్లేవ్ -మాజీ ఎమ్మెల్సీ అంగర

పాలకొల్లు: మే, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) తన రాజకీయ ఎదుగుదలకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జన వనరుల శాఖామాత్యులు ఎంతగానో తోడ్పడ్డారని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు వెల్లడించారు. ఇటీవల వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును విమర్శిస్తూ, మాజీ ఎమ్మెల్సీ అంగన్ రామ్మోహన్రావు ఎదుగుదలకు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఈ సందర్భంగా, స్థానిక మార్కెట్ యార్డ్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఎమ్మెల్సీ…

Read More

మంత్రి శ్రమదానంతో రుద్రభూమి పరిశుభ్రం.

పాలకొల్లు: మే, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక భగ్గేశ్వరం, లంకలకోడేరు గ్రామాల్లో కైలాస వనం వసతుల కల్పనకు రూ.65 లక్షలతో ప్రారంభించనున్న పనులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామస్తులతో కలిసి లంకల కోడేరు స్మశాన వాటికను శ్రమదానం తో పరిశుభ్రం చేశారు. ప్రతి జీవికి ఆఖరి మజిలీ అయినా స్మశాన వాటిక ఆహ్లాదకరంగా ఉండటానికి సుందరీకరణ పనులు, సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కృషి…

Read More

పెద గోపురం మాడ వీధుల్లో సప్త ప్రదక్షిణలు.

పాలకొల్లు: మే,25(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం ఏడు మారేడు దళములతో మాడ వీధులలో, సప్తసోమవారముల సప్త ప్రదక్షిణాలలో సుమారు 270 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు,ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప , సూపరిండెంట్ పి. వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.తదుపరి రాత్రి దూప సేవ, శ్రీ స్వామి వారి పంచాహారతుల సేవ, కార్యనిర్వాహణాధికారి ముచ్చెర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో…

Read More