గ్రంథాలయ శిబిరాలలో బాలల సెలవులు సద్వినియోగం చేసుకోవాలి. -కలెక్టర్ నాగరాణి పిలుపు.
మవరం: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) బాలల భవిష్యత్తు కోసం, స్థానిక గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న 31 శిక్షణా శిబిరాల్లో పాల్గొని, సెలవులు సద్వినియోగం చేసుకోవాలని, కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. స్థానిక వీరమ్మ చెరువు పార్క్ వద్ద గల, గ్రేడ్ వన్ గ్రంధాలయాన్ని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు సోమవారం సందర్శించారు. వేసవిలో నిర్వహిస్తున్న విజ్ఞాన శిక్షణ తరగతులు జాతుల భావి జీవితానికి ఎంతగానో తోడ్పడతాయన్నారు. ఇష్టమైన…