Telugu News Power

Telugu News Power

ప్రజా ఫిర్యాదులపై నాణ్యమైన పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు.

భీమవరం: మార్చి ,23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కలెక్టర్ కార్యాలయంలో, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఫిర్యాదు దారుల సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వయంగా స్వీకరించారు. పీజీఆర్ఎస్ అర్జీలపై క్షుణ్ణంగా పరిశీలనచేసి, నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులపై వేగవంతమైన చర్యలు చేపట్టి గడువులోపే సమస్యలు పరిష్కరించాలని సూచనలు చేశారు. పీజీఆర్ఎస్‌లో…

Read More

పోరాట యోధుడు దొమ్మేటి వెంకటరెడ్డి. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతదేశ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం, బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలగజేయటానికి పోరాడిన యోధుడు దొమ్మేటి వెంకటరెడ్డని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు కీర్తించారు. కూటమి ప్రభుత్వం వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తొలిసారి, పాలకొల్లు లో, సోమవారం జరిగిన జయంతి ఉత్సవాల్లో వెంకట రెడ్డికి మంత్రి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వాతంత్ర ఉద్యమ కాలంలో, తన సొంత…

Read More

తెలుగు సాహిత్యం-మహిళా చైతన్యం పై నేడే జాతీయ సదస్సు.

పాలకొల్లు: మార్చి,23(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాలలో నేడు, మంగళవారం జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి సోమవారం తెలిపారు. తెలుగు సాహిత్యం-మహిళా చైతన్యం అనే అంశం మీద ఈ సదస్సు జరుగుతున్నట్టు వివరించారు. ప్రాచ్య పరిశోధన సంస్థ, చెన్నై,తెలుగు శాఖ అధిపతి, ఆచార్య విస్తాలి శంకర్రావు, ప్రారంభ సమావేశ కీలక ఉపన్యాసం చేస్తారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్, తెలుగు శాఖ, పూర్వ అధ్యక్షులు, ఆచార్య దార్ల…

Read More

కళ్యాణోత్సవాలపై భక్తులతో సమావేశం.

పాలకొల్లు: మార్చి, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ శీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వారు ఈ నెల 26 నుంచి సప్తాహ్నిహ్నక కళ్యాణ్ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, కార్యనిర్వహణాధికారి, ముచ్చర్ల శ్రీనివాసరావు, స్థానిక అభిషేక మనకు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భక్తులు ఇచ్చిన విలువైన సూచనలను, ఉత్సవాలకు ఉత్సవాల సందర్భంగా పరిగణలోకి…

Read More

కళ్యాణోత్సవాలపై భక్తులతో సమావేశం.

పాలకొల్లు: మార్చి, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ శీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వారు ఈ నెల 26 నుంచి సప్తాహ్నిహ్నక కళ్యాణ్ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, కార్యనిర్వహణాధికారి, ముచ్చర్ల శ్రీనివాసరావు, స్థానిక అభిషేక మనకు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భక్తులు ఇచ్చిన విలువైన సూచనలను, ఉత్సవాలకు ఉత్సవాల సందర్భంగా పరిగణలోకి…

Read More

జల వనరులను కాపాడుకోవాలి.

పాలకొల్లు: మార్చి, 22(తెలుగు న్యూస్ పపర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల లో ఆదివారం ప్రపంచ నీటి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులలో నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వ్యాసరచన మరియు పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, నీటి ప్రాముఖ్యత, సంరక్షణ,అవసరం, భవిష్యత్తు తరాలకు నీటి వనరులను కాపాడాల్సిన…

Read More

అరసవల్లి ఆదిత్య క్షేత్రానికి మహర్దశ.

అరసవల్లి: మార్చి, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీకాకుళం జిల్లా, అరసవల్లిలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి క్షేత్ర అభివృద్ధికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు ఆదివారం భూమి పూజ చేశారు. ఆలయ అభివృద్ధికి 4 కోట్ల రూపాయల నిధులు కూటమి ప్రభుత్వం కేటాయించిందని కేంద్రమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కింజరపు అచ్ఛెం నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్…

Read More

దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి ఇక రాష్ట్ర పండుగ.

అమరావతి: మార్చి, 22(తెలుగు న్యూస్పవర్.కామ్) విద్యాశాఖమాత్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని యువగళం పాదయాత్ర సందర్భంగా,హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు శెట్టిబలిజ సమాజ అభివృద్ధికి విశేషంగా కృషిచేసిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రజా ప్రభుత్వం అధికారికంగా ఈనెల…

Read More

పాలకొల్లుకు రోటరీ గవర్నర్ పదవి.

విజయవాడ/పాలకొల్లు: మార్చి, 22 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అత్యంత ప్రతిష్టాత్మకమైన రోటరీ గవర్నర్ పదవి పాలకొల్లుకు చెందిన ప్రముఖ దంత వైద్యులు ముచ్చర్ల సంజయ్ ను వరించింది. విజయవాడలో ఆదివారం రాత్రి అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీతో సంజయ్ విజయం సాధించారు ఈ మేరకు మాంటిసోరి వాసు ముందుగానే సూచన ఇచ్చారు. డాక్టర్ సంజయ్ సుదీర్ఘ కాలంగా రోటరీ క్లబ్ కు విశేషాలు అందిస్తూ గుర్తింపు పొందారు. పాలకొల్లులో ప్రతిష్టాత్మకమైన…

Read More

ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలలి, రాష్ట్ర రైతు సదస్సు డిమాండ్.

వీరవాసరం: మార్చి, 22(తెలుగు న్యూస్ పవర్ . కామ్) సిండికేట్ల కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న రొయ్యల రైతుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేయాలని పాలకొల్లు శ్రీ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం, అధ్యక్షులు, పాలకొల్లు ఏఎంసి చైర్మన్ గొట్టుముక్క గాంధీ భవన్ రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రస్థాయి ఆక్వా రైతుల భారీ సదస్సు ఆదివారం వీరవాసరంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించారు. సదస్సుకు పాలకొల్లు, ఆచంట, నరసాపురం తూర్పుగోదావరి, కృష్ణ తదితర జిల్లా…

Read More