బిజెపి విజయవాడలో విజయోత్సవ సంబరాలు.
విజయవాడ: మే ,8 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఇటీవల దేశంలో జరిగిన మినీ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సందర్భంగా, బిజెపి పార్టీ నాయకులు, శ్రేణులు దేశవ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నాయి. బిజెపి రాష్ట్ర కార్యాలయం,విజయవాడలో రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నరసాపురం లోక్ సభ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల మూడు…