Telugu News Power

Blog

గడువు కు ముందే కాలువలకు నీరు విడుదల చేయాలని మంత్రి ఆదేశాలు. తీరనున్న మంచినీటి సమస్య.

పాలకొల్లు: మే,29 (తెలుగు న్యూస్ పవర్. కామ్) గడువుకు ముందే కాలువ లకు నీటిని విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర జలవనురుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మంత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టణంలో ఒంటి పూట మంచినీరు సరఫరా ఎప్పటినుంచో ఉందన్నారు. కాలువలకు మరమ్మత్తులు చేయటం వల్ల కొంత తాత్కాలికంగా మంచినీటి సమస్య ఉత్పన్నమైనప్పటికీ, శాశ్వతంగా సాగునీరు, తాగునీరు నిరంతరం సరఫరా…

Read More

విద్యుత్ కోసం ఆక్వా రైతులు విలవిల. 216 హైవే దిగ్బంధం.

యలమంచిలి: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రోజున్నరపాటు చించినాడ ఇండస్ట్రియల్ ఫీడర్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో స్థానిక ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చించినాడ వద్ద జాతీయ రహదారి దిగ్బంధించి గురువారం తమ నిరసన తెలియజేశారు. ఇప్పటికే ఎంతో పెట్టుబడి పెట్టి, వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఆక్వా సాగు ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్ పై నడపటానికి ఇబ్బందులు…

Read More

కొత్త తరహా మహానాడులో వెల్లువెత్తిన ఉత్సాహం. ముగిసిన రెండు రోజుల టిడిపి సంబరాలు.

పాలకొల్లు: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు గురువారం ఆయా క్లస్టర్లలో ఘనంగా జరిగాయి. వినూత్న విధానాల్లో, వికేంద్రీకరణ పద్ధతిలో తొలిసారి ప్రవేశపెట్టిన క్లస్టర్ స్థాయి మహానాడు రెండు రోజులపాటు ఘనంగా జరిగింది. వేడంగి కాలువ సమీపంలో, దొడ్డిపట్ల కాపు కళ్యాణ మండపంలో, యలమంచిలి ఉమా నరసింహ కళ్యాణ మండపంలో, పాలకొల్లు రామచంద్ర గార్డెన్స్ లో, లయన్స్ కమ్యూనిటీ…

Read More

భారత సైన్యానికి ఆహారంగా రొయ్యలు. -ఎంపీ పాక ప్రతిపాదన.

భీమవరం: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత సైన్యానికి, మధ్యాహ్నం భోజనం లో రొయ్యలు ఆహారంగా ఇవ్వటానికి కృషి చేస్తానని, బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ తెలిపారు. రాజ్యసభ సభ్యులుగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా, పాలకొల్లుకు చెందిన బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్తి, కొల్లి కొండ ప్రసాద్, జక్కంపూడి కుమార్, వీరాజీ ఎంపీ ని కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రొయ్యల రైతులు తమ…

Read More

ఎన్టీఆర్ నంది పురస్కారం అందుకున్న మదీనా.

పాలకొల్లు: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక దగ్గులూరు కు చెందిన ఆల్ మదీనా మజీద్ అధ్యక్షులు హాజీ షేక్ ధరం మదీనా బుతవారం రాత్రి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన పురస్కార ప్రధాన ఉత్సవాల్లో నంది అవార్డు అందుకున్నారు. మదీనా సాంఘిక సేవ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి చేస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. హైదరాబాద్ యువ ఆర్ట్స్ థియేటర్స్ వారు త్యాగరాయ గ్రామ సభలో నిర్వహించిన కార్యక్రమంలో…

Read More

కొత్త తరహా మహానాడులో వెల్లువెత్తిన ఉత్సాహం. ముగిసిన రెండు రోజుల టిడిపి సంబరాలు.

పాలకొల్లు: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు గురువారం ఆయా క్లస్టర్లలో ఘనంగా జరిగాయి. వినూత్న విధానాల్లో, వికేంద్రీకరణ పద్ధతిలో తొలిసారి ప్రవేశపెట్టిన క్లస్టర్ స్థాయి మహానాడు రెండు రోజులపాటు ఘనంగా జరిగింది. వేడంగి కాలువ సమీపంలో, దొడ్డిపట్ల కాపు కళ్యాణ మండపంలో, యలమంచిలి ఉమా నరసింహ కళ్యాణ మండపంలో, పాలకొల్లు రామచంద్ర గార్డెన్స్ లో, లయన్స్ కమ్యూనిటీ…

Read More

ఘనంగా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక.

పాలకొల్లు: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారక రామారావు 103 జయంతి ఉత్సవాలు వాడవాడలా ఘనంగా జరిగాయి. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపుమేరకు, స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పేద ప్రజల కోసం, మహిళల కోసం, బీసీ వర్గాల అభ్యున్నతికి ఆయన…

Read More

పసుపు ప్రభంజనంతో అంగరంగ వైభవంగా టిడిపి మహానాడు పండుగ.

జనరల్ డెస్క్: మే, 27 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ రాజకీయ చరిత్రలో, పార్టీ ఆవిర్భవించిన, కేవలం 9 నెలల కాలంలో అధికార పీఠంపై నిలబెట్టిన, సంచలన నాయకుడు, ప్రజల జీవితాల్లో వెలుగు నింపే రెండు రూపాయల బియ్యం పథకం వంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలు అమలు చేసిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు జననోత్సవం మే, 28 పురస్కరించుకొని ఏటా జరుపుకునే మహానాడు పండగ బుధవారం అంగరంగ వైభవంగా…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి రూ.2.30 లక్షల కనకపు కానుక.

భీమవరం:మే,27(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం నిధికి భీమవరం కు చెందిన అరిగే అనిల్ కుమార్ సాయి ప్రవల్లిక దంపతులు చి”వేదాన్ష్ మాన్విత్ చి”పార్కవి మాన్వి పేరుమీద శ్రీ అమ్మవారికి సుమారు రూ.2.30 లక్షలు విలువ కల 16 గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు. వీరికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, ఆశీర్వచనాలు ఆశీర్వచనాలు నిర్వహించగా,…

Read More

పంచారామ క్షేత్రం దర్శించుకున్న చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ శ్రీదేవి.

పాలకొల్లు: మే, 26 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము మంగళవారం గారు, చీప్ పోస్ట్ మాస్టర్ జనరల్ బిపి శ్రీదేవి శ్రీ స్వామివారి నీ, పార్వతి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు వారిని శేష వస్త్రంతో సత్కరించి శ్రీ స్వామి వారి చిత్రపటం అందజేససారు.ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప , అనిల్ కుమార్ ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేసారు….

Read More