రెండో రోజుకు చేరిన దస్తావేజులేఖర్ల పెన్ డౌన్ నిరసన.
పాలకొల్లు: జులై,21( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా దస్తవేజులేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ నిరసన కార్యక్రమం మంగళవారం రెండో రోజుకు చేరింది. ప్రభుత్వం ప్రతిపాదించిన జీవో నెంబర్ 396 తక్షణ రద్దు కోరుతూ ఆందోళనకు దిగారు. గతంలో దస్తావేజు లేఖర్లకు లైసెన్సులు ఉండేవని, వాటిని పునరుద్ధరించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఇందువల్ల వారి వృత్తి కొనసాగించుకోవడానికి రక్షణ ఏర్పడుతుందని తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల చేతికి రిజిస్ట్రేషన్ శాఖను అప్పగిస్తున్నది వారు ఆరోపించారు. వేలాది కుటుంబాలు…