ఈ నెల 31 నుంచి కాలువలకు నీళ్లు, గడువులోగా పనులు ముగించాలి. -రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల ఆదేశాలు.
పాలకొల్లు: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) మే నెలాఖకు పంట కాలువలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మంత్రి తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ ఇంజనీర్లతో జిల్లా సాగునీటి వ్యవస్థ పై సమగ్రంగా శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, వంట కాల్వల పనులు గడువుకు ముందే పూర్తి అయ్యేలా వేగం పెంచాలని సూచించారు. జలవనరుల శాఖకు సంబంధించి జిల్లాలో 492…