బిడ్డను కనొద్దు, కోర్టు తీర్పు.
మదురై: మే, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) బిడ్డను కనాలన్న ఓ భార్య పిటిషన్ మద్రాస్ హై కోర్ట్, మధురై ధర్మసనం కొట్టివేసింది. స్థానిక జైలు సూపరిండెంట్ తీసుకున్న, తిరస్కరణ నిర్ణయం సరైనదేనని కోర్టు సమర్థించింది. ఈ తీర్పుకు సంబంధించి, వివరాలలోకి వెళితే, తన భర్త ముత్తుమణి ద్వారా సంతానం కోసం, సంతాన సాఫల్య కేంద్రం (ఐ వి ఎఫ్) ద్వారా బిడ్డను కనడానికి పెరోల్ పై విడుదల చేయవలసిందిగా అర్జీ పెట్టుకుంది. అయితే, జైలు అధికారులు,…