Telugu News Power

Blog

ఉద్యోగాలకు 52 మంది ఎంపిక.

పాలకొల్లు: ఏప్రిల్, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్)చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలోబుధవారం యమహా, రాయల్ ఎన్ఫీల్డ్, ఎమరాల్డ్, కేటర్ పిల్లర్,వోల్టా కంపెనీలలో ఉద్యోగాలకు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 95 మంది అభ్యర్థుల హాజయ్యారు. వీరిలో 52 మంది ఎంపిక అయ్యారు. వారిలో 47 మంది చాంబర్స్ విద్యార్థులేనని కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు తెలియజేశారు. మూడు రౌండ్లు రాత పరీక్ష , గ్రూపు డిస్కషన్, మౌఖిక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు.ఎంపికైన అభ్యర్థులకు 14 నుంచి…

Read More

స్వదేశీ క్వాంటం కంప్యూటర్లతో ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు

అమరావతి: ఏప్రిల్, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆంధ్రప్రదేశ్‌లో మొదటి స్వదేశీ క్వాంటం కంప్యూటర్లు: అమరావతి క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీలు ప్రారంభం. భారత రాష్ట్రాల్లో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో స్వదేశీ క్వాంటం కంప్యూటర్లు ఆధారితంగా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశ్రమ నాయకులు, అకాడమీక్ వర్గాలు, విద్యార్థులతో కలిసి అమరావతి క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీలు మంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ‘అమరావతి 1S’ మరియు మేధా టవర్స్‌లో ‘అమరావతి 1క్యూ’గా ఈ ఓపెన్-అక్సెస్ ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పడ్డాయి….

Read More

అంబేద్కర్ జయంతి ఉత్సవం లో మేక శేషుబాబు, నల్లి రాజేష్.

పాలకొల్లు: ఏప్రిల్, 14,(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బుద్దావానిపేట అభ్యుదయ యువజన సంఘం ఆధ్వర్యంలో భారతరత్న, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్, ముఖ్య అతిథులుగా హాజరై, అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షులు గుండె మహేష్ బాబు, పాలపర్తి కృపానాథ్, సుధా, శేఖర్, బోసు, మాణిక్యం, జయరాజ్, చంద్రశేఖర్, వరప్రసాద్, జగదీష్, సతీష్…

Read More

భారత దేశానికి అంబేద్కర్ రాజ్యాంగమే దిక్సూచి.-మంత్రి నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: ఏప్రిల్’14(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి దశ, దిశ నిర్దేశించి దిక్సూచి లాంటి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు, భారతరత్న, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అంబేద్కర్ 135 వ జయంతి పురస్కరించుకుని,స్థానిక అబ్దుల్ కలాం ఆరోగ్యం వనం వద్ద నిర్మించిన అంబేద్కర్ గొడుగు నిర్మాణానికి మంగళవారం మంత్రి ప్రారంభోత్సవం చేసి, ప్రసంగించారు. అంబేద్కర్ పుట్టినరోజు భారతీయులందరికీ పండగ…

Read More

శ్రీశ్రీశ్రీ మావులమ్మకు బెంగుళూరు వాసి రూ.80 వేల విరాళం.

భీమవరం: ఏప్రిల్,14(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం,శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి బెంగుళూరు కి చెందిన బీవీ సత్యనారాయణ శెట్టి 5 గ్రాముల బంగారం మరియు శ్రీ అమ్మవారి నిత్యాన్నదానo కు 8500 రూపాయలు సమర్పించారు,వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం మరియు ఆలయ ధర్మకర్తలు రామాయణo శ్రీనివాస్,…

Read More

విద్యార్థులకు 200 ఉచిత సైకిళ్ల పంపిణీ.

యలమంచిలి: ఏప్రిల్, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్).విద్యార్థుల ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమానికి ప్రేరణ, తనను కలిసిన విద్యార్థులు సైకిల్ ఇప్పించవలసినదిగా పలుచోట్ల కోరడమే కారణమని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఉచిత సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ 135వ పుట్టినరోజు అయిన మంగళవారం యలమంచిలి మండలంలో ప్రవేశించింది. దొడ్డిపట్ల, ఇలకుర్రు గుంపర్రు, మట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి…

Read More

జాతీయ రహదారి 165 నిర్మించి తీరుతా. -అపోహలు కొట్టిపారేసిన కేంద్రం మంత్రి వర్మ.

భీమవరం: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) జాతీయ రహదారి 165 నిర్మించి తీరుతామని, స్థానిక ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సోమవారం స్పష్టం చేశారు. సాక్షాత్తు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మాత్యులు నితిన్ గడ్కరీ విజయవాడలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సభలో దిగమర్రు నుంచి ఆకివీడు వరకు 45 కిలోమీటర్ల హరిత రహదారి ఏర్పాటుకు రూ.2.4 వేల కోట్లు మంజూరు చేసినట్టు ప్రకటించారని వెల్లడించారు….

Read More

ఆకాశ దారులు వెంట గాన కోకిల ఆశ, విషాద హృదయాలతో అభిమానుల వీడ్కోలు.

ముంబై: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచవ్యాప్తంగా ఎందరో సంగీత అభిమానులను తన గందర్వగానంతో అలరించిన గాన కోకిల ఆశాభోంస్లే తన అమృతమయ స్వరఝరిని శ్రోతల హృదయాలలో నిక్షిప్తం చేసి, వారి గుండెల్లో నిండిన విషాదంతో వీడ్కోలు పలకగా, గాన కోకిల ఆశ ఆకాశపుదారులు వెంట తరలి వెళ్ళిపోయారు. ఘనమైనకీర్తి గతానికి వదిలి, వర్తమాన, భవిష్యత్ తరాలకు మూగ వేదన మిగిల్చారు. వివిధ, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు ఆశాభోంస్లే మృతి పట్ల తీవ్ర సంతాపం…

Read More

అమరావతికి రాజముద్ర వేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ కు కృతజ్ఞతలు.

న్యూఢిల్లీ: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కాం) విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపతి మురుముకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేష్ రాష్ట్రపతి తో మాట్లాడుతూ, అమరావతి యొక్క చారిత్రక సాంస్కృతిక విశిష్టతలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి కూటమి తరుపున…

Read More

సింహాచల శ్రీవరాహలక్ష్మీనరసింహస్వామి చందనోత్సవ ఏర్పాట్లు.

సింహాచలం: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యఘట్టమైన, చందన సేకరణ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు, అలంకారీ పురోహిత్ సీతారామరామ స్వాములవారు సోమవారం ప్రారంభించారు. సుమారు 32 కిలోల చందన ఖండములను సాన పై గంధం తీయడానికి ఉపయోగిస్తారు. సేకరించిన ఈ పవిత్ర చందనం శ్రీ వరాహ నరసింహస్వామి వారి రూపు దాల్చడం ప్రపంచంలోనే ఒక అద్భుత వింత. సింహాచలం…

Read More