Telugu News Power

అగ్నిమాపక వారోత్సవాల ముగింపు.

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) అగ్నిమాపక దళం గతవారం రోజులగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమం సోమవారం ముగిసింది. జిల్లా అగ్నిమాపకదళ సహాయ అధికారి వైవి జానకిరామ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ముగింపు సభలో తహసిల్దార్ యడ్ల దుర్గ కిషోర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అగ్నిమాపకదళం ప్రజలకు అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించడం వల్ల అగ్ని ప్రమాదాల వల్ల నష్టం జరగకుండా నివారించడానికి ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన చిత్రలేఖ నం పోటీల్లో పాల్గొన్న వారికి…

Read More

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు.

పాలకొల్లు: ఏప్రిల్,20(తెలుగు న్యూస్ పవర్ కం) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మహత్యం నిమ్మల రామానాయుడు సూచన మేరకు వారికి క్యాంపు కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం నాయకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ బంగారం రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మారావు పౌండేషన్ ద్వారా పేదలకు దివ్యాంగులకు బియ్యం దుప్పట్లు పంపిణీ…

Read More

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పేరును పూజలు.

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు76వ జన్మదినోత్సవము సందర్భంగ శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారు పార్వతి అమ్మవార్ల పెద్ద పూజలు నిర్వహించారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మరియు రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నో బృహత్తర మైన కార్యక్రమంలు చేపట్టాలని శ్రీ స్వామి వారికి పూజలు జరిపించినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

Read More

క్షీరా రామంలో జనసేన నాయకుల పూజలు.

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ప్రజాసేవలో ఎల్లప్పుడూ ఉండాలని పాలకొల్లు జనసేన పార్టీ తరఫున శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుతూ పంచారామ క్షేత్రంలో రుద్రాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా వారి పేరు మీద గోత్రనామాలుతో అర్చన జరిగింది . ఈ కార్యక్రమంలో పాలకొల్లు టౌన్ జనసేన పార్టీ నాయకులు పెదకూర…

Read More

జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ

జపాన్: ఏప్రిల్,20(తెలుగు న్యూస్ పవర్. కామ్) జపాన్ ఉత్తర తీర ప్రాంతంలో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైనట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.53 గంటల సమయంలో ఉత్తర జపాన్‌లోని సాంరికు/ఇవాటే తీర సమీపంలో భూమి కంపించినట్లు నివేదికలు తెలిపాయి. భూకంప కేంద్రం సముద్ర మట్టానికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం అనంతరం జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు…

Read More

పత్రికా రంగంలో మాడభూషి సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. -ఐజేయూ కార్యదర్శి దూసనపూడి.

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్).పత్రికా రంగంలో మాడభూషి కృష్ణ ప్రసాద్ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) ప్రధాన కార్యదర్శి దూసనపూడి సోమ సుందర్ పేర్కొన్నారు. కదిలే విజ్ఞాన సర్వస్వం గా ఖ్యాతిగాంచిన మాడభూషి కృష్ణ ప్రసాద్ మరణానంతరం 13 రోజు సోమవారం, కృష్ణ ప్రసాద్ స్వగృహం వద్ద ఆయన అనుచరులు, అభిమానులు సంతాప సభ నిర్వహించారు. రసధుని అధ్యక్షులు, స్వచ్ఛంద సేవకులు యర్రంశెట్టి వెంకటరత్నం సభా కార్యక్రమం నిర్వహించారు. ఈ…

Read More

అగ్నిమాపక వారోత్సవాల్లో అవగాహన కార్యక్రమం.

భీమవరం: ఏప్రిల్ 20 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్ చదలవాడా నాగరాణి,భీమవరం హాస్పటల్ ప్రాంతంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల పట్ల అప్రమతులతో వ్యవహరించాలని కలెక్టర్ కోరారు. అగ్నిప్రమాదాలు వేసవికాలంలో ఎక్కడైనా ఏ సమయంలోనైనా జరగవచ్చని, ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో, ఆసుపత్రిలో, కార్యాలయాల్లో, హోటల్లలో, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ తరచూ తనిఖీలు చేయాలని సూచించారు. పాలకొల్లు జిల్లా సహాయ అధికారి వై…

Read More

లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లాతో రాష్ట్ర మహిళా ప్రముఖుల సమావేశం.

న్యూఢిల్లీ: ఏప్రిల్ ,20 (తెలుగు న్యూస్ పవర్.కాం) నారీ శక్తి వందన్ అధినియమ్‌పై పలువురు మహిళ ప్రతినిధులు రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి ఆధ్వర్యంలో కలుసుకున్నట్టు తేజస్వి ఆదివారం తెలిపారు. ఉత్తేజకర దృక్పథం తో స్పీకర్ ఉబెర్ల ఈ సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ సందర్శన రెండో రోజున మహిళా ప్రతినిధుల సమావేశం జరిగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పై ఆయన విశిష్ట దృక్పథం, ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ చట్టం యొక్క సామర్థ్యంపై చర్చించారు….

Read More

విద్యార్థులకు 100 సైకిళ్ళు ఉచిత పంపిణీ.

యలమంచిలి: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కొంతేరు ఉన్నత పాఠశాలలో ఆదివారం విద్యార్థులకు మంత్రి నిమ్మల చేతుల మీదుగా ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కొంతేరు, కాజ ఉన్నత పాఠశాలల విద్యార్థులు 100 మందికి సైకిల్ ఉచితంగా పంపిణీ చేశారు. యూనియన్ బ్యాంక్ తమ సి ఎస్ ఆర్ నిధుల నుంచి ఈ సైకిళ్ళ పంపిణీ కోసం నిధులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంత్రి, యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ ఉదయగిరి…

Read More

ఏపీకి కేంద్రం భారీ గుడ్ న్యూస్!

₹9,889 కోట్లతో నిడదవోలు – దువ్వాడ మధ్య 3వ, 4వ రైల్వే లైన్లకు ఆమోదం లభించింది. ఈ మెగా ప్రాజెక్ట్‌తో రైల్వే కనెక్టివిటీ మరింత బలపడనుంది. 198 కి.మీ కొత్త లైన్ గోదావరి పై 4.3 కి.మీ భారీ బ్రిడ్జ్ ఆధునిక వయాడక్ట్ నిర్మాణం పోర్టులకు డైరెక్ట్ కనెక్టివిటీ ఇకపై: ⏱️ ట్రైన్ ఆలస్యం తగ్గుతుంది ప్రయాణం వేగంగా ఉంటుంది సరుకు రవాణా పెరుగుతుంది పరిశ్రమలకు భారీ బూస్ట్

Read More