Telugu News Power

మాస శివరాత్రి రోజు రుద్ర హోమం.

పాలకొల్లు: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో శనివారం మాస శివరాత్రి సందర్భంగా రుద్ర హోమం నిర్వహించారు. పలువురు దంపతులు భక్తిశ్రద్ధలతో హోమం, పూజలు జరిపారు. అభిషేక పండిట్ బమిడిపాటి వెంకన్న భక్తులచే పూజలు జరిపించారు. సాయంత్రం లీలా కళ్యాణ మండపంలో లీలా కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ చైర్మన్ మీసాల…

Read More

అమ్మ ట్రస్ట్ చే అనాధకు మృతదేహానికి అంత్యక్రియలు.

పాలకొల్లు: జూన్, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రైల్వే స్టేషన్ లో ఓ అనాధ మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. ఇందుకు సంబంధించి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ కు రైల్వే పోలీసులు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని స్థానిక ఎడ్ల బజార్లో ఉన్న స్మశాన వాటికకు తరలించి, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ట్రస్ట్ సభ్యులు మణికంఠ, నాయుడు, దీపేష్,భార్గవ్ అధ్యక్షులు అంబటి సాయి తేజ, ఈ కార్యక్రమంలో తమ సేవలు…

Read More

భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత.

న్యూఢిల్లీ: భారత షూటింగ్ రంగానికి చెందిన దిగ్గజ క్రీడాకారుడు, ప్రముఖ కోచ్ జస్పాల్ రాణా (49) గుండెపోటుతో కన్నుమూశారు. రాణా శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలోని మ్యాక్స్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం భారత పిస్టల్ షూటర్ల హై-పర్ఫార్మెన్స్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాణా ఇటీవల జర్మనీలోని మ్యూనిక్‌లో జరిగిన ఐ ఎస్ ఎస్ ఎఫ్ వరల్డ్ కప్ పోటీలకు హాజరయ్యారు. అక్కడి నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న…

Read More

బిజెపి సైకిల్ ర్యాలీ

పోడూరు: జూన్, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) బిజెపి ప్రభుత్వం, మోడీ ప్రధానిగా గత పుష్కర కాల పాలనకు విజయోత్సవ సూచకంగా మండల బిజెపి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బిజెపి మండల అధ్యక్షులు చింతపల్లి రమేష్ శెట్టి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. పార్టీ శ్రేణులు మండలంలోని 14 గ్రామాల్లో, 41 కిలోమీటర్ల పరిధిలో జరిగిన ఈ సైకిల్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల బిజెపి ఇన్చార్జ్, జక్కంపూడి కుమార్ మోదీ పిలుపుమేరకు…

Read More

మహిళల రక్షణ పై అవగాహన కార్యక్రమం.

పాలకొల్లు: జూన్ ,12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) వివిధ సందర్భాలలో, వివిధ రూపాలలో మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధించడానికి ఉన్న చట్టాల గురించి స్థానిక సీఐ కోలా రజిని కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం సమావేశం మందిరంలో శుక్రవారం కార్యక్రమం జరిగింది. స్థానిక మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వర్ణ వార్డు కార్యదర్శులకు, మహిళా సాధికారిత, మహిళలపై దాడులు, సైబర్ నేరాలతో వేధించటం, ఫోక్సో చట్టం అంశాలపై సి ఐ…

Read More

వైయస్సార్ పార్టీ భారీ నిరసన ర్యాలీ.

పాలకొల్లు: జూన్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్)మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జరిగిన కార్యక్రమం స్థానిక నియోజకవర్గంలో భారీ స్థాయిలో నిర్వహించారు. ప్రజలు కు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి, చంద్రబాబు ప్రజలు కు ఇచ్చిన హామీలు అమ్ములు జరపక మోసం చేసినందుకు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం శుక్రవారం జరిగింది. వైసీపీ ఇంచార్జ్ గుడాల గోపీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పూలపల్లి…

Read More

యలమంచిలి లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన సదస్సు.

యలమంచిలి: జూన్, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక తమ్మినీడి ఉమా నరసింహ కళ్యాణ మండపంలో శుక్రవారం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమం పై అవగాహన శిబిరం నిర్వహించారు. తాసిల్దార్ గ్రంధి పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం సమగ్రంగా, పారదర్శకంగా, ఖచ్చితత్వంతో ఓటర్ల జాబితా తయారీకి సంకల్పించినట్టు తెలిపారు. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులు ఈ…

Read More

తల్లికి వందనం జులై మొదటి వారంలో.

అమరావతి: జూన్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాలోకి జూలై మొదటి వారంలో నిధులు జమ చేయొచ్చునని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకు సంబంధించి బడ్జెట్లో రూ. 9 వేల కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్న అందరికీ తల్లికి వందనం నిధులు జమ చేస్తాను. ప్రభుత్వం పెట్టిన నిబంధనల సంతృప్తి పరచిన మేరకు మాత్రమే నిధులు జమ అవుతాయి. రాష్ట్రంలో 68…

Read More

కేరళం అందగత్తె స్థానం నుంచి, శ్రీకృష్ణ జన్మస్థానానికి హర్ష సన్నీ.

ముంబై: జూన్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక విమానాశ్రయంలో మిస్ కేరళ-2025 మాజీ పోటీదారు హర్ష సన్నీని రూ.11.82 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాతో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసిన విషయం సంచలనం కలిగించింది. ఆమె బాంకాక్ నుంచి వచ్చిన విమానంలో ముంబైకి చేరగా, బ్యాగేజీ తనిఖీలో 11 కిలోలకుపైగా మత్తుపదార్థం లభ్యమైందని, ఎన్ డి పి ఎస్ చట్టం కింద అరెస్టు చేసి కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.హర్ష సన్నీ, 28 ఏళ్ల మోడల్,…

Read More

ఏఎస్ఎన్ఎం కళాశాలలో యోగా తరగతులు ప్రారంభం

పాలకొల్లు: జూన్, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఉన్నత విద్యాశాఖ కమిషనరేట్ వారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ ఏడాది యోగాంధ్ర, 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ప 21)సందర్భంగా పక్షం రోజుల యోగా సంసిద్ధత కార్యక్రమాలను కళాశాల ప్రిన్సిపల్ డా. కె. రత్న మాణిక్యం అధ్యక్షతన శుక్రవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ శాఖ, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–I,…

Read More