Skip to main content

Telugu News Power

పొలాలకు జాలాభిషేకం పవన్ కు పాలాభిషేకం. పిఠాపురం రైతుల హర్షతిరేకం.

పిఠాపురం:జులై, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతులు పంట విరామం ప్రకటించాలని అధికారుల హుకుం జారీచేయడం తో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గ రైతులు ఆందోళనతో డిలాపడ్డారు. అప్పటికే ఉపముఖ్యమంత్రి ఫై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇందులో రాజకియ కుట్ర కూడా ఉందని, పవన్ ను రాజకీయంగా బలహీన పరచడానికి, కూటమి లోని కొందరు నాయకులు ఈ అంశాన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స తర్వాత, విశ్రాంతి తీసుకోవాలని…

Read More

అల్లు రామలింగయ్యకు నివాళులర్పిస్తున్న అభిమానులు

పాలకొల్లు ముద్దుబిడ్డ స్వర్గీయ పద్మశ్రీ అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్బంగా టాక్సీ స్టాండ్ వద్ద ఆయన కాంశ్య విగ్రహం వద్ద తులా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అల్లు రామలింగయ్య నాటక రంగం నుంచి సినీ రంగానికి వెళ్లి తొలినాళ్లలోనే మద్రాసు పరిశ్రమలో పాలకొల్లు ఖ్యాతిని చాటారని తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని, జైలు కూడా వెళ్లారని వెల్లడించారు. హోమియో వైద్యునిగా అనేక మందికి సేవలందించారనిసీ వెల్లడించారు.ఆయన పరిశ్రమకు మెగా ప్రొడ్యూసర్…

Read More

పెట్రోలు డీలర్ల కమిషన్ పెంపుకు మంత్రి హామీ.

న్యూఢిల్లీ: జులై, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిశారు.దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ రిటైల్ అవుట్‌లెట్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డీలర్ల మార్జిన్‌లో 2017 నుంచి ఎలాంటి పెంపు లేకపోవడంతో పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు, ఉద్యోగుల వేతనాలు, విద్యుత్ ఛార్జీలు, బ్యాంకు వడ్డీలు, ఇతర చట్టబద్ధ ఖర్చుల కారణంగా డీలర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు…

Read More

ఉత్తరాంధ్ర ప్రగతికి సరికొత్త మైలురాయి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ప్రధాని మోదీచే నేడు ప్రారంభం.

విజయనగరం / అమరావతి: జూలై, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక ప్రగతిని మలుపు తిప్పే ప్రతిష్ఠాత్మక ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని’ (భోగాపురం ఎయిర్పోర్ట్) భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జాతికి అంకితం చేస్తారు. విజయనగరం జిల్లా భోగాపూర్ వద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో జిమ్మెర్ గ్రూప్ దాదాపు రూ.5,640 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించింది. ​ఈ సందర్భంగా విమానాశ్రయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం…

Read More

గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి. ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరికకు రంగం సిద్ధం. రేవులో రాకపోకలు బంద్.

అమరావతి:జూలై,31( తెలుగు న్యూస్ పవర్. కామ్) గోదావరి నదికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏ పీ ఎస్ డి ఎమ్ ఏ) అప్రమత్తత హెచ్చరిక జారీ చేసింది. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.39 లక్షల క్యూసెక్కులకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ రాత్రి తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే…

Read More

రాష్ట్ర పండుగగా శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి.

అమరావతి: జులై 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) అగ్ని కుల క్షత్రియులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీ పూర్ణమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి వేడుకలు రాష్ట్ర పండుగగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు చిలకలపూడి పాపారావు స్థానిక తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించారు. చక్కని కురుక్షత్రియ చిరకాల మంచ నెరవేర్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు, సహకరించిన…

Read More

భోగాపురం విమానాశ్రయంలో థింసా నృత్యానికి ప్రపంచ రికార్డు.

విశాఖపట్నంభోగాపురం:జూలై, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన సంప్రదాయ థింసా నృత్యం ప్రపంచ వేదికపై మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల్లో 13,500 మంది గిరిజన మహిళలు, కళాకారులు ఒకేసారి థింసా నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. గిరిజనుల సాంప్రదాయ కళారూపమైన ధింసా నృత్యాన్ని ఒకే వేదికపై భారీ స్థాయిలో ప్రదర్శించడం…

Read More

సార్వా కు సాగు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి. -కలెక్టర్ నాగరాణి ఆదేశాలు.

భీమవరం: జూలై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) సార్వా లో రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. చివరి ఎకరా వరకు సాగునీరు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతు తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ప్రత్యేక నీటిపారుదల సలహా మండలి సమావేశంలో…

Read More

జిల్లాలో కొత్త పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వాలి: కలెక్టర్ నాగరాణి

భీమవరం: జులై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన గురువారం జరిగింది. జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపుతున్న పారిశ్రామికవేత్తలకు అనుమతులు, మౌలిక వసతులు, బ్యాంకు రుణాలు ఆలస్యం లేకుండా అందించాలని అధికారులను ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల ఏర్పాటుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సింగిల్ విండో ద్వారా వచ్చిన…

Read More

నేడు యలమంచిలిలో ఎమ్మెల్సీ గోపి మూర్తి పర్యటన.

యలమంచిలి:జూలై,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బుర్ర గోపి మూర్తి శుక్రవారం మండలంలో పర్యటిస్తారని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ గురువారం తెలిపారు. ఈ పర్యటనలో మండలంలో గల 11 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, యూపీ పాఠశాలలలో లో ఎంమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ పర్యటనలో సంఘ బాధ్యులు, కార్యకర్తలు ఎక్కువమంది పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఉన్నత పాఠశాలలకు సమీపంలో…

Read More