పొలాలకు జాలాభిషేకం పవన్ కు పాలాభిషేకం. పిఠాపురం రైతుల హర్షతిరేకం.
పిఠాపురం:జులై, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతులు పంట విరామం ప్రకటించాలని అధికారుల హుకుం జారీచేయడం తో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గ రైతులు ఆందోళనతో డిలాపడ్డారు. అప్పటికే ఉపముఖ్యమంత్రి ఫై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇందులో రాజకియ కుట్ర కూడా ఉందని, పవన్ ను రాజకీయంగా బలహీన పరచడానికి, కూటమి లోని కొందరు నాయకులు ఈ అంశాన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స తర్వాత, విశ్రాంతి తీసుకోవాలని…