Telugu News Power

పంచారామ క్షేత్రం దర్శించుకున్న చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ శ్రీదేవి.

పాలకొల్లు: మే, 26 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము మంగళవారం గారు, చీప్ పోస్ట్ మాస్టర్ జనరల్ బిపి శ్రీదేవి శ్రీ స్వామివారి నీ, పార్వతి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు వారిని శేష వస్త్రంతో సత్కరించి శ్రీ స్వామి వారి చిత్రపటం అందజేససారు.ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప , అనిల్ కుమార్ ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేసారు….

Read More

పెద గోపురం మాడ వీధుల్లో సప్త ప్రదక్షిణలు.

పాలకొల్లు: మే,25(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం ఏడు మారేడు దళములతో మాడ వీధులలో, సప్తసోమవారముల సప్త ప్రదక్షిణాలలో సుమారు 270 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు,ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప , సూపరిండెంట్ పి. వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.తదుపరి రాత్రి దూప సేవ, శ్రీ స్వామి వారి పంచాహారతుల సేవ, కార్యనిర్వాహణాధికారి ముచ్చెర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో…

Read More

శ్రీ మావుళ్ళమ్మ వారికి బంగారు కానుక.

భీమవరం: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం నిధికి భీమవరం కి చెందిన యిర్రింకి పద్మనాభం, కస్తూరి దంపతుల పేరు మీద వారి కుమారులు సత్యనారయణ, శ్రీనివాస్ శ్రీ అమ్మవారికి సుమారుగా లక్ష పదిహేను వేలు రూపాయలు విలువగల.8 గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు.వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం…

Read More

శ్రీ మావుళ్ళమ్మ వారి స్వర్ణ ప్రాజెక్ట్ కు కమిటీ ఏర్పాటు.

భీమవరం: మే,20(తెలుగు న్యూస్ పవర్ .కాం) స్థానిక ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణమయనిధికి కమిటీ ఏర్పాటు చేశారు. నీ మ్యారేజ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో 12 మంది సభ్యులు,3 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఈ కమిటీ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ మయ నిధికి 27 కిలోల బంగారం సహకరించవలసి ఉంటుంది. అమ్మవారికి ఇప్పటికే 51కేజీల బంగారం వివిధ ఆభరణాల రూపంలో ఉంది. స్వర్ణమయ నిధికి 23 కేజీల బంగారం భక్తులు…

Read More

శ్రీ మావుళ్ళమ్మ సన్నిధిలో చండి హోమం.

భీమవరం: మే, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సన్నిధిలో వైశాఖ బహుళ అమావాస్య సందర్భంగా శనివారం ఆలయ అర్చకులు మరియు వేదపండితులు చండీహోమం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 92 మంది దంపతులు పాల్గొన్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు.ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు వుదీసి మీనాక్షి, గుసిడి…

Read More

శ్రీ మావుళ్ళమ్మ దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు.

భీమవరం: మే, 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం చేయించి, ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులకు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం తో…

Read More

కోనసీమ తిరుమలకు కోటి నిధులు.

ఆత్రేయపురం: మే,15(తెలుగు న్యూస్ పవర్.కామ్) కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి కోటి రూపాయలు నిధులు మంజూరయ్యాయి. రుడా ఈ నిధులు సమకూర్చింది. నిధులతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలు నిలిపే పార్కింగ్ స్థలం నుంచి స్వామివారి ఆలయం వరకు తారు రోడ్డు వేస్తారు. కాంక్రీట్ బేస్ నిర్మాణం, ఆలయం నుంచి ఏటిగట్టు వరకు తారు రోడ్డు వేయటానికి ప్రతిపాదించారు. స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు…

Read More

మావుళ్ళమ్మ నిత్యాన్నదాన భోజన శాను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు.

భీమవరం :మే,13(తెలుగు న్యూస్ పవర్. కామ్) భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన నూతన భోజనంశాలను బుధవారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ప్రారంభించారు. నిత్యాన్నదానానికి ఆలయ ప్రాంగణంలో స్థలం లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడేవారని, యేలుబండి ఆదియ్య కుటుంబీకులు తాత్కాలికంగా అద్దె ప్రాతిపదికన స్థలాన్ని అందించారని, ఆ స్థలంలో భక్తులకు అనువుగా భవనం ఏర్పాటు చేయడం మావుళ్ళమ్మ కృప అని అన్నారు. నిత్యాన్నదానానికి భవనం లేదని సమస్య కొంత…

Read More

తిరుపతి నుంచి పలణి కి బస్సు సర్వీసు ప్రారంభం.

తిరుపతి: మే, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అంతరాష్ట్ర బస్సు సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, తమిళనాడు బీజేపీ నాయకులు అన్నామలై మేరకు తిరుపతి – తమిళనాడులోని పలణి మధ్య బస్సు సర్వీస్ కోసం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రోజుకు రెండుసార్లు బస్సులు, రెండు బస్సు సర్వీసులు భక్తుల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా అన్నమలై పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు…

Read More

క్షీరా రామంలో సప్తప్రదక్షణలు

స్థానిక పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం ఏడు మారేడు దళములతో మాడ వీధులలో భక్తులు సప్త ప్రదక్షిణాలు చేశారు. ప్రదక్షిణలో సుమారు 250 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు,ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప, సూపరిండెంట్ పి. వాసు , ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.రాత్రి దూప సేవ, శ్రీ స్వామి వారి పంచాహారతుల సేవ జరిగింది. కార్యనిర్వాహణాధికారి ముచ్చెర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో…

Read More