Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు శాకంబరి అవతారంలో అనుగ్రహ దర్శనం. అలంకరణకు 6 టన్నుల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు.

భీమవరం: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి గురుపౌర్ణమి సందర్భంగా 6 టన్నుల వివిధ రకముల కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు తో శాకంబరి అలంకారంతో భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా, నిర్వహించిన చండీహోమం కార్యక్రమంలో 90 మంది దంపతులు పాల్గొన్నారు. గాయత్రి డాన్స్ అకాడమి అత్తిలి డాన్స్ మాస్టర్ పెద్దిశెట్టి గాయత్రి దేవి…

Read More

క్షీర రామం లో చండీ హోమం

పాలకొల్లు: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం ఉదయం 9 గంటలకు చండి హోమం జరిగింది. దంపతులు 26 మంది తో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ హోమం, పూజా కార్యక్రమాలు అభిషేక పండిట్ భమిడిపాటి వెంకటేశ్వర్లు నిర్వహించినారు. ఆలయ కార్యనిర్వహణధికారి ముచ్చెర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపరిండెంట్ వాసు, అర్చకులు వీరబాబు మరియు ఆలయ సిబ్బంది…

Read More

వచ్చే నెల 9న, క్షీరారామంలో మంత్రి నిమ్మల ఆధ్వర్యంలో వరుణ జ్వాలాభిషేకం.

పాలకొల్లు: జూలై, 28( తెలుగు న్యూస్ పవర్.కామ్) పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము నందు,వచ్చేనెల 9న ఉదయం గం 9 గంటలకు 108 కలశములతో లోక కళ్యాణర్థము వరుణ జ్వాలాభిషేకం జరగనుంది. స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహిస్తున్నారు. దేవాదా య ధర్మాదాయ శాఖ వారి సూచనలు మేరకు, శ్రీ పార్వతి, క్షీరా రామలింగేశ్వర స్వామి వారికి జ్వాలాభిషేకం పూజలు డాక్టర్ నిమ్మల…

Read More

విజయదశమికి మావుళ్ళమ్మ అమ్మవారికి రూ 35 కోట్లతో స్వర్ణ ఆభరణాలు తయారీ.

భీమవరం : జూలై, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) విజయదశమి నాటికి శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి సుమారు రూ 35 కోట్లు విలువ కలిగిన 23 కేజీల బంగారంతో స్వర్ణ ఆభరణాలు తయారీ చేయనున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సోమవారం తెలిపారు. శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి ఇప్పటి వరకు భక్తులు సమర్పించిన 23 కేజీల బంగారాన్ని ఎమ్మెల్యే అంజిబాబు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, దేవస్థానం సభ్యుల సమక్షంలో స్వర్ణ…

Read More

పెద గోపురం మాడవీధుల్లో సప్త ప్రదక్షిణలు.

పాలకొల్లు: జూలై 27, ( తెలుగు న్యూస్ పవర్.. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం సాయంత్రం మారేడు దళములతో మాడవీధుల్లో భక్తులు సప్త ప్రదక్షిణాలు చేశారు. భక్తులు సుమారు 350 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపరింటెండెంట్ పి . వాసు, ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి (కిష్టప్ప) ఆలయ…

Read More

స్మశాన స్థలి పై ఉన్న అపోహలు తొలగించి,అవగాహన కల్పిస్తున్నాం.

స్మశాన వాటిక సౌకర్యాల కోసం మంత్రి ఆధ్వర్యంలో మెగా శ్రమదానం. ఓఎన్జిసి సిఎస్ఆర్ నిధులు రూ. 80 లక్షలతో పనులు. పోడూరు: జూలై, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) గత రెండేళ్లుగా, స్మశాన వాటిక లపై ప్రజలకు ఉన్న అపోహలు తొలగించి, అవగాహన కల్పిస్తున్నామని, అందువల్లే నేడు మహిళలు కూడా స్మశాన స్థలానికి వచ్చి సమాధానం చేస్తున్నారని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మండలంలోని పెద్దదైన స్థానిక పెనుమదం…

Read More

వైభవంగా సాగిన శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆషాడ సారె ఉత్సవం. ఏర్పాట్లకు వైజాగ్ బుజ్జి రూ. లక్ష విరాళం. కరటూరి అనురాధ అమ్మవారికి రూ. 50 వేల చందా.

యలమంచిలి: జూలై, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక తాడిగరువు తోట లో వేంచేసియున్న, శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆషాడ మాస సారె ఉత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని శాకాంబరీ మాతగా అలంకరించారు. ఫలపుష్పాదులు, వివిధ రకాల కూరగాయల సూచించిన అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి, శిరీష బత్తుల ఆధ్వర్యంలో వందల మంది భక్తులు ఆషాడ మాస సారెతో గ్రామోత్సవం నిర్వహించారు. మూలస్థానేశ్వరి అమ్మవారి దేవస్థానం…

Read More

క్షీరా రామంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం.

పాలకొల్లు: జూలై,25( తెలుగు న్యూస్ పవర్. కామ్)పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శనివారం ఉదయం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఆయుర్వేదం మందులు పాలకొల్లు, జున్నూరు, వెంప వైద్యులు డాక్టర్ గిరీష్, డాక్టర్ జి డి ఎస్ మల్లేశ్వరి, డాక్టర్ కిషోర్, వైద్య సిబ్బంది పాల్గొని సుమారు 80 మంది భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయుర్వేద మందులు ఉచితంగా పంపిణీ చేసారు. ఆలయ కార్యనిర్వహణాధికారి, ముచ్చర్ల…

Read More

శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారికి ఆషాడ మాస సారె సమర్పణ.

యలమంచిలి: జూలై,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కాపులపాలెం వద్ద వేంచేసి ఉన్న శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారికి శనివారం ఆషాడ మాస సారె సమర్పించారు. అమ్మవారి దేవస్థానం నుంచి మేళ తాళాలతో ప్రారంభమైన సరె ఊరేగింపులు మహిళలు విశేషంగా పాల్గొన్నారు. ఆషాడం సారె తో మూలస్థానేశ్వరి దేవస్థానం వరకు సాగిన ఊరేగింపు కనకదుర్గమ్మ,, దేవరమ్మ, మారెమ్మ ఆలయాల దర్శనం చేసుకుని, గుంతల ముసలమ్మ దేవస్థానానికి చేరుకున్నారు. వివిధ రకాల మిఠాయిలు పండ్లు, డ్రై ఫ్రూట్స్…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో ఘనంగా తొలి ఏకాదశి పర్వదినం. సహస్రనామ పారాయణంలో పాల్గొన్న 800 మంది భక్తులు.

భీమవరం: జూలై, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ ప్రాంగణం లో తొలిఏకాదశి సందర్భంగా లలిత, విష్ణు సహస్రనామ పారాయణం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, దేవస్థానం వారు 800 మంది మహిళా భక్తులను ఆహ్వానించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొండాడ నాగభూషణం,…

Read More