తెలుగు జాతి ప్రపంచంలో ఎక్కడ ఉన్న ప్రథమ స్థానంలో నిలవాలి. -ఉగాది సంకల్పం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
విజయవాడ: మార్చి,19(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్రథమ స్థానంలో నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి గురువారం పాల్గొని ప్రసంగించారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్, పి తేజస్వి మీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పుష్కరాలకు ముందే…