Telugu News Power

తెలుగు జాతి ప్రపంచంలో ఎక్కడ ఉన్న ప్రథమ స్థానంలో నిలవాలి. -ఉగాది సంకల్పం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

విజయవాడ: మార్చి,19(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్రథమ స్థానంలో నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి గురువారం పాల్గొని ప్రసంగించారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్, పి తేజస్వి మీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పుష్కరాలకు ముందే…

Read More

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉగాది వేడుకలు.

భీమవరం: మార్చి,19(తెలుగు న్యూస్ పవర్.కాం) జిల్లా కలెక్టర్ వశిష్ట సమావేశ మందిరంలో ఉగాది వేడుకలు, కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పచ్చడి షడ్రుచుల సందేశం, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని చెబుతుందన్నారు. పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. కూచిపూడి నృత్యాలు,…

Read More

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి -మావుళ్ళమ్మ అనుగ్రహం కోరిన ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్. కాం) రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ ను కోరుకున్నట్టు ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ కులపతి రామాంజనేయులు వెల్లడించారు. ఉగాది ఉత్సవాలలో భాగంగా, గురువారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పండితులకు సన్మానం చేశారు. శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం పరాభనామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభముగా జరిగిగాయి. ఉదయం దేవస్థానం వారు పంచాంగ శ్రావణం నిర్వహించి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున…

Read More

ఏపీ పోలీస్ శాఖకు కేంద్ర పతకం.

విజయవాడ: మార్చి,17(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్. కు కేంద్ర ప్రభుత్వం వారు అంధించే ప్రతిష్టాత్మకమైన అతి ఉత్కృష్ట సేవా పతకం -2025 వరించింది. పోలీసు శాఖ లో అత్యంత ప్రతిభావంతంగా, నిష్కల్మషంగా, అంకితభావంతో, అత్యుత్తమ సేవలు అందించి, విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజల భద్రత, నేర నియంత్రణ వంటి అంశాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి విశిష్టమైన సేవలు అందించిన ఉత్తమ సేవలకు గాను ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు…

Read More

ఎంపీ నితిన్ నవీన్ అభినందించిన మంత్రులు.

న్యూఢిల్లీ: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ రాజ్యసభకు సోమవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సత్య కుమార్ లు నితిన్ నవీన్ మంగళవారం అభినందించి, సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మరింత ప్రోత్సాహం నితిన్ నాయకత్వంలో లభిస్తుందన్నారు….

Read More

రైతన్న నీకోసం” ప్రారంభించిన ఎమ్మెల్యే పులపర్తి, కలెక్టర్ నాగరాణి

రైతన్న నీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు, కలెక్టర్ నాగరాజు భీమవరం: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కాం)రైతన్నల ప్రయోజనాలను కాపాడుతూ, మరింత ఆర్థిక అభివృద్ధిని సాధించే దిశగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. స్థానిక తాడేరు గ్రామంలో వీరభద్ర స్వామి దేవాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “రైతన్న నీకోసం” కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా,ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల కోసం…

Read More

ఘనంగా ఏ.ఎస్.ఎన్.ఎం. ప్రభుత్వ కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకలు

                                                       వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు పాలకొల్లు, మార్చి,17(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి (ఏ.ఎస్.ఎన్.ఎం.) ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకలు కళాశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ…

Read More

‘చిక్కాల’ కు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు.

అమరావతి: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) చిక్కాల రామచంద్రరావు, ఆ పేరే చాలు, నీతి నిజాయితీలకు నిలువెత్తురూపం, అజాతశత్రువు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సరళమైన జీవన విధానం, రాజనీతిజ్ఞుడు, ప్రజా సేవకుడు ఇంకెన్ని ఉపమానాలైనా ఆయన గురించి చెప్పుకోవచ్చు. చిక్కాల రామచంద్రరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాళ్లరేవు నియోజకవర్గానికి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు మంత్రిగా పని చేశారు. వీరి రాజకీయ జీవితం తొలిసారి 1983లో తాళ్లరేవు నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా…

Read More

దివ్యాంగుల హామీ నేటి నుంచి అమలు-బస్సులో ఉచిత ప్రయాణం.

అమరావతి: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా, గత ఏడాది డిసెంబర్ 3న వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రివర్గంలో, చర్చించి ఈ పథకానికి నిధులు కేటాయించారు. ఈ పథకాన్ని గుంటూరులో ఈరోజు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. కొన్ని బస్సుల్లో సగం ధరకు టికెట్లు రాయితీపై ఇస్తారు. దివ్యాంగులకు ఉన్న అర్హత శాతం బట్టి తోడుగా వచ్చేవారికి సగం ధర…

Read More

శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు.

భీమవరం: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభముగా నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 9 గంటలకు పంచాంగ శ్రావణం, అనంతరం కాళ్ల శివాలయం అర్చకులు తుమ్మపూడి శివ నాగ సత్య శ్రీను సీతారామ ప్రసాద్ కు సత్కారం చేయుచున్నారు.సాయంత్రం 6 గంటలకు గొల్లలకోడేరు…

Read More