Telugu News Power

ఘనంగా ఏ.ఎస్.ఎన్.ఎం. ప్రభుత్వ కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకలు

                                                       వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు పాలకొల్లు, మార్చి,17(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి (ఏ.ఎస్.ఎన్.ఎం.) ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకలు కళాశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ…

Read More

‘చిక్కాల’ కు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు.

అమరావతి: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) చిక్కాల రామచంద్రరావు, ఆ పేరే చాలు, నీతి నిజాయితీలకు నిలువెత్తురూపం, అజాతశత్రువు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సరళమైన జీవన విధానం, రాజనీతిజ్ఞుడు, ప్రజా సేవకుడు ఇంకెన్ని ఉపమానాలైనా ఆయన గురించి చెప్పుకోవచ్చు. చిక్కాల రామచంద్రరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాళ్లరేవు నియోజకవర్గానికి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు మంత్రిగా పని చేశారు. వీరి రాజకీయ జీవితం తొలిసారి 1983లో తాళ్లరేవు నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా…

Read More

దివ్యాంగుల హామీ నేటి నుంచి అమలు-బస్సులో ఉచిత ప్రయాణం.

అమరావతి: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా, గత ఏడాది డిసెంబర్ 3న వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రివర్గంలో, చర్చించి ఈ పథకానికి నిధులు కేటాయించారు. ఈ పథకాన్ని గుంటూరులో ఈరోజు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. కొన్ని బస్సుల్లో సగం ధరకు టికెట్లు రాయితీపై ఇస్తారు. దివ్యాంగులకు ఉన్న అర్హత శాతం బట్టి తోడుగా వచ్చేవారికి సగం ధర…

Read More

శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు.

భీమవరం: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభముగా నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 9 గంటలకు పంచాంగ శ్రావణం, అనంతరం కాళ్ల శివాలయం అర్చకులు తుమ్మపూడి శివ నాగ సత్య శ్రీను సీతారామ ప్రసాద్ కు సత్కారం చేయుచున్నారు.సాయంత్రం 6 గంటలకు గొల్లలకోడేరు…

Read More

రుద్ర హోమం, లీలా కళ్యాణం

పాలకొల్లు: మార్చి 17, (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం రుద్ర హోమం జరిగింది. ఈ సందర్భంగా శివ సహస్రనామ పూజలు చేశారు. లీలా కళ్యాణం సాయంత్రం జరిగింది. భక్తులు ఈ కార్యక్రమాల్లో పూజలు జరిపారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి, ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, ప్రధాన అర్చకులు క్రిష్టప్ప, అభిషేక పండితులు వెంకన్న, ఆలయ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు…

Read More

నాయి బ్రాహ్మణుల నిరసన ప్రదర్శన.

పాలకొల్లు: మార్చి, 17 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. తరతరాలుగా వస్తున్న, తమ జీవన ఆధారమైన కులవృత్తికి ఇతరులు పోటీ పడటం పట్ల సంఘం నిరసన వ్యక్తం చేసింది. కులవృత్తిని వ్యాపారంగా మార్చడం వల్ల, చిన్న, చిన్నషాపులు నడుపుకునే సామాన్య నాయి బ్రాహ్మణులు ఉపాధి లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురవుతుందన్నారు. బ్యూటీ పార్లర్ లాంటి వ్యాపారం చేసుకోవడం వల్ల తమకు ఎలాంటి నష్టం…

Read More

అమరజీవికి ఘన నివాళి.

పాలకొల్లు: మార్చి, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్) అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి పాలకొల్లు సోమవారం ఘనంగా ఆర్యవైశ్య ప్రముఖులు నివాళులర్పించారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఉన్న విగ్రహానికి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేపాక ప్రవీణ్ భాను పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో, మాటూరు నరసింహమూర్తి, నాళం బాపిరాజు, మన్యం జగ్గమ్మ సత్రం…

Read More

కళాపరిషత్ నాటికోత్సవాల్లో విజేతలు వీరే.

పాలకొల్లు: మార్చి ,16 (తెలుగు న్యూస్ పవర్. కాం) పాలకొల్లు కళాపరిషత్ మూడు రోజులపాటు నిర్వహించిన నాటిక పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. రాష్ట్ర జలవలూర్ల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై బహుమతి ప్రధానోత్సవం చేశారు.పాలకొల్లు కళా పరిషత్ జాతీయ స్థాయి నాటికల పోటీలలో ఉత్తమ ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెప్పిన బొమ్మ బహుమతి పొందింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా చైతన్య కళాభారతి కరీంనగర్ వారి ఖరీదైన…

Read More

రాష్ట్ర అవతరణ రూపశిల్పికి, త్యాగ శిల్పంతో ఘన నివాళి.

అమరావతి: మార్చి,16(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ చారిత్రాత్మకమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, అమరావతిలో ఏర్పాటుచేసిన 58 అడుగుల త్యాగ శిల్పం కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సరసన విగ్రహం “స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్” నిలుస్తుంద న్నారు. ఈ ఆవిష్కరణ…

Read More

ప్రతిభావంతులను ప్రోత్సహించాలి -ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు.

భీమవరం: మార్చి,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) దాతలు ఇస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి విద్యార్థులు ఎదగాలని, స్థానిక ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, పులపర్తి రామాంజనేయులు పిలుపునిచ్చారు. దాతలు ఇచ్చిన ఉపకార వేతనాలను సోమవారం, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం లోజరిగిన సమావేశంలో విద్యార్థులకు . సుమారు 10 లక్షల 98 వేల రూపాయలను,111 విద్యార్థులకు అందజేశారు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో 43 మంది దాతల సహకారంతో పట్టణంలోని ప్రతిభావంతులైన…

Read More