Telugu News Power

క్షీరా రామంలో పంచాంగ శ్రవణం.

పాలకొల్లు: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్. కామ్) పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో వేద పండితులు మామిడిపాటి వెంకన్న పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది ప్రజలకు అంతా మంచే జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రాము ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు పి వాసు ధర్మకర్తలు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగాది పంచాంగాలు, తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు. పంచాంగ శ్రవణం…

Read More

క్షీరా రామం పాలకొల్లులో నిత్య అన్నదాన పథకం ప్రారంభించిన మంత్రి

పాలకొల్లు: మార్చి,19(తెలుగు న్యూస్ పవర్. కాం) శ్రీ క్షీరా రామలింగేశ్వర ఆలయంలో ఇక ప్రతినిత్యం దాదాపు 200 మందికి, పండుగ రోజుల్లో 400 మందికి, కార్తీకుమాసం,పుష్కరాలు వంటి తిరుణాళ్ళలో వేల మందికి మహా ప్రసాదం అందజేస్తారని మంత్రి వెల్లడించారు.ఉగాది పర్వదినం సందర్భంగా, గురువారం స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో నిత్య అన్నదాన పథకం స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు చే…

Read More

తెలుగు జాతి ప్రపంచంలో ఎక్కడ ఉన్న ప్రథమ స్థానంలో నిలవాలి. -ఉగాది సంకల్పం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

విజయవాడ: మార్చి,19(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్రథమ స్థానంలో నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి గురువారం పాల్గొని ప్రసంగించారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్, పి తేజస్వి మీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పుష్కరాలకు ముందే…

Read More

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉగాది వేడుకలు.

భీమవరం: మార్చి,19(తెలుగు న్యూస్ పవర్.కాం) జిల్లా కలెక్టర్ వశిష్ట సమావేశ మందిరంలో ఉగాది వేడుకలు, కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పచ్చడి షడ్రుచుల సందేశం, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని చెబుతుందన్నారు. పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. కూచిపూడి నృత్యాలు,…

Read More

రంజాన్ సెలవు మార్పు – 10వ తరగతి పరీక్ష వాయిదా

అమరావతి: మార్చి,19(తెలుగు న్యూస్ పవర్. కాం) రంజాన్ పండుగ గురించి,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకటించింది. రంజాన్ సెలవు,మార్చి 21,శనివారం రంజాన్ సందర్భంగా సాధారణ సెలవు ప్రకటించారు. గతంలో ఈ సెలవు మార్చి, 20న నిర్ణయించారు. ఈ సందర్భంగా 10వ తరగతి, ఆంగ్ల పరీక్ష,పరీక్ష ఏప్రిల్ 2, కి వాయిదా వేశారు.చంద్ర దర్శనం ఆధారంగా ముస్లిం మత పెద్దలు సూచన మేరకు ప్రభుత్వం ఈ మార్పు చేసినట్టు వెల్లడించింది.

Read More

ఏ పీ లో నిరుద్యోగులకు వరం- 10 వేల ఉద్యోగాలు సిద్ధం.

అమరావతి: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్.కాం) ఉగాది సందర్భంగా, ప్రభుత్వం నిరుద్యోగులకు దీపికబురు అందించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ గురువారం విడుదల చేశారు. ప్రభుత్వం వివిధ శాఖల వారీగా ప్రకటించిన ఖాళీల వివరాలు, విద్యాశాఖలో 3004, పోలీసు శాఖలో 3057, ఉన్నత విద్య శాఖలో1500 ప్రొఫెసర్లు, ఆప్కారి శాఖలో 452, పంచాయితీ రాజ్ శాఖలో 328, జలపనరుల శాఖలో 224 ఏఈఈ పోస్టులు, ఆర్థిక శాఖలో 169, అడవులు,…

Read More

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి -మావుళ్ళమ్మ అనుగ్రహం కోరిన ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్. కాం) రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ ను కోరుకున్నట్టు ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ కులపతి రామాంజనేయులు వెల్లడించారు. ఉగాది ఉత్సవాలలో భాగంగా, గురువారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పండితులకు సన్మానం చేశారు. శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం పరాభనామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభముగా జరిగిగాయి. ఉదయం దేవస్థానం వారు పంచాంగ శ్రావణం నిర్వహించి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున…

Read More

వేప చెట్టుకు ఏమైంది?

పాలకొల్లు: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) హిందువులకు నా మాటకొస్తే అన్ని మతాల వారికి ఎంతో ముఖ్యమైన ఔషధ వృక్షం. వేప చెట్టుకు, రావి చెట్టుకు వివాహం చేస్తే పిల్లలు పుడతారని కూడా హిందువుల నమ్మకం.చెట్టు ఆకులు, గింజలు, కలప అన్ని ఉపయోగకరమైనవి. ఆయుర్వేదంలో ఈ చెట్టు ఆకులకు ఎంతో విశిష్టత ఉంది. అనేక శారీరక రుగ్మతలకు పూతగా వాడతారు. చక్కెర వ్యాధికి లేచిగుళ్ళు తింటారు. అమెరికాలో దంత దావణానికి వాడే వేప పుల్ల ఖరీదు 75…

Read More

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి కల్యాణోత్సవ ఏర్పాట్లపై సమీక్ష.

పాలకొల్లు: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆలయ కమిటీ, అర్చకుల సమావేశంలో అధికారులు నిర్ణయించారు. స్థానిక అభిషేక మండపంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం, ఉగాది పురస్కారాలు, నిత్య అన్నదాన పథకం, నిర్వహించాలని, ఆలయ అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 28 జరిగే స్వామివారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.,…

Read More

ఉప ముఖ్యమంత్రి ఉగాది శుభాకాంక్షలు.

విజయవాడ: మార్చి, 18(తెలుగు న్యూస్ పవర్.కాం) ఉగాది సందర్భంగా తెలుగు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ పండుగలో అర్థం పరమార్థం ఉంటుందని తెలిపారు. ప్రకృతి ఆరాధన కుటుంబ ప్రేమానురా రాగాలు కలయిక పండుగలన్నారు. తెలుగు వార్తలు పండగ ఉగాది, వసంత రుతువు ఆగమనంతో కలిసి రావటం తెలుగు వారికి ఎంతో ఇష్టమైనదన్నారు. పరాభవ నామ సంవత్సరం, జాగ్రత్తగా ఉండాలని, పరాభవానికి దారి తీసే పనులు చేయకూడదని పెద్దలు చెప్పారన్నారు. సందర్భంగా, తెలుగు వారందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఆరోగ్యాన్ని…

Read More