Telugu News Power

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది శుభాకాంక్షలు.

అమరావతి: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉగాది సందర్భంగా రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా, మాట్లాడుతూ, షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ…

Read More

మృతి చెందిన భారతీయుల కుటుంబాలకు ఆర్థిక సాయం

భీమవరం; మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) విదేశాలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లి మరణించిన కుటుంబాల వారికి కలెక్టర్ కార్యాలయం,జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఇన్సూరెన్స్ క్లెయిమ్, మరణ పరిహారం చెక్కులు బాధిత కుటుంబాలకు బుధవారం అందజేశారు. జుత్తిగ గ్రామానికి చెందిన తాడి సూర్యనారాయణ రెడ్డి కుటుంబానికి రూ.11.98 లక్షలు, సరిగుట్లపాడు గ్రామానికి చెందిన తిరుమాణి కృష్ణ కుటుంబానికి రూ.17.25 లక్షలు పరిహారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం…

Read More

దివ్యాంగ శక్తి పథకం పాలకొల్లు ప్రారంభం.

పాలకొల్లు: మార్చి,18(తెలుగు న్యూస్ పేపర్. కాం) దివ్యాంగ శక్తి పథకం స్థానిక రోడ్డు రవాణా సంస్థ బస్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు బుధవారం ప్రారంభించారు. జెండా ఊపి బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు క్యాంపు కార్యాలయం వరకు ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్ ,కర్నేని గౌరవనీయుడు రోజా రమణి దంపతులు, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు,…

Read More

దివ్యాంగులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే. -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అమరావతి: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) సమాజంలో అందరికంటే ఎక్కువ ఇబ్బందులు పడేది దివ్యాంగులని, వారి సాధికారిక కోసం, దివ్యాంగ శక్తి 11 ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా, మంగళగిరిలో బుధవారం జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, కొణిదల పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మాత్యులు నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దివ్యాంగులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు.ఉగాద,…

Read More

“రైతన్న మీకోసం” పథకం పై ఏఏంసి చైర్మన్ ప్రచారం.

పాలకొల్లు: మార్చి, 18(తెలుగు న్యూస్ పవర్.కాం) రైతే రాజుగా చేయాలని, కూటమి ప్రభుత్వం సంకల్పించిందని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడి విజయభాస్కర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతన్న మీకోసం పథకం ప్రచారంలో భాగంగా, బుధవారం తిల్లపూడి,మట్టపర్రు గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు, అధికారులు, రైతులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ, దళారీ వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా,రైతులకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వ ఈ పథకం ఉద్దేశించిందన్నారు. అర్హులైన రైతులందరికీ…

Read More

వీరవాసరంలో “అన్నదాత మీకోసం”

వీరవాసరం: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాజ్యసభ మాజీ సభ్యులు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి బుధవారం వీరవాసరంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా నేరుగా 20 వేల రూపాయల సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు. ఇంకా ఎవరికైనా జామకాయ ఎడల రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలి…

Read More

శ్రీ శ్రీ శ్రీ ముఖదారమ్మ కు గొడుగు

పాలకొల్లు: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చిత్రాయ గట్టు సమీపంలో వేంచేసి ఉన్న పాలకొల్లు గ్రామ దేవత శ్రీ ముఖదారమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా, గొడుగు బహుకరించారు. ద్వారకాతిరుమల వాస్తవ్యులు, పొన్నాడ మల్లేశ్వరరావు, జేజి భ్రమరాంబ దంపతులు బుధవారం ఉత్సవ చత్రం అమ్మవారికి అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

Read More

ఏపీ పోలీస్ శాఖకు కేంద్ర పతకం.

విజయవాడ: మార్చి,17(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్. కు కేంద్ర ప్రభుత్వం వారు అంధించే ప్రతిష్టాత్మకమైన అతి ఉత్కృష్ట సేవా పతకం -2025 వరించింది. పోలీసు శాఖ లో అత్యంత ప్రతిభావంతంగా, నిష్కల్మషంగా, అంకితభావంతో, అత్యుత్తమ సేవలు అందించి, విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజల భద్రత, నేర నియంత్రణ వంటి అంశాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి విశిష్టమైన సేవలు అందించిన ఉత్తమ సేవలకు గాను ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు…

Read More

ఎంపీ నితిన్ నవీన్ అభినందించిన మంత్రులు.

న్యూఢిల్లీ: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ రాజ్యసభకు సోమవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సత్య కుమార్ లు నితిన్ నవీన్ మంగళవారం అభినందించి, సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మరింత ప్రోత్సాహం నితిన్ నాయకత్వంలో లభిస్తుందన్నారు….

Read More

రైతన్న నీకోసం” ప్రారంభించిన ఎమ్మెల్యే పులపర్తి, కలెక్టర్ నాగరాణి

రైతన్న నీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు, కలెక్టర్ నాగరాజు భీమవరం: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కాం)రైతన్నల ప్రయోజనాలను కాపాడుతూ, మరింత ఆర్థిక అభివృద్ధిని సాధించే దిశగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. స్థానిక తాడేరు గ్రామంలో వీరభద్ర స్వామి దేవాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “రైతన్న నీకోసం” కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా,ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల కోసం…

Read More