దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి ఇక రాష్ట్ర పండుగ.
అమరావతి: మార్చి, 22(తెలుగు న్యూస్పవర్.కామ్) విద్యాశాఖమాత్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని యువగళం పాదయాత్ర సందర్భంగా,హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు శెట్టిబలిజ సమాజ అభివృద్ధికి విశేషంగా కృషిచేసిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రజా ప్రభుత్వం అధికారికంగా ఈనెల…