Telugu News Power

మహిళా రిజర్వేషన్ సార్థకం చేసుకోవాలి.

పాలకొల్లు: ఏప్రిల్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాల లో మహిళా సాధికారిత విభాగం, ఎన్.ఎస్.ఎస్ యూనిట్ల సంయుక్త ఆధ్వర్యంలో స్త్రీ శక్తి కార్యక్రమంలో “నారీ శక్తి వందన్ అధినియం- 2023 మహిళా రిజర్వేషన్ బిల్లు”అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజ రాజేశ్వరి అధ్యక్ష్యోపన్యాసం చేస్తూ, భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నారీ శక్తి…

Read More

కూటమి ప్రభుత్వానికి ప్రచార సారథులు మీరే కావాలి. -మంత్రి నిమ్మల.

పాలకొల్లు: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వానికి మీరే ప్రచార సారథులు కావాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవమనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను సోమవారం రాత్రి తన క్యాంపు కార్యాలయం వద్ద లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వారు ఉద్దేశించి మాట్లాడుతూ, కోటలు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు పెంచాలని కోరారు. జగన్ సాక్షి పత్రిక ఉందని, ప్రభుత్వానికి సొంత…

Read More

వసతి గృహాలు అన్ని సౌకర్యాలతో సిద్ధం చేయాలి. -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు.

అమరావతి: ఏప్రిల్, 13 (తెలుగు న్యూస్ పవర్. కాం) వచ్చే విద్యా సంవత్సరం,పాఠశాలలు పునః ప్రారంభం నాటికి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు పూర్తి వసతులతో సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి క్షేత్రస్థాయిలో వివిధ శాఖల పనితీరుపై సోమవారం సమీక్షించ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More

ఆకివీడు పెదపేట రామాలయ పనులకు శ్రీకారం.

ఉండి: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, నియోజకవర్గ పరిధిలో గల వివాదాస్పద ఆకివీడు, పెదపేట రామాలయం పనులకు సోమవారం ఏకాదశి రోజున శ్రీకారం చుట్టారు. ఆలయ నిర్మాణానికి వాడే కృష్ణశిల కు రూ. 10 లక్షలు అడ్వాన్స్ గా సరఫరాదారులకు చెల్లించినట్లు ఉపసభాపతి రఘురామ పత్రికలకు తెలియజేశారు. ఆలయ నిర్మాణానికి చందాలిచ్చి ప్రోత్సహిస్తున్న భక్తులకు రఘురామ కృష్ణంరాజు కృతజ్ఞతలు తెలిపారు. మరో రెండు వారాలలో ఆలయం వద్ద…

Read More

శ్రీ కొల్లేరు పెద్దింట్లమ్మ వారి ఆదాయం రూ.85 వేలు.

కైకలూరు: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కొల్లేటికోటలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆదివారం ఒక్కరోజు ఆదాయం రూ.84,926 లు వచ్చినట్టు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి సోమవారం తెలిపారు. శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానంనకు ఆదివారం వచ్చిన విరాళాల వివరాలు, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.8,550 లు,అంతరాలయ దర్శనం ద్వారా రూ.24,550లు కేశఖండనశాల ద్వారా రూ.2,040 లు, పెద్ద తీర్థం ద్వారా రూ.1,300 లు, చిన్న తీర్థం ద్వారా రూ. 4350లు,లడ్డు ప్రసాదం ద్వారా…

Read More

ఉడాన్ కేఫ్ ఏర్పాట్లపై మంత్రి రామ్మోహన్ నాయుడుకు కృతజ్ఞతలు.

అమరావతి: ఏప్రిల్,12(తెలుగు న్యూస్ పవర్.కామ్) రాష్ట్ర సాంస్కృతిక శాఖ కమిషనర్ పొడపాటి తేజస్వి, విమానాశ్రయాల్లో తినుబండాల ధరలు తగ్గింపు పై, కేంద్ర పౌర విమాన శాఖామాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన చూపుతున్న నాయకత్వం, మనసున్న పాలనకు అద్భుత నిదర్శనమన్నారు. ఉడాన్ యాత్రి కేఫేలను ప్రారంభించడం ద్వారా సాధారణ ప్రజల సమస్యను సౌకర్యంగా మార్చారు. కేవలం రూ.10కి టీ, రూ. 20కి తినుబండారాలు అందుబాటులోకి తీసుకురావడం…

Read More

ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం కు 19 కోట్లతో మహర్దశ.

విజయవాడ: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.19 కోట్ల నిధులు మంజూరు చేసింది. క్రీడాకారుల కోసం అత్యంత ఆధునిక సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తారు. అభివృద్ధి చేస్తారు, రాత్రి వేళల్లో క్రీడలు నిర్వహించడానికి రెడ్ లైట్స్ ఏర్పాటు చేస్తారు. వర్షం పడినప్పటికీ నీరు నిలవకుండా మురుగునీటి వ్యవస్థ నిర్మిస్తారు. క్రీడా అభిమానుల కోసం గ్యాలరీ సౌకర్యాలు మెరుగుపరుస్తారు. సర్వాంగ సుందరంగా…

Read More

పెదపాడు పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభించిన హోం మంత్రి అనిత.

పెదపాడు: ఏప్రిల్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏలూరు జిల్లా, దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదపాడులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ప్రారంభించారు. ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు, పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను జోడిస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా ఈ నూతన భవన నిర్మాణం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, ధర్మరాజు,…

Read More

పరారీలో స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల వీడియో సందేశంలో క్షమాపణలు

హైదరాబాద్: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్టాండ్ అప్ కమెడియన్ కటికాల అనుదీప్ ఇటీవల తన షోల్లో ప్రముఖుల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చేస్తున్న హాస్యం ప్రదర్శనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వివిధ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అవుతున్నాయి. సోమాజిగూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్ వంటి చోట్ల కామెడీ క్లబ్ లో అనుదీప్ ప్రదర్శనలు ఇస్తుంటాడు. ఈ ప్రదర్శనలో, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నిహారికల వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ…

Read More

పోలీసులకు ఏసీ స్మార్ట్ హెల్మెట్.

విశాఖపట్నం:12,(తెలుగు న్యూస్ పవర్. కామ్) విధి నిర్వహణలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కువ సమయం ఎండలో నిలబడి వాహనదారులకు తమ సేవలు అందించవలసి వస్తుంది. పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర పోలీసులకు ఏసీ హెల్మెట్ సౌకర్యం కల్పించారు. పోలీసులు అలసట నుంచి ఉపశమనం పొందుతారు. ఎక్కువసేపు ఇదేమి చురుగ్గా పాల్గొనడానికి ఈ స్మార్ట్ హెల్మెట్ తోడ్పతుందని పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

Read More