Telugu News Power

శ్రీశ్రీశ్రీ మావులమ్మకు బెంగుళూరు వాసి రూ.80 వేల విరాళం.

భీమవరం: ఏప్రిల్,14(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం,శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి బెంగుళూరు కి చెందిన బీవీ సత్యనారాయణ శెట్టి 5 గ్రాముల బంగారం మరియు శ్రీ అమ్మవారి నిత్యాన్నదానo కు 8500 రూపాయలు సమర్పించారు,వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం మరియు ఆలయ ధర్మకర్తలు రామాయణo శ్రీనివాస్,…

Read More

విద్యార్థులకు 200 ఉచిత సైకిళ్ల పంపిణీ.

యలమంచిలి: ఏప్రిల్, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్).విద్యార్థుల ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమానికి ప్రేరణ, తనను కలిసిన విద్యార్థులు సైకిల్ ఇప్పించవలసినదిగా పలుచోట్ల కోరడమే కారణమని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఉచిత సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ 135వ పుట్టినరోజు అయిన మంగళవారం యలమంచిలి మండలంలో ప్రవేశించింది. దొడ్డిపట్ల, ఇలకుర్రు గుంపర్రు, మట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి…

Read More

జాతీయ రహదారి 165 నిర్మించి తీరుతా. -అపోహలు కొట్టిపారేసిన కేంద్రం మంత్రి వర్మ.

భీమవరం: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) జాతీయ రహదారి 165 నిర్మించి తీరుతామని, స్థానిక ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సోమవారం స్పష్టం చేశారు. సాక్షాత్తు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మాత్యులు నితిన్ గడ్కరీ విజయవాడలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సభలో దిగమర్రు నుంచి ఆకివీడు వరకు 45 కిలోమీటర్ల హరిత రహదారి ఏర్పాటుకు రూ.2.4 వేల కోట్లు మంజూరు చేసినట్టు ప్రకటించారని వెల్లడించారు….

Read More

ఆకాశ దారులు వెంట గాన కోకిల ఆశ, విషాద హృదయాలతో అభిమానుల వీడ్కోలు.

ముంబై: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచవ్యాప్తంగా ఎందరో సంగీత అభిమానులను తన గందర్వగానంతో అలరించిన గాన కోకిల ఆశాభోంస్లే తన అమృతమయ స్వరఝరిని శ్రోతల హృదయాలలో నిక్షిప్తం చేసి, వారి గుండెల్లో నిండిన విషాదంతో వీడ్కోలు పలకగా, గాన కోకిల ఆశ ఆకాశపుదారులు వెంట తరలి వెళ్ళిపోయారు. ఘనమైనకీర్తి గతానికి వదిలి, వర్తమాన, భవిష్యత్ తరాలకు మూగ వేదన మిగిల్చారు. వివిధ, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు ఆశాభోంస్లే మృతి పట్ల తీవ్ర సంతాపం…

Read More

అమరావతికి రాజముద్ర వేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ కు కృతజ్ఞతలు.

న్యూఢిల్లీ: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కాం) విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపతి మురుముకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేష్ రాష్ట్రపతి తో మాట్లాడుతూ, అమరావతి యొక్క చారిత్రక సాంస్కృతిక విశిష్టతలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి కూటమి తరుపున…

Read More

సింహాచల శ్రీవరాహలక్ష్మీనరసింహస్వామి చందనోత్సవ ఏర్పాట్లు.

సింహాచలం: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యఘట్టమైన, చందన సేకరణ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు, అలంకారీ పురోహిత్ సీతారామరామ స్వాములవారు సోమవారం ప్రారంభించారు. సుమారు 32 కిలోల చందన ఖండములను సాన పై గంధం తీయడానికి ఉపయోగిస్తారు. సేకరించిన ఈ పవిత్ర చందనం శ్రీ వరాహ నరసింహస్వామి వారి రూపు దాల్చడం ప్రపంచంలోనే ఒక అద్భుత వింత. సింహాచలం…

Read More

గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. -మంత్రి నిమ్మల

యలమంచిలి: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రజలు, రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుందని స్థానిక శాసనసభ్యులు నిర్మల రామానాయుడు పేర్కొన్నారు. యలమంచిలి, ఊటాడ గ్రామాల్లో రూ. 9.21 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యలమంచిలి లో ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడం కోసం నేరుగా విజ్జేశ్వరం నుంచి గోదావరి జలాలను పైపులైను ద్వారా…

Read More

క్షీరారామం లో అఖండ అన్న సమారాధన.

పాలకొల్లు: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం లో జరిగిన శ్రీ పార్వతి సమేత వీరా రామలింగేశ్వర స్వామి వార్లు, శ్రీ లక్ష్మీ సమేత జనార్ధన స్వామి వార్లు కళ్యాణోత్సవాల సందర్భంగా సోమవారం అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అన్న సమారాధనకు ఎస్బిఐ సుధీర్, చక్కా వారి కుటుంబ సభ్యులు, భక్తులు తమ సౌజన్యం అందించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్రరావు, కార్య నిర్వహణ అధికారి…

Read More

సెమిస్టర్ ఫలితాల్లో చాంబర్స్ విద్యార్థుల ప్రతిభ.

పాలకొల్లు: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్)@ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ 3వ సెమిస్టర్ ఫలితాలలో ఛాంబర్స్ విద్యార్థుల తమ ప్రతిభ కనబరిచారు. విద్యార్థులు 83శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు సోమవారం తెలియజేశారు. విశ్వవిద్యాలయ పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధనలో ఛాంబర్స్ కళాశాల వరుసలో ఉందన్నారు.ఈ విధంగా 9.2 నుండి 9.8 మధ్యలో గ్రేడ్ పాయింట్స్ సాధించిన విద్యార్థులు 35మంది ఉన్నారు. . కళాశాలలో అత్యుత్తమ బోధన , ప్రమాణాలు కొనసాగిస్తూ…

Read More

చాంబర్స్ కళాశాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి.

స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జికేఆర్ ఛాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు, ముఖ్యఅతిథిగా హాజరై, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల వారి హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని , జ్ఞానం, హక్కులు,త కుల వివక్షకు వ్యతిరేకంగా స్ఫూర్తినిచ్చిన మహోన్నత వ్యక్తి…

Read More