Telugu News Power

రేషన్ కార్డు సమస్యల పరిష్కారం అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.

అమరావతి: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్) చాలా కాలంగా, రాష్ట్రం లో రేషన్ కార్డుదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. రేషన్ కార్డు దారులకు 9 సేవలు సులభంగా అందుకోవడానికి మార్గం సుగమం చేసింది. కొత్త రేషన్ కార్డు, కుటుంబ సభ్యులు చేర్పు, సభ్యుల తొలగింపు, కార్డులు కుటుంబాల ద్వారా విభజించడం, చిరునామా వివరాల మార్పు, కార్డు పోగొట్టుకున్న వారికి మరో కార్డు ఇవ్వడం, ఆధార్ తో లింక్ చేయటం, సెల్ ఫోన్ నెంబర్…

Read More

సైప్రస్ చెస్ పోటీల్లో చరిత్ర సృష్టించిన వైశాలి. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు.

అమరావతి: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్)భారత్ నారి శక్తి ఖండాంతరాలలో తమ సత్తా చాటుతున్నది. భారత మహిళలు ప్రతి రంగంలో నారి శక్తి, ఆరోగ్యకరమైన వృద్ధిని సాధిస్తున్నది.ఈ జాతీయ మార్పును ప్రతిబింబించేలా, ఆర్ వైశాలి సైప్రస్‌లో గురువారం ఎఫ్ ఐ డి ఇ- అంతర్జాతీయ ఛెస్ ఫెడరేషన్ నిర్వహించిన చెస్ పోటీల్లో చరిత్ర సృష్టించారు. మహిళల వరల్డ్ ఛెస్ చాంపియన్‌షిప్‌కు సవాలు విసిరే స్థాయికి ఎదిగిన మొదటి భారతీయ మహిళగా ఆమె చెస్ చరిత్ర లో…

Read More

శ్రీ మావుళ్ళమ్మ నిత్యాన్నదాన వితరణకు షెడ్డు ఏర్పాటు. -ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభం

భీమవరం: ఏప్రిల్,16(తెలుగు న్యూస్ పవర్.కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం, శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి నిత్య అన్నప్రసాద వితరణకు నిర్మించిన షెడ్డు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షులు పులపర్తి రామాంజనేయులు గురువారం ప్రారంభించారు. ఈ వేసవి పరిస్థితుల దృష్ట్యా, భక్తుల సంక్షేమ, సౌకర్యాల కొరకు తాత్కాలికంగా అద్దె ప్రాతిపదికన, మహాపుణ్యాత్ములు యేరుబండి ఆదియ్య కుటుంబీకుల స్థలంలో అన్నప్రసాద వితరణ కొరకు తాత్కాలిత షెడ్డు…

Read More

కొత్త పెళ్లి కొడుక్కి కత్తిపోట్లు

పాలకొల్లు: ఏప్రిల్, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం పట్టణం, వలందర్ రేవు సమీపంలో ఉన్న దేవాలయం ఓ ప్రేమ జంట ఆదివారం వివాహం చేసుకున్నారు. కొత్త దంపతులు పాలకొల్లుకు చెందిన చందక సాయికుమార్, గుడిమెట్ల శ్రీ దుర్గ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నూతన వధూవరులు, మంగళవారం రాత్రి రిసెప్షన్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు. అందరిలాగే, గోగులమండ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా వేదిక వద్దకు…

Read More

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో లీలా కళ్యాణమ్.

పాలకొల్లు: ఏప్రిల్, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో బుధవారం మాస శివరాత్రి సందర్భంగా, దంపతులు రుద్ర హోమం పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ రుద్ర హోమం పూజలు అభిషేక పండితులు భమిడిపాటి వెంకన్న, ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప, పవన్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపర్నెంట్ వాసు పాల్గొన్నారు. లీలా కళ్యాణం సందర్భంగా, స్వామి…

Read More

వ్యవసాయ శాఖ సిబ్బందికి శిక్షణ.

పాలకొల్లు: ఏప్రిల్, 15(న్యూస్ పవర్. కామ్) స్థానిక అరట్లకట్ల గ్రామంలో వ్యవసాయ శాఖ, పకృతి వ్యవసాయ శాఖ సిబ్బందికి కి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు వ్యవసాయ అధికారి పి మురళీకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా, మాట్లాడుతూ, కోతల పూర్తయ్యాక వరి చేలో పచ్చిరొట్టపైరు విత్తనాలు చల్లాలని సూచించారు. ఇందుకు, నవధాన్యపు కిట్లను వేయాలని తెలిపారు. భూమి ఖాళీ ఉండకుండా, పచ్చి రోట్ట తో కప్పినట్లయితే భూమిలోని పోషకాల, సూక్ష్మజీవులు నష్టపోకుండా ఉంటాయన్నారు. ఈ పచ్చిరొట్ట ను…

Read More

ఉద్యోగాలకు 52 మంది ఎంపిక.

పాలకొల్లు: ఏప్రిల్, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్)చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలోబుధవారం యమహా, రాయల్ ఎన్ఫీల్డ్, ఎమరాల్డ్, కేటర్ పిల్లర్,వోల్టా కంపెనీలలో ఉద్యోగాలకు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 95 మంది అభ్యర్థుల హాజయ్యారు. వీరిలో 52 మంది ఎంపిక అయ్యారు. వారిలో 47 మంది చాంబర్స్ విద్యార్థులేనని కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు తెలియజేశారు. మూడు రౌండ్లు రాత పరీక్ష , గ్రూపు డిస్కషన్, మౌఖిక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు.ఎంపికైన అభ్యర్థులకు 14 నుంచి…

Read More

స్వదేశీ క్వాంటం కంప్యూటర్లతో ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు

అమరావతి: ఏప్రిల్, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆంధ్రప్రదేశ్‌లో మొదటి స్వదేశీ క్వాంటం కంప్యూటర్లు: అమరావతి క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీలు ప్రారంభం. భారత రాష్ట్రాల్లో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో స్వదేశీ క్వాంటం కంప్యూటర్లు ఆధారితంగా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశ్రమ నాయకులు, అకాడమీక్ వర్గాలు, విద్యార్థులతో కలిసి అమరావతి క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీలు మంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ‘అమరావతి 1S’ మరియు మేధా టవర్స్‌లో ‘అమరావతి 1క్యూ’గా ఈ ఓపెన్-అక్సెస్ ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పడ్డాయి….

Read More

అంబేద్కర్ జయంతి ఉత్సవం లో మేక శేషుబాబు, నల్లి రాజేష్.

పాలకొల్లు: ఏప్రిల్, 14,(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బుద్దావానిపేట అభ్యుదయ యువజన సంఘం ఆధ్వర్యంలో భారతరత్న, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్, ముఖ్య అతిథులుగా హాజరై, అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షులు గుండె మహేష్ బాబు, పాలపర్తి కృపానాథ్, సుధా, శేఖర్, బోసు, మాణిక్యం, జయరాజ్, చంద్రశేఖర్, వరప్రసాద్, జగదీష్, సతీష్…

Read More

భారత దేశానికి అంబేద్కర్ రాజ్యాంగమే దిక్సూచి.-మంత్రి నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: ఏప్రిల్’14(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి దశ, దిశ నిర్దేశించి దిక్సూచి లాంటి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు, భారతరత్న, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అంబేద్కర్ 135 వ జయంతి పురస్కరించుకుని,స్థానిక అబ్దుల్ కలాం ఆరోగ్యం వనం వద్ద నిర్మించిన అంబేద్కర్ గొడుగు నిర్మాణానికి మంగళవారం మంత్రి ప్రారంభోత్సవం చేసి, ప్రసంగించారు. అంబేద్కర్ పుట్టినరోజు భారతీయులందరికీ పండగ…

Read More