బిజెపి విజయోత్సవం.
యలమంచిలి: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్)దేశంలో మినీ ఎన్నికలుగా భావించిన, ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో, భారతీయ జనతా పార్టీ, మూడు రాష్ట్రాల్లో అఖండ విజయం సాధించటంతో యలమంచిలి మండల భారతీయ జనతా పార్టీ సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి మేడపాడు సెంటర్లో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వల్లభు దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి నంబూరి రంగారావు, జడ్డు రామకృష్ణ కుక్కల కేశవరావు, దివి నరసింహారావు, పోతు మహేష్, పతంజలి,,వీర…