భారత సైన్యానికి ఆహారంగా రొయ్యలు. -ఎంపీ పాక ప్రతిపాదన.
భీమవరం: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత సైన్యానికి, మధ్యాహ్నం భోజనం లో రొయ్యలు ఆహారంగా ఇవ్వటానికి కృషి చేస్తానని, బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ తెలిపారు. రాజ్యసభ సభ్యులుగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా, పాలకొల్లుకు చెందిన బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్తి, కొల్లి కొండ ప్రసాద్, జక్కంపూడి కుమార్, వీరాజీ ఎంపీ ని కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రొయ్యల రైతులు తమ…