Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మకు లక్షన్నర రూపాయలు బంగారం కానుక.

భీమవరం: జూన్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయ అలంకరణ కొరకు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు కి చెందిన రంగిశెట్టి జగదీష్ బాబు, సుభాషిణి దంపతులు సుమారు లక్ష ఏబై వేలు రూపాయలు విలువ గల పది గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు.ఆలయ అర్చకులు వీరికి పూజలు,ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్…

Read More

అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: జూన్, 20( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణ పరిధిలో జరుగుతున్న కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను శనివారం మంత్రి నిమ్మల రామానాయుడు సుడిగాలి పర్యటనలో పరిశీలించారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పక్కనపెట్టి, అరాచక పాలన సాగించటం వల్ల ప్రగతి ఆగిపోయిందని మంత్రి నిమ్మల ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో 900 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు చేపట్టినట్టు వెల్లడించారు. టిడ్కో ఇళ్ళు తమ హయాంలోనే నిర్మాణం జరిగిందని, కనీసం 30…

Read More

రైతే రాజు, కూటమి ప్రభుత్వ తీరు. -మంత్రి నిమ్మల.

యలమంచిలి, జూన్,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతే రాజుగా భావించి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకంలో ఈ ఏడాది తొలి విడత నిధులు శనివారం కొంతేరు గ్రామంలో యూత్ క్లబ్ వేదిక వద్ద జరిగిన రైతు సభలో విడుదల చేశారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గ పరిధిలోని 14,458 మంది రైతులకు రూ.9.40 కోట్ల నిధులు నమూనా…

Read More

అంబేద్కర్ సేవా సమితి నోటు పుస్తకాల పంపిణీ.

యలమంచిలి: జూన్, 19( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఆర్య పేట విద్యార్థులకు శుక్రవారం ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పాలకొల్లు లాకుపేటకు చెందిన అంబేద్కర్ సేవా సమితి వారు తమ సౌజన్యంతో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మండపాక రాంబాబు, సేవా సమితి సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు

Read More

విద్యార్థుల భవిష్యత్తుకు యడ్ల గణేశ్వర రావు ఫౌండేషన్ వెలుగు బాట.

పాలకొల్లు: జూన్, 19( తెలుగు న్యూస్ పవర్. కామ్) వైసిపి పార్టీ సీనియర్ నాయకులు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ యడ్ల తాతాజీ కుటుంబం నిర్వహిస్తున్న యడ్ల గణేశ్వర రావు ఫౌండేషన్ మరో మానవీయ కార్యక్రమం చేపట్టి, శుక్రవారం పూర్తి చేసింది. యలమంచిలి మండలం అడవిపాలెం కు చెందిన బుంగ ప్రసాద్ ఇంటికి వెలుగులు ప్రసాదించింది. గ్రామ వైసిపి అధ్యక్షులు సిర్ర నాగరాజు, బుంగ జయరాజు స్థానిక బుంగ ప్రసాద్ కుటుంబ దయనీయ…

Read More

మత్స్యకారులకు రూ.3 కోట్లతో నైపుణ్య శిక్షణ భవనం శంకుస్థాపన.

యలమంచిలి: జూన్, 19( తెలుగు న్యూస్ పవర్. కామ్) వెనుకబడిన వర్గాల వారికి 34 శాతం రిజర్వేషన్ ఇచ్చి దేశంలో చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక కుందేరు గ్రామంలో మూడు కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న మత్స్యకార నైపుణ్య శిక్షణ భవనానికి మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలని, పార్టీ ఎప్పటికీ వారికి అండగా నిలుస్తుంది…

Read More

నేడే కొంతేరులో తొలి విడత అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ప్రారంభం

యలమంచిలి: జూన్,19 ( తెలుగు న్యూస్ పవర్ కామ్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 3.00 గంటలకు యలమంచిలి మండలం, కొంతేరు,యూత్ క్లబ్ కళామందిరంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం జలవనరుల శాఖ మాత్యులు డా. నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తారని తెలిపారు. అర్హత కలిగిన భూ యజమాన రైతు కుటుంబాలు, భూములను సాగు చేస్తున్న కౌలు రైతులకు…

Read More

అనుమతులు తీసుకుని, ఆధునిక పద్ధతిలో రొయ్యల సాగు రైతులకు మేలు -జెసి రాహుల్ కుమార్ రెడ్డి

పాలకొల్లు, జూన్, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతులు ప్రభుత్వ అనుమతులు తీసుకుని, ఆధునిక పద్ధతిలో రొయ్యల సాగు చేసి లాభాలు పొందాలని జాయింట్ కలెక్టర్ రాహు కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ, ఎంపెడా సంయుక్తంగా నిర్వహించిన రొయ్యల రైతుల అవగాహన కార్యక్రమానికి వివాహం కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రొయ్యల క్షేత్రం నమోదు, నాణ్యమైన రొయ్య పిల్లల సేకరణ పై రైతులకు అవగాహన కార్యక్రమం స్థానిక ట్రిపుల్…

Read More

కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకం. -నమ్మకం సభలో మంత్రుల మాట

పాలకొల్లు: జూన్, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్)అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తూ, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ దూసుకుపోతుందని స్థానిక లోక్ సభ సభ్యులు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మాత్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పుష్కర కాల పాలన, ఎన్డీఏ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతగా గురువారం, స్థానిక…

Read More

ప్రమాదంలో అభిమాని ప్రాణం, పవన్ కళ్యాణ్ స్వాంతన పర్యటన.

వరంగల్: జూన్, 17( తెలుగు న్యూస్ పవర్ కామ్) రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలి పోయే పొద్దా నీకు వర్ణాలు ఎందుకే అన్నారు వేటూరు. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం రెప్పపాటే జీవితం అన్నారు తాత్వికులు. జనన మరణాలు దేవుడికైనా అనివార్యం. అయితే ఆ మరణం సంభవించే విధానాల్లోనే విషాదం ఉంటుంది. పూర్వజన్మ సుకృతమో, దురదృష్టము కోట్ల మందిలో ఒకరికి ఆ దేవుడు అరుదైన అనారోగ్యాల పాలు చేస్తాడు. అలాంటి ఓ అనారోగ్య…

Read More