పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ గా కల్పశ్రీ కె. ఆర్.
భీమవరం: జులై, 7( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ గా కల్పశ్రీ కే.ఆర్.ను ప్రభుత్వం నియమించింది. ఇంతవరకు రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్త కలెక్టర్ గా పని చేశారు. కల్పశ్రీ కె. ఆర్. 2022 బ్యాచ్కు చెందిన భారత పరిపాలనా సేవ (ఐఏఎస్) అధికారిణి. ఆమెకు ఆంధ్రప్రదేశ్ కేడర్ కేటాయించారు. వీరిది సాధారణ గ్రామీణ నేపథ్యం. యూ పి ఎస్ సి సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన స్ఫూర్తి ప్రదాతగా…