జే ఎస్ డబ్ల్యూ రాయలసీమ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన
కడప:జూలై,3(తెలుగు న్యూస్ పవర్. కామ్)కడప జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ‘జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్’ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం జరిగింది. జే ఎస్ డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్ ప్రాజెక్ట్’ శంకుస్థాపన సందర్భంగా భారీ బహిరంగ సభ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ ప్రాజెక్టు ఒక గొప్ప ముందడుగు. ప్రధాని2030 నాటికి దేశంలో 300 మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యానికి ఒక ప్రయత్నం.ప్రధాని…