Telugu News Power

జే ఎస్ డబ్ల్యూ రాయలసీమ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన

కడప:జూలై,3(తెలుగు న్యూస్ పవర్. కామ్)కడప జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ‘జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్’ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం జరిగింది. జే ఎస్ డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్ ప్రాజెక్ట్’ శంకుస్థాపన సందర్భంగా భారీ బహిరంగ సభ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ ప్రాజెక్టు ఒక గొప్ప ముందడుగు. ప్రధాని​2030 నాటికి దేశంలో 300 మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యానికి ఒక ప్రయత్నం.ప్రధాని…

Read More

విశ్వనట చక్రవర్తి ఎస్ వీ ఆర్.

జనరల్ డెస్క్:జూలై, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగు వెండితెర ‘విశ్వనట చక్రవర్తి’ ఎస్వీ రంగారావు జయంతి ప్రత్యేక కథనం. ​తెలుగు సినిమా చరిత్రలో ఎందరో నటులు వచ్చారు, వెళ్లారు. కానీ, కొందరు మాత్రమే కాల గర్భంలో కలిసిపోకుండా ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత ముద్ర వేసుకుంటారు. అలాంటి వారిలో అగ్రగణ్యుడు, అభినయ సామ్రాజ్యానికి ఏకైక అధిపతి — సామర్ల వెంకట రంగారావు. సినీ లోకం ఆయనను సాదరంగా ‘ఎస్వీఆర్’ అని పిలుచుకుంటుంది. ఆయన జయంతి (జూలై 3)…

Read More

శ్రీ మావుళ్ళమ్మ స్వర్ణానికి రూ. 50 వేల విరాళం.

భీమవరం:జూలై, (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ నిధికి కలిదిండి రామరాజు, వల్లిదేవి దంపతులు,భీమవరం రూ. 50,116లు విరాళంగా అందజేసారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించినారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,అతికెల…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దంపతులు

‘బిల్లా’, ‘భోళా శంకర్’ వంటి చిత్రాల దర్శకుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెహర్ రమేష్ కుమార్తె కృష్ణ మోహన వివాహం, అనిరుధ్‌తో హైదరాబాద్‌లో గురువారం అత్యంత వైభవంగా జరిగింది. వరుడు అనిరుధ్ మరెవరో కాదు, ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఐఏఎస్, ఛానల్ అధినేత తోట చంద్రశేఖర్ కుమారుడు. ​ఈ పెళ్లి వేడుక టాలీవుడ్‌లో పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. మెహర్ రమేష్‌కు మెగా కుటుంబంతో ఉన్న బంధుత్వం…

Read More

వి బి- రాంజీ పథకం ప్రారంభం రోజు, మంత్రి శ్రామికులతో ఆత్మీయ కలయిక.

పాలకొల్లు: జులై,2( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రమను గౌరవించి, కష్టాన్ని గుర్తించి శ్రామికులను సత్కరించాలనే సంకల్పంతో, వారికి ఆటవిడుపుగా ఆత్మీయ కలిగి ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక తెల్ల పూడి గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన ఉపాధి హామీ శ్రమికుల భారీ ఆత్మీయ కలయికలో మంత్రి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులు జరుగుతున్న సందర్భంలో తాను పరిశీలించినప్పుడు వారు…

Read More

మండుతున్న మంచు దేశాలు, పిట్టల్లా రాలిపోతున్న బాధితులు.

జనరల్ డెస్క్(తెలుగు న్యూస్ పవర్. కామ్):ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం, అకాల వర్షాలు, తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడటంతో, ‘ఎల్ నినో’ వల్ల భూమికి ఏమైనా ముప్పు ఉందా? ఇది భూమి అంతానికి దారితీస్తుందా? అనే చర్చలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. అయితే, దీనిపై వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న అసలు నిజాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ​ఎల్ నినో అంటే ఏమిటి? అది అంతానికి దారి తీస్తుందా? ​మొదటిగా మనం గ్రహించాల్సింది,ఎల్…

Read More

తిరుపతిలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా వీబీ-జీ రామ్-జీ కార్యక్రమం ప్రారంభం.

తిరుపతి:జూలై 2: (తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి, జీవనోపాధి అవకాశాలను మరింత బలోపేతం చేయడానికి తీసుకొచ్చిన వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా ఒబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,…

Read More

ఓపెన్ స్కూల్ ప్రవేశాలు ప్రారంభం, అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ నాగరాణి పిలుపు. .

భీమవరం:జూలై, 2(తెలుగు న్యూస్ పవర్.కామ్) ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలు ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జూన్ 12 నుంచి జూలై 30, 2026 వరకు సాధారణ ఫీజుతోను, ఆగస్టు 2 నుంచి 15 వరకు రూ.200 అపరాధ రుసుముతోను దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. చదువు మధ్యలో నిలిపివేసిన విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు తదితరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Read More

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ.

పాలకొల్లు:జూలై,2(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక లాక్ పేటకు చెందిన పి ఎల్ కే ఎయిడెడ్ ప్రాథమిక,ఉన్నత పాఠశాల కు చెందిన300 మంది విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీచేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా సమితి కార్యదర్శి నేతల రాఘవరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించచారు. బీజేపీ రాష్ట్ర మీడియా కన్వీనర్ ఉన్నమట్ల కాపర్ది,సమితి సభ్యులు, ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రియ, కరస్పాండెంట్ చిట్టిబాబు, ప్రముఖ వైద్యులు రవికుమార్, ప్రశాంతి సమితి సభ్యులు పిల్లి…

Read More

జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా బి అప్పారావు.

పాలకొల్లు: జూలై,2( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కోకోనట్ మర్చంట్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి అప్పారావు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా (డిఐఈఓ) పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా చాంబర్స్ కళాశాల యాజమాన్యం ఆయనను గురువారం ఘనంగా సత్కరించారు. చైర్మన్ కెవిఆర్ నరసింహారావు , కార్యదర్శి కేవీ సీతారామరాజు, చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కటారి నాగేంద్ర కుమార్, చాంబర్స్ కళాశాలల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వెంకటేశ్వరరావు ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు. కళాశాలలకు, అధ్యాపకులకు,…

Read More