Telugu News Power

కాపు అనిత క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన బ్యానర్ల ఆవిష్కరణ.

పాలకొల్లు: జులై, 1( తెలుగు న్యూస్ పవర్. కామ్) సామాజిక అవగాహన కార్యక్రమాల్లో భాగంగా స్థానిక, యునైటెడ్ కాపు క్లబ్ (యూకేజీ) కాపు వనిత సర్వీస్ క్లబ్, బుధవారం ప్రజలను జాగరూకపరిచే ఉద్దేశంతో వివిధ రకాల బ్యానర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పట్టణ సీఐ రజిని కుమార్, డాక్టర్ సంజయ్, రీజనల్ చైర్మన్ అరుణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వాహనాలు నడిపేటప్పుడు సెల్ఫోన్ మాట్లాడరాదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని బ్యానర్లలో సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం,…

Read More

గాజా చిన్నారుల విద్య కోసం రూ. 800 మిలియన్ స్వీడిష్ క్రోనర్లు విరాళం.

చరిత్రలోనే అతిపెద్ద విరాళమని యూనిసెఫ్ వెల్లడి గాజా: జూలై,1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఇజ్రాయిల్ తో యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన గాజాలో చిన్నారుల విద్య పునరుద్ధరణకు స్వీడన్‌కు చెందిన బిలియనీర్ రోజర్ అకేలియస్ తన అకేలియస్ ఫౌండేషన్ ద్వారా 800 మిలియన్ స్వీడిష్ క్రోనర్లు (సుమారు 76 మిలియన్ అమెరికన్ డాలర్లు) రూ.723 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ నిధులను యూనిసెఫ్ స్వీడన్ ద్వారా వినియోగించనున్నారు. యూనిసెఫ్ స్వీడన్ చరిత్రలో ఒకే వ్యక్తి నుంచి అందిన…

Read More

సోషల్ మీడియా వికృతి చేష్టలకు చెక్ పెట్టనున్న కూటమి ప్రభుత్వం. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అమరావతి: జూలై, 1( తెలుగు న్యూస్ పవర్. కామ్) సోషల్ మీడియా వికృతి చేష్టలకు చెక్ పెట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇందులో సైబర్ నేరాలకు సంబంధించిన శాఖ, పోలీసులు, చట్టాన్ని అమలుపరిచే వివిధ శాఖలు ఉమ్మడిగా సోషల్ మీడియా వికృతి ధోరణులను ఎప్పటికప్పుడు తమ నిఘాతో కనిపెడతాయని చెప్పారు. వాటిపై వెంటనే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వ్యక్తిగత స్వేచ్ఛకు…

Read More

కూటమి విజయోత్సవ సభలో పాల్గొన్న కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ.

మొగల్తూరు: జులై,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు గ్రామంలో బుధవారం జరిగిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో…

Read More

కారుమూరు ని కలిసిన మార్గాని భరత్.

హైదరాబాద్: జూలై,1( తెలుగు న్యూస్ పవర్.కాం.) వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ కారుమూరి సునీల్ కుమార్ ను ఇటీవల అరెస్టు చేశారు.ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును బుధవారం కలిశారు. పార్ట్ లో క్రియాశీలకంగా పనిచేస్తున్న సునీల్ ను అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వం కుట్రలో భాగమే…

Read More

ఫలించిన ఆక్వా రైతుల పిలుపు స్వచ్ఛందంగా మూసివేసిన రొయ్యల మేతల, మందుల షాపులు.

పాలకొల్లు: జూన్, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) రొయ్యల రైతులు తమ డిమాండ్ల సాధన కోసం మరోసారి రోడ్డెక్కారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బైక్ ర్యాలీలో రైతులు విశేషంగా పాల్గొన్నారు. రొయ్యల దుకాణాలు, మందుల షాపులు మంగళవారం మూసివేయాలని రాష్ట్ర సంఘం పిలుపునిచ్చింది. ఆ మేరకు షాపుల యజమానులు స్వచ్ఛందంగా మూసివేసి రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆక్వారైజ సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ, షాపుల బంద్…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో ఘనంగా జీఎస్టీ 9వ వార్షికోత్సవం.

పాలకొల్లు: జూలై,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల లో బుధవారం వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) 9వ వార్షికోత్సవం సందర్భంగా “సులభ పన్ను వ్యవస్థ – సశక్త భారతదేశం” అనే నినాదంతో జీఎస్‌టీ దినోత్సవాన్ని వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్నమణిక్యం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు జీఎస్‌టీ ఆవిర్భావం, గత తొమ్మిదేళ్లలో సాధించిన పురోగతి,…

Read More

భోగాపురంలో మోడల్ స్కూల్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి. రాష్ట్ర విద్యాశాఖమాత్యులు లోకేష్ తో చర్చ.

భోగాపురం:జూన్, 30(తెలుగు న్యూస్ పవర్.కామ్) కేంద్ర విద్యాశాఖామాత్యులు, ధర్మేంద్ర ప్రథాన్ భోగాపురంలోని పీఎం ఏస్ హెచ్ ఆర్ ఐ, ఏ పి మోడల్ స్కూల్‌ను, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేష్ తో కలిసి మంగళవారం సందర్శించారు.ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగంలో పరిస్థితులను సమీక్షించడం గర్వకారణం అని ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్శన సమయంలో టెక్నాలజీ, డేటా, వినూత్న పద్ధతుల ద్వారా నేర్చుకునే విధానం ఎలా మారుతున్నుందో పరిశీలించారు. ముఖ్యంగా ఎల్ ఈ ఏ పి డాష్‌బోర్డ్, స్టూడెంట్…

Read More

అరుణాచలానికి వీక్లీ ఎక్స్ప్రెస్ నేడే ప్రారంభం.

భీమవరం: జూన్,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా రైలు ప్రయాణికులకు, అరుణాచలం వెళ్లే భక్తులకు రైలు అందుబాటులోకి వచ్చింది. స్థానిక లోక్ సభ సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ కృషితో రైలు సౌకర్యం నేటి నుంచి అందుబాటులోకి రానుంది.నియోజకవర్గ ప్రజల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఇప్పటివరకు ప్రత్యేక (స్పెషల్) రైలుగా నడిచిన నర్సాపురం – అరుణాచలం ఎక్స్‌ప్రెస్ ఇకపై పూర్తిస్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా రైల్వే శాఖ ప్రకటించింది….

Read More

నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, భక్తులకు శుభవార్త!

మన నర్సాపురం నియోజకవర్గ ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఇప్పటివరకు ప్రత్యేక (స్పెషల్) రైలుగా నడిచిన నర్సాపురం – అరుణాచలం ఎక్స్‌ప్రెస్ ఇకపై పూర్తిస్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మీ సేవల్లోకి రానుంది! ఈ మేరకు రైల్వే శాఖ నుండి పూర్తి అనుమతులు మంజూరయ్యాయి. పరమ పవిత్రమైన అరుణాచల క్షేత్రానికి (తిరువణ్ణామలై) వెళ్లే మన ప్రాంత భక్తుల సౌకర్యార్థం, ఈ రైలు యొక్క తొలి రెగ్యులర్ సర్వీస్ ఘన ప్రారంభోత్సవాన్ని రేపు మధ్యాహ్నం మీ అందరి సమక్షంలో…

Read More