Telugu News Power

Telugu News Power

దివ్యాంగులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే. -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అమరావతి: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) సమాజంలో అందరికంటే ఎక్కువ ఇబ్బందులు పడేది దివ్యాంగులని, వారి సాధికారిక కోసం, దివ్యాంగ శక్తి 11 ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా, మంగళగిరిలో బుధవారం జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, కొణిదల పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మాత్యులు నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దివ్యాంగులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు.ఉగాద,…

Read More

“రైతన్న మీకోసం” పథకం పై ఏఏంసి చైర్మన్ ప్రచారం.

పాలకొల్లు: మార్చి, 18(తెలుగు న్యూస్ పవర్.కాం) రైతే రాజుగా చేయాలని, కూటమి ప్రభుత్వం సంకల్పించిందని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడి విజయభాస్కర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతన్న మీకోసం పథకం ప్రచారంలో భాగంగా, బుధవారం తిల్లపూడి,మట్టపర్రు గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు, అధికారులు, రైతులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ, దళారీ వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా,రైతులకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వ ఈ పథకం ఉద్దేశించిందన్నారు. అర్హులైన రైతులందరికీ…

Read More

వీరవాసరంలో “అన్నదాత మీకోసం”

వీరవాసరం: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాజ్యసభ మాజీ సభ్యులు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి బుధవారం వీరవాసరంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా నేరుగా 20 వేల రూపాయల సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు. ఇంకా ఎవరికైనా జామకాయ ఎడల రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలి…

Read More

శ్రీ శ్రీ శ్రీ ముఖదారమ్మ కు గొడుగు

పాలకొల్లు: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చిత్రాయ గట్టు సమీపంలో వేంచేసి ఉన్న పాలకొల్లు గ్రామ దేవత శ్రీ ముఖదారమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా, గొడుగు బహుకరించారు. ద్వారకాతిరుమల వాస్తవ్యులు, పొన్నాడ మల్లేశ్వరరావు, జేజి భ్రమరాంబ దంపతులు బుధవారం ఉత్సవ చత్రం అమ్మవారికి అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

Read More

ఏపీ పోలీస్ శాఖకు కేంద్ర పతకం.

విజయవాడ: మార్చి,17(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్. కు కేంద్ర ప్రభుత్వం వారు అంధించే ప్రతిష్టాత్మకమైన అతి ఉత్కృష్ట సేవా పతకం -2025 వరించింది. పోలీసు శాఖ లో అత్యంత ప్రతిభావంతంగా, నిష్కల్మషంగా, అంకితభావంతో, అత్యుత్తమ సేవలు అందించి, విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజల భద్రత, నేర నియంత్రణ వంటి అంశాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి విశిష్టమైన సేవలు అందించిన ఉత్తమ సేవలకు గాను ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు…

Read More

ఎంపీ నితిన్ నవీన్ అభినందించిన మంత్రులు.

న్యూఢిల్లీ: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ రాజ్యసభకు సోమవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సత్య కుమార్ లు నితిన్ నవీన్ మంగళవారం అభినందించి, సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మరింత ప్రోత్సాహం నితిన్ నాయకత్వంలో లభిస్తుందన్నారు….

Read More

రైతన్న నీకోసం” ప్రారంభించిన ఎమ్మెల్యే పులపర్తి, కలెక్టర్ నాగరాణి

రైతన్న నీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు, కలెక్టర్ నాగరాజు భీమవరం: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కాం)రైతన్నల ప్రయోజనాలను కాపాడుతూ, మరింత ఆర్థిక అభివృద్ధిని సాధించే దిశగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. స్థానిక తాడేరు గ్రామంలో వీరభద్ర స్వామి దేవాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “రైతన్న నీకోసం” కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా,ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల కోసం…

Read More

ఘనంగా ఏ.ఎస్.ఎన్.ఎం. ప్రభుత్వ కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకలు

                                                       వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు పాలకొల్లు, మార్చి,17(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి (ఏ.ఎస్.ఎన్.ఎం.) ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకలు కళాశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ…

Read More

‘చిక్కాల’ కు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు.

అమరావతి: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) చిక్కాల రామచంద్రరావు, ఆ పేరే చాలు, నీతి నిజాయితీలకు నిలువెత్తురూపం, అజాతశత్రువు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సరళమైన జీవన విధానం, రాజనీతిజ్ఞుడు, ప్రజా సేవకుడు ఇంకెన్ని ఉపమానాలైనా ఆయన గురించి చెప్పుకోవచ్చు. చిక్కాల రామచంద్రరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాళ్లరేవు నియోజకవర్గానికి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు మంత్రిగా పని చేశారు. వీరి రాజకీయ జీవితం తొలిసారి 1983లో తాళ్లరేవు నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా…

Read More

దివ్యాంగుల హామీ నేటి నుంచి అమలు-బస్సులో ఉచిత ప్రయాణం.

అమరావతి: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా, గత ఏడాది డిసెంబర్ 3న వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రివర్గంలో, చర్చించి ఈ పథకానికి నిధులు కేటాయించారు. ఈ పథకాన్ని గుంటూరులో ఈరోజు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. కొన్ని బస్సుల్లో సగం ధరకు టికెట్లు రాయితీపై ఇస్తారు. దివ్యాంగులకు ఉన్న అర్హత శాతం బట్టి తోడుగా వచ్చేవారికి సగం ధర…

Read More