దివ్యాంగులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే. -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
అమరావతి: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) సమాజంలో అందరికంటే ఎక్కువ ఇబ్బందులు పడేది దివ్యాంగులని, వారి సాధికారిక కోసం, దివ్యాంగ శక్తి 11 ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా, మంగళగిరిలో బుధవారం జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, కొణిదల పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మాత్యులు నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దివ్యాంగులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు.ఉగాద,…