Telugu News Power

Telugu News Power

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉగాది వేడుకలు.

భీమవరం: మార్చి,19(తెలుగు న్యూస్ పవర్.కాం) జిల్లా కలెక్టర్ వశిష్ట సమావేశ మందిరంలో ఉగాది వేడుకలు, కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పచ్చడి షడ్రుచుల సందేశం, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని చెబుతుందన్నారు. పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. కూచిపూడి నృత్యాలు,…

Read More

రంజాన్ సెలవు మార్పు – 10వ తరగతి పరీక్ష వాయిదా

అమరావతి: మార్చి,19(తెలుగు న్యూస్ పవర్. కాం) రంజాన్ పండుగ గురించి,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకటించింది. రంజాన్ సెలవు,మార్చి 21,శనివారం రంజాన్ సందర్భంగా సాధారణ సెలవు ప్రకటించారు. గతంలో ఈ సెలవు మార్చి, 20న నిర్ణయించారు. ఈ సందర్భంగా 10వ తరగతి, ఆంగ్ల పరీక్ష,పరీక్ష ఏప్రిల్ 2, కి వాయిదా వేశారు.చంద్ర దర్శనం ఆధారంగా ముస్లిం మత పెద్దలు సూచన మేరకు ప్రభుత్వం ఈ మార్పు చేసినట్టు వెల్లడించింది.

Read More

ఏ పీ లో నిరుద్యోగులకు వరం- 10 వేల ఉద్యోగాలు సిద్ధం.

అమరావతి: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్.కాం) ఉగాది సందర్భంగా, ప్రభుత్వం నిరుద్యోగులకు దీపికబురు అందించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ గురువారం విడుదల చేశారు. ప్రభుత్వం వివిధ శాఖల వారీగా ప్రకటించిన ఖాళీల వివరాలు, విద్యాశాఖలో 3004, పోలీసు శాఖలో 3057, ఉన్నత విద్య శాఖలో1500 ప్రొఫెసర్లు, ఆప్కారి శాఖలో 452, పంచాయితీ రాజ్ శాఖలో 328, జలపనరుల శాఖలో 224 ఏఈఈ పోస్టులు, ఆర్థిక శాఖలో 169, అడవులు,…

Read More

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి -మావుళ్ళమ్మ అనుగ్రహం కోరిన ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్. కాం) రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ ను కోరుకున్నట్టు ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ కులపతి రామాంజనేయులు వెల్లడించారు. ఉగాది ఉత్సవాలలో భాగంగా, గురువారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పండితులకు సన్మానం చేశారు. శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం పరాభనామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభముగా జరిగిగాయి. ఉదయం దేవస్థానం వారు పంచాంగ శ్రావణం నిర్వహించి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున…

Read More

వేప చెట్టుకు ఏమైంది?

పాలకొల్లు: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) హిందువులకు నా మాటకొస్తే అన్ని మతాల వారికి ఎంతో ముఖ్యమైన ఔషధ వృక్షం. వేప చెట్టుకు, రావి చెట్టుకు వివాహం చేస్తే పిల్లలు పుడతారని కూడా హిందువుల నమ్మకం.చెట్టు ఆకులు, గింజలు, కలప అన్ని ఉపయోగకరమైనవి. ఆయుర్వేదంలో ఈ చెట్టు ఆకులకు ఎంతో విశిష్టత ఉంది. అనేక శారీరక రుగ్మతలకు పూతగా వాడతారు. చక్కెర వ్యాధికి లేచిగుళ్ళు తింటారు. అమెరికాలో దంత దావణానికి వాడే వేప పుల్ల ఖరీదు 75…

Read More

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి కల్యాణోత్సవ ఏర్పాట్లపై సమీక్ష.

పాలకొల్లు: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆలయ కమిటీ, అర్చకుల సమావేశంలో అధికారులు నిర్ణయించారు. స్థానిక అభిషేక మండపంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం, ఉగాది పురస్కారాలు, నిత్య అన్నదాన పథకం, నిర్వహించాలని, ఆలయ అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 28 జరిగే స్వామివారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.,…

Read More

ఉప ముఖ్యమంత్రి ఉగాది శుభాకాంక్షలు.

విజయవాడ: మార్చి, 18(తెలుగు న్యూస్ పవర్.కాం) ఉగాది సందర్భంగా తెలుగు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ పండుగలో అర్థం పరమార్థం ఉంటుందని తెలిపారు. ప్రకృతి ఆరాధన కుటుంబ ప్రేమానురా రాగాలు కలయిక పండుగలన్నారు. తెలుగు వార్తలు పండగ ఉగాది, వసంత రుతువు ఆగమనంతో కలిసి రావటం తెలుగు వారికి ఎంతో ఇష్టమైనదన్నారు. పరాభవ నామ సంవత్సరం, జాగ్రత్తగా ఉండాలని, పరాభవానికి దారి తీసే పనులు చేయకూడదని పెద్దలు చెప్పారన్నారు. సందర్భంగా, తెలుగు వారందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఆరోగ్యాన్ని…

Read More

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది శుభాకాంక్షలు.

అమరావతి: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉగాది సందర్భంగా రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా, మాట్లాడుతూ, షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ…

Read More

మృతి చెందిన భారతీయుల కుటుంబాలకు ఆర్థిక సాయం

భీమవరం; మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) విదేశాలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లి మరణించిన కుటుంబాల వారికి కలెక్టర్ కార్యాలయం,జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఇన్సూరెన్స్ క్లెయిమ్, మరణ పరిహారం చెక్కులు బాధిత కుటుంబాలకు బుధవారం అందజేశారు. జుత్తిగ గ్రామానికి చెందిన తాడి సూర్యనారాయణ రెడ్డి కుటుంబానికి రూ.11.98 లక్షలు, సరిగుట్లపాడు గ్రామానికి చెందిన తిరుమాణి కృష్ణ కుటుంబానికి రూ.17.25 లక్షలు పరిహారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం…

Read More

దివ్యాంగ శక్తి పథకం పాలకొల్లు ప్రారంభం.

పాలకొల్లు: మార్చి,18(తెలుగు న్యూస్ పేపర్. కాం) దివ్యాంగ శక్తి పథకం స్థానిక రోడ్డు రవాణా సంస్థ బస్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు బుధవారం ప్రారంభించారు. జెండా ఊపి బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు క్యాంపు కార్యాలయం వరకు ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్ ,కర్నేని గౌరవనీయుడు రోజా రమణి దంపతులు, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు,…

Read More