యలమంచిలి మండలంలో 10.98 కోట్ల రూపాయల, పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన.
యలమంచిలి:జనవరి,22 (తెలుగు న్యూస్ పవర్) కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా, గత ప్రభుత్వం అవుట్ ఫాల్ స్లూయిస్ నిర్మాణం రిపేర్లు చేపట్టకపోగా, కనీసం గ్రీజు పెట్టి నిర్వహణ చేయలేని పరిస్థితి, గత ఐదేళ్లలో రైతులు చూశారన్నారు. వరదల సమయంలో గేట్లు మూసుకోకపోవడం, తెరచుకోక పోవడం వల్ల గ్రామాలకు, గ్రామాలు నీట మునిగి రైతులు నష్టపోయారన్నారు. ఏటిగట్టు ప్రమాద పరిస్థితుల్లో ఉన్న కూడా,…