సురక్షిత ప్రాంతాలకు భారతీయులు. -టెహరాన్ ఇండియన్ ఎంబసీ
టెహరాన్: మార్చి, 4(తెలుగు న్యూస్ పవర్. కాం) తెహ్రాన్లో ఉద్రిక్తతల వల్ల భారత విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు భారత రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో టెహరాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన విడుదల చేసింది. టెహ్రాన్ నగరంలో భద్రతా పరిస్థితులపై పెరిగిన ఆందోళనల కారణంగా అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, టెహ్రాన్లో ఉన్న ఎక్కువమంది…