Telugu News Power

Telugu News Power

సెమిస్టర్ ఫలితాలలో ఛాంబర్స్ విద్యార్థుల హవా.

పాలకొల్లు: మార్చి, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసిన 5వ సెమిస్టర్ ఫలితాలలో చాంబర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 89శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు వెల్లడించారు. నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధనలో ఛాంబర్స్ కళాశాల ముందుంటుందన్నారు. కళాశాల విద్యార్థులు 9.1నుంచి 9.8 మధ్యలో గ్రేడ్ పాయింట్స్ సాధించిన వారు 73మంది ఉన్నారు.కళాశాలలో అత్యుత్తమ బోధన , ప్రమాణాలు కొనసాగిస్తూ ఆధునిక సాంకేతిక విధానాలలో…

Read More

నేడే ఛాంబర్స్ కళాశాలలో హెటిరో ల్యాబ్స్ వారి ఉద్యోగాలు కొరకు ఇంటర్వ్యూలు.

పాలకొల్లు: మార్చి,10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చాంబర్స్ కళాశాలలో, నేడు, బుధవారం ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్ లో జూనియర్ ఆఫీసర్, జూనియర్ కెమిస్ట్ ట్రైనీ ప్రొడక్షన్ ఉద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహింస్తారు ఈ ఉద్యోగాలకు బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ ఏదైనా డిగ్రీ, బీకాం చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులు అర్హులు. వీరికి జీతం 21,000 నుండి 23000 వరకు ఉంటుంది. ఆసక్తి…

Read More

ప్రసిద్ధ చిత్రకారులుదామెర్ల రామారావు జయంతి.

రాజమహేంద్రవరం, మార్చి 9:(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాజమండ్రిలోని ప్రసిద్ధ దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలో ప్రసిద్ధ చిత్రకారుడు దామెర్ల రామారావు 130వ జయంతి వేడుకలలు సోమవారం జరిగాయి. రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మకత కార్పొరేషన్ చైర్మన్ తేజస్వి పొడపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా,ఆమె మాట్లాడుతూ, . భారతదేశపు గొప్ప కళాకారులలో ఒకరైన దామెర్ల రామారావుకి నివాళి అర్పించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మృత్యుంజయరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వేదికను శ్రీ పొట్టి…

Read More

మంత్రి పదవితో నియోజకవర్గాన్ని అభివృద్ధి. -మంత్రి నిమ్మల.

పాలకొల్లు, (రూరల్), మార్చి, 9(తెలుగు న్యూస్ పవర్. కాం) జల వనరుల శాఖ మంత్రిగా నియోజకవర్గ బహుముఖ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఉల్లంపర్రు వద్ద పాలకొల్లు ప్రధాన పంట కాలువపై నిర్మించనున్న మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇష్టమైన జలవనరుల శాఖ మంత్రిగా తనను నియమించారని నిమ్మల వెల్లడించారు….

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో ఘనంగా మహిళా దినోత్సవం.

పాలకొల్లు: మార్చి,8(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం జరిగింది. ప్రిన్సిపాల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి మాట్లాడుతూ మహిళల సాధికారత, సమానత్వం మరియు సమాజంలో మహిళల కీలక పాత్రపై అవగాహన కల్పించారు. విద్యార్థినులకు కళాశాలలో నిర్వహించే వివిధ రకాల స్కిల్ కోర్సులు దాని ఆవశ్యత గురించి వివరించారు….

Read More

ఈఏపీ (ఎంసెట్) సెట్ గడువు పొడిగింపు.

విజయవాడ: మార్చి, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించనున్న, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సాంకేతిక కోర్సుల్లో చేరేవారికి గడువు పొడిగించారు. ఈ నెల 17 వరకు దరఖాస్తులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. దరఖాస్తులు వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు,2 వేల ఆలస్య రుసుముతో ఈనెల 25 వరకు, 4 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 30…

Read More

హెచ్ పి వి ఉచిత టీకా కార్యక్రమం.

భీమవరం: మార్చి, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి లో మహిళలకు సర్వికల్ క్యాన్సర్ (హెచ్ పి వి) నివారణకు కీలకమైన టీకా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్, స్థానిక జనసేన,ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. మహిళలు మరియు బాలికలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. బాలికలు 9 నుంచి 45 సంవత్సరాల వయసు గల మహిళలు హెచ్‌పీవీ వ్యాక్సిన్…

Read More

మాజీ మంత్రి కావూరి మృతి.

హైదరాబాద్: మార్చి,9(తెలుగు న్యూస్ పవర్.కామ్) ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పారు. కావూరు సాంబశివరావు సోమవారం మరణించారు. వయోభారం వల్ల ఆరోగ్య సమస్యలతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటూ అక్కడే మరణించారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కావూరి సాంబశివరావు (82) మరణ వార్త, వారి అభిమానుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది….

Read More

సామాజిక అవలక్షణాలపై మహిళలు పోరాడాలి. -ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పిలుపు.

పాలకొల్లు: మార్చి,8(తెలుగు న్యూస్ పవర్. కామ్) సామాజిక అవలక్షణాలపై మహిళలు పోరాడితేనే, వారికి సార్ధకత చేకూరుతుందని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బుర్ర గోపి మూర్తి పేర్కొన్నారు. స్థానిక ఎంఎంకె ఉన్నత పాఠశాల,దాసరి నారాయణరావు కళావేదిక వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం లో ఎమ్మెల్సీ పాల్గొని ప్రసంగించారు. యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి దండు పద్మావతి అధ్యక్షత వహించారు. ఆధునిక సమాజంలో కూడా మహిళలు పని ప్రదేశం నుంచి మొదలుకొని ప్రతి చోట వారికి వేధింపులు…

Read More

మహిళలు మరింత ప్రగతి సాధించాలి.

పాలకొల్లు: మార్చి,7 (తెలుగు న్యూస్ పవర్.కాం) మహిళలు అన్ని రంగాల్లో మరింత ప్రగతి సాధించి ముందుకు రావాలని, స్థానిక ఛాంబర్స్ కళాశాల అధ్యక్షులు కెవిఆర్ నరసింహారావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, స్థానిక ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, ఏపీ ఎన్జీవో అధ్యక్షులు గుడాల హరిబాబు అధ్యక్షత వహించారు. జిల్లా ఎన్జీవో అధ్యక్షులు యు వి పాండురంగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుత ఆధునిక యుగంలో మహిళలు అన్ని విధాలుగా…

Read More