నేడే వరాహ నరసింహస్వామి వారి చందనోత్సవం.
సింహాచలం: ఏప్రిల్, 19 (తెలుగు న్యూస్ పవర్. కా మ్) ద్వయవతార రూపుడైన సింహాసల క్షేత్రాధీశుడు వరాహ నరసింహస్వామి వారి చందనోత్సవం అక్షయతృతీయ సందర్భంగా సోమవారం జరుగుతుంది. ఈ సందర్భంగా, ఏడాదిలో ఒక్కసారి మాత్రమే 12 గంటల పాటు భక్తులకు తన నిజరూప దర్శనంతో అనుగ్రహం దర్శనం ఇస్తారు. వరాహ…