యలమంచిలి లో మీ భూమి-మీ హక్కు కార్యక్రమం.
యమంచిలి: ఏప్రిల్, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చించినాడా, కాజ గ్రామాల్లో గురువారం మీ భూమి – మీ హక్కు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దాదాపు 40 మందికి భూమి హక్కుకు సంబంధించి కొత్త పాస్ పుస్తకాలు సభలో అందజేశారు. రీ సర్వే చేసి రైతులకు ఖచ్చితమైన సమాచారంతో పాసుబుక్కు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యంతో ఈ కార్యక్రమం చేయబడ్డారు. కార్యక్రమంలో, తహసిల్దార్ పవన్ కుమార్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు…