Telugu News Power

జర్నలిస్టులకు అండగా ఉంటా. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు:,మే,18 తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిస్వార్థ ప్రజాసేవ చేస్తున్న జర్నలిస్టులకు అండగా ఉంటానని, స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వీరి ఆరోగ్య భీమాకు సంబంధించి రూ.1250 లు 26 నంది అర్హులైన జర్నలిస్టులకు మంత్రి సోమవారం సొమ్ము చెల్లించారు. జీత భత్యాలు లేని, సేవా భావంతో పనిచేసే జర్నలిస్టులు తనకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్ట్ సోదరుల సమస్యలు,…

Read More

సీనియర్ సిటిజన్స్ నూతన కమిటీ ఎంపిక.

పాలకొల్లు, మే, 1 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) సీనియర్ సిటిజన్స్ సంఘం కార్యవర్గ ఎన్నికలు సోమవారం జరిగాయి. స్థానిక సంఘ భవనంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా వంగా నరసింహారావు, అధ్యక్షులుగా యర్రంశెట్టి వెంకటరత్నం, ఉపాధ్యక్షులుగా అడ్డాల వాసుదేవరావు, కలిదిండి నరసింహారాజు, వెంకటపతి వర్మ, కొల్లి నరసింహ మూర్తి, కార్యదర్శులుగా రాయి సూరిబాబు, పెనుగొండ సూర్యనారాయణ, కంచి సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శిగా, మూర్తి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, దాట్ల రామకృష్ణారాజు, , కోశాధికారిగా, డాక్టర్ పేరిచెర్ల ప్రతాప్…

Read More

నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా. మంత్రి నిమ్మల.

ఫోడూరు: మే, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) ముమ్మారు పాలకొల్లు నియోజకవర్గం నుంచి గెలిపించిన ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తానని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. స్థానిక జిన్నూరు లో అభివృద్ధి పనులకు రూ.2.49 కోట్లు, వేడంగిలో రూ.43.70 లక్షలు మట్టపర్రు అభివృద్ధి పనులకు రూ. 83 లక్షలు మొత్తం రూ .3.76 కోట్ల తో 15 అభివృద్ధి పలుకు రామానాయుడు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. మట్టపర్రులో ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ…

Read More

మంచినీటి సరఫరా లోపాలపై మంత్రి నిమ్మల ఆగ్రహం.

పాలకొల్లు: మే, 17 తెలుగు న్యూస్ పవర్. కామ్) బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చెరువులు విస్తీర్ణం పెంచాలని, అప్పటి ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, తాము ప్రయత్నాలు చేసినప్పటికీ ఒకే చోట 50-60 ఎకరాల స్థలం దొరక్కపోవటం వల్ల పట్టణంలో నీటి సమస్య ఇప్పటికీ ఉందని శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మ నాయుడు వివరించారు. ప్రస్తుత ఏడాది రూ.397 కోట్ల రూపాయలతో కాలువల పనులు జరుగుతున్నందున 45 రోజులు కాలువల కట్టుబడి ఉందన్నారు. గత…

Read More

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక ఘట్టం, భారీ కట్టర్ హెడ్ ప్రవేశం.

ముంబై: మే, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతదేశపు తొలి హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ పనులు ఏడాది మరింత వేగం పుంజుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్ హెచ్ ఎస్ ఆర్ సి ఎల్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్‌లో పలు కీలక ఇంజినీరింగ్ పనులు ఇటీవల పూర్తయ్యాయి. ఈ రైలు మార్గం 508 కిలోమీటర్ల పొడవైన ఈ హైస్పీడ్ రైలు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బికేసి)…

Read More

ప్రధాని పిలుపుమేర కు కేంద్రమంత్రి వర్మ మెట్రోలో ప్రయాణం.

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తన అధికారిక కాన్వాయ్‌ను వదిలి దిల్లీ మెట్రోలో శనివారం ప్రయాణించారు. ఈ సందర్భంగా, వర్మ మాట్లాడుతూ, మనం ఆదా చేసే ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్ — భారతదేశానికి ఆదా చేసిన విదేశీ మారక ద్రవ్యం లోటు భర్తీ చేస్తుందన్నారు. మెట్రోలో ప్రయాణించే ప్రతి కిలోమీటర్ — మన ఆర్థిక వ్యవస్థకు బలం, మన పర్యావరణానికి…

Read More

ఈనెల 20న మందుల షాపులు బంద్.

పాలకొల్లు: మే,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 20న దేశవ్యాప్తంగా జరిగే బందుకు ప్రజలు సహకరించాలని పశ్చిమగోదావరి జిల్లా సంఘ అధ్యక్షులు తట్టవర్తి కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ భవనంలో శనివారం జరిగిన సమావేశంలో ప్రతినిధులు మాట్లాడారు. మందుల షాపుల యజమానులు, సిబ్బంది ఈ ఆందోళన కార్యక్రమంలో తప్పక పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా బంద్ రోజు కొన్ని మందుల షాపులు తెరిచి ఉంచుతామని భరోసా…

Read More

రైతు కుటుంబాల ఆనందానికి కూటమి ప్రభుత్వం అండ. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: మే,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతుల కుటుంబాల్లో ఆనందానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రూ. 5.15 కోట్ల నిధులతో జరుపు తలపెట్టిన అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా తెల్లపూడిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 46’లక్షల మంది రైతులకు ఇప్పటివరకు రూ. 8,965 కోట్ల రూపాయలు…

Read More

ఆక్వా రంగ సంక్షోభానికి కూటమి ప్రభుత్వ బంధుప్రీతే కారణం. మాజీ ఎమ్మెల్యే ముదునూరి తీవ్ర ఆరోపణ.

నరసాపురం: మే, 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వ బంధుప్రీతి,ఆశ్రితపక్షపాతం వల్లే ఆక్వా రంగం సిండికేట్ల కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుందని నర్సాపురం మాజీ ఎమ్మెల్యే, విప్, వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఆక్వా రైతు నాయకుడు ముదునూరి ప్రసాద్ రాజు తీవ్రంగా ఆరోపించారు.కూటమి ప్రభుత్వం వచ్చాక వివిధ రంగాలు సంక్షోభంలో ఉండగా ఇప్పుడు ఆక్వారంగాన్ని కూడా సంక్షోభంపాలు చేస్తున్నారని ఆరోపించారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం 10వ స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర జి డి…

Read More

రొయ్యల మేత ధర పెంచలేదు ఆక్వా రైతు సంఘ స్పష్ఠీకరణ.

పాలకొల్లు: మే,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) రొయ్యల మేత ధర పెంచలేదని,ఆక్వా రైతులు ఆందోళన చెందవద్దని స్థానిక జై భారత్ క్షీర రామలింగేశ్వర ఆక్వా రైతు సంఘం సమావేశంలో అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు స్పష్టం చేశారు. మేత ధర విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ మేరకు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అప్సడా సమావేశం మంత్రి అచ్ఛెo నాయుడు హాజరు కాకపోవడం వల్ల ఏ నిర్ణయం తీసుకోకుండా ముగిసిందని వెల్లడించారు. ఎక్కడైనా…

Read More