Telugu News Power

బాధితులకు అండగా ఉంటాం -ఎమ్మెల్యే అంజిబాబు.

భీమవరం : మే,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ఎస్ కొండేపాడు గ్రామానికి చెందిన 12 మంది శ్రామికులు అస్వస్థతకు గురి కావడం బాధాకరమని, బాధితులకు అండగా ఉంటామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) భరోసా ఇచ్చారు.. భీమవరంలోని ఇంపీరియల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే అంజిబాబు గురువారం పరామర్శించారు. రోగుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిరంతరం…

Read More

అంగన్వాడి పోస్టుల భర్తీకి పిలుపు.

పాలకొల్లు: మే,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నియోజకవర్గ పరిధిలోగల అంగన్వాడీలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని , ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి, సిడిపిఓ ఎం. ఉమ గురువారం తెలిపారు. అంగన్వాడి కార్యకర్తలు, సహాయకుల ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భక్తి చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 22 వరకు గడువు ఇచ్చారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు, జూలై నాటికి 21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు అర్హులు….

Read More

మావుళ్ళమ్మ నిత్యాన్నదాన భోజన శాను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు.

భీమవరం :మే,13(తెలుగు న్యూస్ పవర్. కామ్) భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన నూతన భోజనంశాలను బుధవారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ప్రారంభించారు. నిత్యాన్నదానానికి ఆలయ ప్రాంగణంలో స్థలం లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడేవారని, యేలుబండి ఆదియ్య కుటుంబీకులు తాత్కాలికంగా అద్దె ప్రాతిపదికన స్థలాన్ని అందించారని, ఆ స్థలంలో భక్తులకు అనువుగా భవనం ఏర్పాటు చేయడం మావుళ్ళమ్మ కృప అని అన్నారు. నిత్యాన్నదానానికి భవనం లేదని సమస్య కొంత…

Read More

యానం ఎమ్మెల్యే మల్లాడికి మంత్రివర్గంలో చోటు.

యానాం: పుదుచ్చేరి 16వ శాసనసభలో నాలుగో సారి మంత్రిగా యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు చోటు దక్కింది.పుదుచ్చేరి శాసనసభకు ఐదోసారి ముఖ్యమంత్రిగా బుధవారం ఉదయం ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంతో పాటు ఇద్దరు సీనియర్లకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఎన్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, బిజెపి నుండి పుదుచ్చేరికి చెందిన నమశ్శివాయః కు అవకాశం ఇచ్చారు. సీఎం రంగసామితో పాటు పుదుచ్చేరిలోని గవర్నర్…

Read More

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జడ్ ప్లస్ భద్రత. గ్రీన్ ఛానల్ ఏర్పాటు. -సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ నిర్ణయం

అమరావతి: మే,13(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆమెకు ‘జడ్ ప్లస్’ కేటగిరీ భద్రత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా గిల్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారం, సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆయన…

Read More

ఆక్వా రైతుల సమస్యలపై ఈనెల 15 నుంచి కార్యాచరణ. -రాష్ట్ర సమావేశంలో నిర్ణయం.

పాలకొల్లు: మే, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ఆధ్వర్యంలో ఈనెల 15 న జరిగే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బట్టి కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ఆక్వా సంఘం నిర్ణయించింది. శ్రీ క్షీరా రామ జై భారత్ ఆక్వా సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన బుధవారం, పాలకొల్లులో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో నిర్వహించారు. వనామి రొయ్యల ఫీడ్ ధర రూ.8 వేలు, టైగర్ రొయ్య ఫీడ్…

Read More

బ్యాంకును మోసగించిన మేజర్. రూ. 1.49 కోట్ల బ్యాంకు సొమ్ముతో బెట్టింగ్.

మెదక్: మే,13(తెలుగు న్యూస్ పేపర్. కామ్) బెట్టింగ్ వ్యసనానికి బానిసలై ఎందరో తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఈసారి, మెదక్ జిల్లా అర్బన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ అనిల్ బెట్టింగ్ అడగటం కోసం బ్యాంకును మోసగించారు. భార్య, స్నేహితుల పేర్ల మీద 16 బ్యాంకు ఖాతాలు సృష్టించారు. ఈ ఖాతాల ద్వారా రూ.1.49 కోట్ల రుణాలు తీసుకున్నాడు. బంగారం పై తీసుకున్న ఈ రుణానికి గాను వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు బ్యాంకులో కుదువ పెట్టి బ్యాంకు…

Read More

ఎస్. కొండేపాడు బాధితులకు మెరుగైన వైద్యం – పరామర్శించిన జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు.

పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం, ఎస్. కొండేపాడు గ్రామంలో జరిగిన కలుషితఆహారం (ఫుడ్ పాయిజనింగ్) ఘటనపై జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన స్పందించింది. ఈ ఘటనలో అస్వస్థతకు గురై భీమవరంలోని ఇంపీరియల్,భీమవరం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 12 మంది బాధితులను జిల్లా కలెక్టర్ సి. నాగరాణి, జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి,జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం పరామర్శించారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరు…

Read More

కూటమి ప్రభుత్వంలో ఆక్వా రంగం కుదేలు. -వైఎస్సార్ సిపి తీవ్ర విమర్శలు

తక్షణమే ఫీడ్ ధరలు తగ్గించకపోతే ఉద్యమం. భీమవరం : మే,13(తెలుగు న్యూస్ పవర్.కామ్) కూటమి ప్రభుత్వం వల్ల ఆక్వా రంగం కుదేలవుతున్నదని, వైఎస్సార్ సిపి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు భీమవరం జిల్లావైఎస్సార్ సిపి కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై వైఎస్సార్ సిపి తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపు దారుణమని, ప్రభుత్వ పెద్దలు, ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై…

Read More

మైనారిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. -మంత్రి ఫరూక్

పాలకొల్లు: మే, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం మైనారిటీల, అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ పేర్కొన్నారు. స్థానిక నియోజకవర్గంలో రూ.4.52కోట్ల తో పూ పోడూరు మండలం, జున్నూరు గ్రామంలో, పట్టణంలోని 27 వార్డు లో ముస్లిం కళ్యాణ మండపం రూ. 1.93 కోట్లతో నిర్మించనున్న పనులకు మంత్రులు ఫరూక్, నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా, 27వ వార్డులో…

Read More