Telugu News Power

ప్రధానిని విమర్శించే ప్రతిపక్షాలు గతాన్ని గుర్తు చేసుకోవాలి.

జనరల్ డెస్క్: మే, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. ప్రతి సంవత్సరం భారతీయులు సుమారుగా 700 నుంచి 900 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తారని అంచనా. బంగారం ధరలు, వివాహాల సీజన్, పండుగలు, పెట్టుబడుల ధోరణి ఆధారంగా ఈ సంఖ్య మారుతూ ఉంటుంది. భారత్‌లో బంగారం ఎక్కువగా ఆభరణాలు (జ్యువెలరీ) తయారీ లో వాడతారు‌. మొత్తం డిమాండ్‌లో సుమారు 70–80 శాతం పెట్టుబడులు – గోల్డ్…

Read More

బుల్లితెర భీముడు ఇక లేడు.

జనరల్ డెస్క్: మే,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన, సుదీర్ఘ భారతీయ టెలివిజన్ చరిత్రలో మహాభారతంలోని భీముడి పాత్రతో కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నటుడు, క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ సోబ్తి. జీవితం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. క్రీడాకారుడిగా దేశానికి కీర్తి తీసుకువచ్చిన ఆయన, తరువాత నటుడిగా కూడా అపారమైన అభిమానాన్ని సంపాదించి అరుదైన వ్యక్తిత్వంగా గుర్తింపు పొందారు. టీవీ 1980లలో ప్రసారమైన ప్రముఖ ధారావాహిక మహాభారతం లో భీముడి పాత్ర…

Read More

జై భీమ్ ఫౌండేషన్ సహాయం.

యలమంచిలి:మే, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక గమళ్ళ పెంట కు చెందిన జై భీమ్ యువజన ఫౌండేషన్ వారు నెలవారి సేవా కార్యక్రమంలో భాగంగా, ఇటీవల భర్తను కోల్పోయిన మహిళకు రూ. 14 వేల ఆర్థిక సహాయం సోమవారం అందజేశారు. గుంపర్రుకు చెందిన జడ్డు మణికంఠ విద్యుత్ ఘాతం తో మరణించారు. జై భీమ్ యువజన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గెడ్డం సునీల్ గావాస్కర్ తమ ఫౌండేషన్ ద్వారా ప్రతినెలా రెండు కుటుంబాల వారికి సహాయం…

Read More

డాక్టర్ చినమిల్లికి ప్రముఖుల నివాళి.

నర్సాపురం: మే, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పేదల ప్రముఖ వైద్యులు, ప్రతిష్టాత్మక వై ఎన్ కాలేజీ మాజీ సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్, జనసేన పార్టీ ప్రముఖ నాయకులు, డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ రావు (85) ఆదివారం మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నర్సాపురం పట్టణ విద్యాభివృద్ధిలో చినమిల్లి సృష్టించిన చరిత్ర మర్చిపోలేనిది. సుదీర్ఘకాలం ఆ విద్యా సంస్థ బహుముఖ ప్రగతికి చిన్నమిల్లి అహర్నిశలు శ్రమించారు. పేద రోగులకు ఉచిత…

Read More

తిరుపతి నుంచి పలణి కి బస్సు సర్వీసు ప్రారంభం.

తిరుపతి: మే, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అంతరాష్ట్ర బస్సు సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, తమిళనాడు బీజేపీ నాయకులు అన్నామలై మేరకు తిరుపతి – తమిళనాడులోని పలణి మధ్య బస్సు సర్వీస్ కోసం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రోజుకు రెండుసార్లు బస్సులు, రెండు బస్సు సర్వీసులు భక్తుల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా అన్నమలై పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు…

Read More

ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ కు చికిత్స.

భీమవరం: మే, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. కలెక్టర్ కాలు బెణకడం వల్ల, ఒక సామాన్య వ్యక్తిగా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లారు. ఓపిలో పేరు నమోదు చేసుకున్నారు. ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు ఆమెకు ఎక్స్ రే తీసి చికిత్స అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్యశాల గురించి అడిగి తెలుసుకుని…

Read More

క్షీరా రామంలో సప్తప్రదక్షణలు

స్థానిక పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం ఏడు మారేడు దళములతో మాడ వీధులలో భక్తులు సప్త ప్రదక్షిణాలు చేశారు. ప్రదక్షిణలో సుమారు 250 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు,ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప, సూపరిండెంట్ పి. వాసు , ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.రాత్రి దూప సేవ, శ్రీ స్వామి వారి పంచాహారతుల సేవ జరిగింది. కార్యనిర్వాహణాధికారి ముచ్చెర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో…

Read More

పనిచేసే నాయకుడికి, ప్రభుత్వానికి ఇచ్చే మద్దతే అభివృద్ధి శ్రీరామరక్ష. -మంత్రి నిమ్మల రామానాయుడు.

యలమంచిలి:మే, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) పనిచేసే నాయకుడికి, ప్రభుత్వానికి ఇచ్చే మద్దతు అభివృద్ధికి శ్రీరామరక్షని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మండలంలోని, అడవి పాలెం, కొంతేరు, కాజ పడమర, చించినాడ, కలగంపూడి, బాడవ గ్రామాల్లో రూ. 5.62 కోట్ల నిధులతో ప్రారంభించబోయే పలు అభివృద్ధి పనులకు మంత్రి ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా, బడవలో జరిగిన శంకుస్థాపన సభలో మంత్రి మాట్లాడుతూ, అవిశ్రాంతంగా పని చేస్తున్న తనకంటే…

Read More

వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న, ప్రధాన ఎన్నికల అధికారి.

తిరుపతి: మే, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్, భార్య అనురాధ తో కలిసి సతీసమేతంగా ఆదివారం తిరుమల లోని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇటీవల దేశంలో మినీ ఎన్నికల మాదిరి జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఏర్పాట్ల దగ్గర నుంచి ఫలితాలు విరోధించే వరకు ఎలక్షన్ కమిషన్ ఎన్నో ఆటుపోట్లకు గురైంది. అయినప్పటికీ అత్యంత సమర్థవంతంగా ఎన్నికల విధులు ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో…

Read More

మత్తు మందులపై ఆబ్కారిశాఖ అవగాహన కార్యక్రమం.

పాలకొల్లు: మే, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) సెలవు రోజుల్లో యువత, విద్యార్థులు పెడదారి పట్టకుండా, స్థానిక ఆబ్కారి శాఖ శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. గంజాయి, సారా, మత్తుమందుల వచ్చే ప్రమాదాలను వివరిస్తూ, వాటి బారిన పడకుండా కాపాడుకునేలా ఈ అవగాహన కార్యక్రమంలో వివరించారు. స్థానిక టిడ్కో గృహసముదాయం వద్ద, పట్టణ ముఖ్య ప్రదేశాల్లో ఈ అవగాహన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఫ్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఎస్ ఐ మహేష్ ఆధ్వర్యంలో వారి సిబ్బందితో…

Read More