గడువు కు ముందే కాలువలకు నీరు విడుదల చేయాలని మంత్రి ఆదేశాలు. తీరనున్న మంచినీటి సమస్య.
పాలకొల్లు: మే,29 (తెలుగు న్యూస్ పవర్. కామ్) గడువుకు ముందే కాలువ లకు నీటిని విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర జలవనురుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మంత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టణంలో ఒంటి పూట మంచినీరు సరఫరా ఎప్పటినుంచో ఉందన్నారు. కాలువలకు మరమ్మత్తులు చేయటం వల్ల కొంత తాత్కాలికంగా మంచినీటి సమస్య ఉత్పన్నమైనప్పటికీ, శాశ్వతంగా సాగునీరు, తాగునీరు నిరంతరం సరఫరా…