Telugu News Power

అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించాలి. -వైసీపీ డిమాండ్

పాలకొల్లు: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పత్రిక అధిపతిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం వైయస్సార్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల గోపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. భార్యలను, సోదరిగా భావించి భర్తలు పెళ్లి చేయాలనే వ్యాఖ్యలను వైసిపి తీవ్రంగా ఖండించింది. మహిళల పట్ల అగౌరవంగా వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించాలని కోరారు. వైసిపి శ్రేణులతో కలిసి ర్యాలీగా పట్టణ పోలీస్ ఠాణ చేరుకొన్నారు. స్థానిక సి…

Read More

తెలంగాణకు రెండు విమానాశ్రయాలు.

న్యూఢిల్లీ: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించడానికి చురుగ్గా పనిచేస్తున్నట్టు, కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గురువారం వెల్లడించారు. వరంగల్ విమానాశ్రయానికి మరో మూడు నెలల్లో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి కూడా మార్గం సుగమమైందన్నారు. రక్షణ శాఖకు చెందిన 360 ఎకరాలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాలు భూమి సేకరిస్తే. ఈ ఎయిర్‌పోర్ట్ రూపుదిద్దుకుంటుందని వివరించారు. రక్షణ శాఖ…

Read More

గైనకాలజిస్ట్ కోసం ధర్నా చేస్తా – రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ అల్టిమేట

రాజోలు: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) నెలరోజులలలోపు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టు పోస్టు భర్తీ చేయకపోతే ఆసుపత్రి వద్ద స్వయంగా ధర్నా చేస్తానని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులను హెచ్చరించారు. జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మంగళవారం ఎమ్మెల్యే దేవ మాట్లాడుతూ, తాను గత రెండు సంవత్సరాలుగా రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు గైనకాలజిస్ట్ ను నియమించమని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు,…

Read More

స్పాట్ కేంద్రం వద్ద ఫ్యాప్టో నిరసన

వీరవాసరం: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఫ్యాప్టో ఆధ్వర్యంలో వీరవాసరం 10వ తరగతి స్పాట్ కేంద్రం వద్ద గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం స్పాట్ వాల్యూషన్ విధానం ఉపాధ్యాయులను ఇబ్బందుల పాలు చేస్తుందని ఎమ్మెల్సీ బుర్ర గోపి మూర్తి ఆరోపించారు. డబ్బులలో నమోదు వల్ల సమస్యలు ఎదురై, పని పూర్తి చేయడానికి ఉపాధ్యాయులు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని తెలిపారు. ఫ్యాప్టో పిలుపు మేరకు ప్రస్తుతం రెండవ దశలో స్పాట్ కేంద్రాల వద్ద నిరసన…

Read More

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

పాలకొల్లు: ఏప్రిల్, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక లంకలకోడేరులో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం గురువారం ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు హాజరై, మాట్లాడుతూ, ట్రక్ షీట్ లేనిదే మిల్లు కి ధాన్యం తోలకూడదని సూచించారు. పౌరసరపురాల శాఖ జిల్లా మేనేజర్ ఇబ్రహీం మాట్లాడుతూ, సకాలంలో రైతుల ఖాతాలకు డబ్బులు వేశామని తెలిపారు. ఎవరైతే ట్రక్ షీట్ లేకుండా మిల్లు…

Read More

బాలికపై వృద్ధుడి అఘాయిత్యం.

ఆచంట: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కొడమంచిలికి చెందిన వెలగన వెంకట స్వామి (70) అని వృద్ధుడు ఏడేళ్ల బాలికపై అగైత్యానికి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. ఈ వృద్ధుడు గ్రామంలో బడ్డీ కొట్టు నడుపుతున్నాడు. బాలిక తినుబండారాలు కొనుక్కోడానికి వెళ్లిన సందర్భంగా, వృద్ధడు లైంగిక దాడికి పాల్పడ్డట్టు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు.

Read More

ఒక ఐడియా, నెలకు 8 లక్షల వరకు ఆదాయం, వలపు వల యువత విలవిల.

హైదరాబాద్: ఏప్రిల్, 8(తెలుగు మూవీస్ పవర్. కామ్) సోషల్ మీడియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయల మోసాలు రోజువారి జరుగుతున్నాయి. స్కామర్లు రకరకాల మార్గాల్లో అమాయకులతో ఆలోచిస్తాయి అధికారులు రాజకీయ నాయకులను బురిడీ కొట్టించి భారీగా సొమ్ము స్వాహా చేస్తున్నారు. ఈజీ మనీ కోసం ఇటీవల మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఊరి పెట్టుబడి కేవలం ఇనిస్టాలోఒక ఎకౌంటు. నెలవారి వీరి బ్యాంకు ఖాతాలో ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకు ఆదాయం వచ్చి పడుతుంది….

Read More

వాకర్స్ క్లబ్ సహాయం

పాలకొల్లు: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శంభునిపేటకు చెందిన విల్లూరి మేరీ రత్నకుమారికి స్థానిక వాకర్స్ క్లబ్ వారు 6వేల రూపాయలు సహాయం అందించారు. భర్తను కోల్పోయిన ఈమె, పక్షవాతానికి గురైన కుమారునితో ఇల్లు గడవని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న వాకర్స్ క్లబ్ ఈమెకు నిత్యవసరాలు, నగదు సహాయం బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తటవర్తి సుధాకర్ రావు, కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, జవ్వాజి కళ్యాణ్, ఉమా శంకర్, బసవరాజు,…

Read More

గోదావరి మోక్షధామానికి రూ.3 కోట్లు

పెనుగొండ: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్). స్థానిక సిద్ధాంతం ఘాట్ వద్ద గలశ్రీ కేదారేశ్వర స్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న స్మశాన వాటికలో “గోదావరి మోక్ష దామం” నిర్మాణానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం భూమి పూజ చేశారు. ఈ ప్రాజెక్ట్ సుమారు ₹3 కోట్ల వ్యయంతో, 62 సెంట్ల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఈ మోక్ష దామం ద్వారా స్థానిక ప్రజలకు అంత్యక్రియలు నిర్వహించడానికి శుభ్రమైన, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. కార్యక్రమంలో భాగంగా,…

Read More

ఇన్ఫోసిస్ లో ఛాంబర్స్ విద్యార్థులకు ఉద్యోగాలు.

పాలకొల్లు: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక బిఆర్ఆర్ అండ్ జికేఆర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఇద్దరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కే చార్మిలత మరియు పి. రేణుక లక్ష్మి లకు ఇన్ఫోసిస్ లొ ఉద్యోగాలు వచ్చినవి అని కళాశాల చైర్మన్ కె వి ర్ నరసింహ రావు తెలియజేశారు. కళాశాల చైర్మన్, కెవిఆర్ నరసింహారావు మాట్లాడుతూ, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజాల కంపెనీలో ఉద్యోగం లభించడం,కళాశాలలో అందించే అత్యుత్తమ విద్యా బోధనయే కారణమని, కళాశాలలో…

Read More