చిన్నారిపై అఘాయిత్యం కేసులో నిందితుడి షాపు కూల్చివేత.
ఆచంట: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో జరిగిన దారుణం పై పోలీసులు స్పందించారు. ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వెలగన వెంకటస్వామి (70) షాపును పోలీసులు శుక్రవారం జెసిబి చేత నేలమట్టం చేయించారు.్ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు అత్యంత కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. నిందితుల అక్రమ కట్టడాలు, ఆస్తులపై చర్యలు తీసుకోవడం ద్వారా నేరగాళ్లకు గట్టి హెచ్చరిక పంపాలని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పోక్సో…