Telugu News Power

“వెన్నుపోటుకు రెండేళ్లు” వైసీపీ నిరసన కార్యక్రమం.

యలమంచిలి: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) వైయస్సార్ పార్టీ సుప్రీం, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం గురువారం మండలంలో ప్రారంభమైంది. గడిచిన రెండేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా,ప్రజలను వంచించి నందుకు గాను వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం చేపట్టారు. నేటి నుంచి, ఈ నెల 12 వరకు నిరసనలు కొనసాగుతాయి. ఈనెల 12న రాష్ట్రస్థాయిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో…

Read More

క్షీరా రామం దర్శించుకున్న తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యులు.

పాలకొల్లు: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక ణపట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి, పార్వతి అమ్మవార్లను గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్, హైదరాబాద్, సభ్యులు ఎం భవాని రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారికి శేష వస్త్రముతో సత్కరించి శ్రీ స్వామి వారి చిత్రపటం అందజేసారు. ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్, కిష్టప్ప వారికీ ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేసారు. ఈ…

Read More

పెద గోపురంలో లక్ష్మీ గణపతి హోమం.

పాలకొల్లు: జూన్,4(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో సంకటహర చతుర్థి సందర్భంగా, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, భక్తిశ్రద్ధలతో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పూజలు గురువారం జరుపుకున్నారు. లక్ష్మీ గణపతి హోమం పూజలు అభిషేక పండితులు బమ్మిడిపాటి వెంకన్న, భక్తులతో పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపర్నెంట్ వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

Read More

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం. 21 మంది సజీవ దహనం. మరో 10 మంది పరిస్థితి విషమం.

న్యూఢిల్లీ: జూన్,3 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో బుధవారం ఉదయం 9 గంటలకు హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీ మాల్వియా నగర్ లోని హౌస్ రాణీ యొక్క ఇరుకైన సందులో ఉన్న ఫ్లవర్స్ స్టే హోటల్లో ఎక్కిన ప్రమాదం జరిగింది. స్థానికులు చెప్పుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ హోటల్లో 40 మంది వరకు అతిధులు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రమాదంలో వచ్చి కోపంలో వారిని ఆసుపత్రికి తరలించగా వారిలో…

Read More

పాఠశాలలో విద్యార్థులను చేర్పించిన ఎంపీడీవో.

పాలకొల్లు: జూన్, 3 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక లంకలకోడేరు, పెదపేట పాఠశాల పరిధిలోగల ఇంటింటికి వెళ్లి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా ఎంపీడీవో ఎస్. ఎన్. ఉమామహేశ్వరరావు, ఎంఈఓ గంగాధర శర్మ, ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ బృందం తల్లిదండ్రులను కలసి విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ప్రతి విద్యార్థికి…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ మయ నిధి ప్రత్యేక సమావేశం.

భీమవరం: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం సంపూర్ణ స్వర్ణమయ నిధి ప్రత్యేక కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. స్వర్ణమయ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం దేవస్థానం వద్ద 23 కేజీల బంగారం సిద్దముగా ఉన్నట్లు తెలిపారు. భక్తుల నుంచి మరో 27 కేజీలు బంగారం కానుకలుగా స్వీకరించి మొత్తం 50 కేజీలతో వివిధ అలంకరణ వస్తువులు తయారుచేయుటకు ప్రతిపాదించారు. స్థానిక శాసనసభ్యులు, పి ఏ సి చైర్మన్ పులపర్తి…

Read More

సీఎం రాకపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం.

భీమవరం: జూన్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న జిల్లాకు రానున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అధికారితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆచంట నియోజకవర్గం సిద్ధాంతంలో సీఎం సభ నిర్వహించనున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా గ్రామ సభ,…

Read More

భీమవరంలో నూతన మల్టీపర్పస్ రెడ్ క్రాస్ భవనం నిర్మాణానికి స్థలం కేటాయింపు.

భీమవరం: జూన్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న భారత రెడ్ క్రాస్ సొసైటీ, పశ్చిమ గోదావరి జిల్లా శాఖ పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో, అదే స్థలంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన బహుళ ప్రయోజనకర రెడ్ క్రాస్ నూతన భవనం నిర్మాణానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం అనుమతులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ప్రస్తుతం రాయలం గ్రామంలోని బ్లడ్ బ్యాంక్ కమ్యూనిటీ హాల్‌లో తాత్కాలికంగా సేవలు…

Read More

ఛాంబర్స్ కళాశాలలో అధ్యాపకులకు శిక్షణా శిబిరం ప్రారంభం.

పాలకొల్లు: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బి ఆర్ ఆర్., జి కే ఆర్ చాంబర్స్ కళాశాల ప్రాంగణంలో ఉపాధ్యాయులకు రెండు రోజుల వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ విశ్రాంత ప్రొఫెసర్ ఎన్ సాంబశివరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు, సెక్రటరీ కేవీ సీతారామరాజు, ట్రెజరర్ ఆర్ ప్రవీణ్ భాను,…

Read More

బాలిక అబార్షన్ కేసుకు సంబంధించి ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్ పై విచారణ.

అమలాపురం: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అంబేద్కర్ కోనసీమ జిల్లాకలెక్టర్ ఆదేశాలతో, అమలాపురం, ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్లో మంగళవారం విచారణ జరిపారు. బాలిక గర్భవిఛ్ఛిత్తి కేసుకు సంబంధించి డాక్టర్ లంకె శిరీషను అధికారుల బృందం ప్రశ్నించారు. సంచలనం సృష్టించిన బాలిక అబార్షన్ విషయం జిల్లా యంత్రాంగం దృష్టికి రావడంతో, కలెక్టర్ ఆదేశాలతో ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్‌లో ప్రత్యేక విచారణ చేపట్టారు.విచారణ బృందంలో కొత్తపేట ఆర్డీవో మమ్మీ, డీఎంహెచ్‌వో దుర్గారావు,…

Read More