“వెన్నుపోటుకు రెండేళ్లు” వైసీపీ నిరసన కార్యక్రమం.
యలమంచిలి: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) వైయస్సార్ పార్టీ సుప్రీం, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం గురువారం మండలంలో ప్రారంభమైంది. గడిచిన రెండేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా,ప్రజలను వంచించి నందుకు గాను వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం చేపట్టారు. నేటి నుంచి, ఈ నెల 12 వరకు నిరసనలు కొనసాగుతాయి. ఈనెల 12న రాష్ట్రస్థాయిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో…