పశ్చిమ బెంగాల్లో 91 లక్షల ఓట్ల తొలగింపు.
కొల్ కతా: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్.కాం) ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) చేపట్టింది. ఈ సందర్భంగా, ఓటర్ల జాబితా నుంచి సుమారు 91 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించినట్టు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల సంఘం ఇప్పటికీ తుది జాబితా ప్రకటించలేదు. గత ఫిబ్రవరి 28న విడుదలైన అధికారిక లెక్కల ప్రకారం, గత నవంబర్లో ప్రత్యేక…