మంచినీటి సరఫరా లోపాలపై మంత్రి నిమ్మల ఆగ్రహం.
పాలకొల్లు: మే, 17 తెలుగు న్యూస్ పవర్. కామ్) బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చెరువులు విస్తీర్ణం పెంచాలని, అప్పటి ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, తాము ప్రయత్నాలు చేసినప్పటికీ ఒకే చోట 50-60 ఎకరాల స్థలం దొరక్కపోవటం వల్ల పట్టణంలో నీటి సమస్య ఇప్పటికీ ఉందని శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మ నాయుడు వివరించారు. ప్రస్తుత ఏడాది రూ.397 కోట్ల రూపాయలతో కాలువల పనులు జరుగుతున్నందున 45 రోజులు కాలువల కట్టుబడి ఉందన్నారు. గత…