ఆక్వా రంగ సంక్షోభానికి కూటమి ప్రభుత్వ బంధుప్రీతే కారణం. మాజీ ఎమ్మెల్యే ముదునూరి తీవ్ర ఆరోపణ.
నరసాపురం: మే, 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వ బంధుప్రీతి,ఆశ్రితపక్షపాతం వల్లే ఆక్వా రంగం సిండికేట్ల కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుందని నర్సాపురం మాజీ ఎమ్మెల్యే, విప్, వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఆక్వా రైతు నాయకుడు ముదునూరి ప్రసాద్ రాజు తీవ్రంగా ఆరోపించారు.కూటమి ప్రభుత్వం వచ్చాక వివిధ రంగాలు సంక్షోభంలో ఉండగా ఇప్పుడు ఆక్వారంగాన్ని కూడా సంక్షోభంపాలు చేస్తున్నారని ఆరోపించారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం 10వ స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర జి డి…