Telugu News Power

Telugu News Power

కేంద్రమంత్రి మాట నీటిమటేనా నర్సాపురం పై రైల్వే శీతకన్ను

విజయవాడ: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి గోపిరాజు శ్రీనివాస్ వర్మ, పలు రైళ్లు ప్రత్యేక రైళ్ళుగా నడుస్తున్న సందర్భంగా, వాటిని రెగ్యులర్ అధిపతిగా నడుపుతామని ప్రకటించారు. మ ఈ మేరకు రైల్వే అధికారులతో చర్చించినట్టు తెలిపారు. అధికారులు మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నర్సాపురం నుంచి చర్లపల్లి మీదుగా బెంగళూరుకు నడుస్తున్న రైలు నిలిపివేసినట్టు ప్రకటించారు. అరుణాచలం వెళ్లే భక్తుల కోసం వేసిన…

Read More

ఎస్ఎఫ్ఐ ఉచిత పాలిసెట్ కోచింగ్.

భీమవరం: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కం) భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలీసెట్ ఉచిత కోచింగ్ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. భీమవరం సీతా పాలిటెక్నిక్ (విష్ణు కాలేజ్) లో ఈనెల 25 వరకు జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు, ఈ కింది నెంబర్లను సంప్రదించవలసిందిగా తెలిపారు. లక్ష్మణ్ ( భీమవరం పట్టణ కార్యదర్శి ) 91823 09153,సాయి (భీమవరం పట్టణ అధ్యక్షులు ) 7680917097 రోహిత్ ( జిల్లా సహాయ…

Read More

శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణనిధికి రూ.64 వేలు.

భీమవరం: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి, నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయ స్వర్ణ నిధికి రూ.64వేల రూపాయల విరాళం, శృంగవృక్షంకు చెందిన పచ్చిపులుసు యానాది శెట్టి అన్నపూర్ణ దంపతులు 4.300 గ్రాముల బంగారం సమర్పించారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ప్రసాదం ఫోటో అందచేసినారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శనివారం తెలిపారు.

Read More

రెండు రైళ్లు నిరంతర ప్రయాణం.

న్యూఢిల్లీ/నరసాపురం: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. సికింద్రాబాద్- అనకాపల్లి (17043/44) మరియు నరసాపురం – తిరుపతి (17427/28) స్పెషల్ రైళ్లను రోజువారి రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారుస్తూ ఉత్తర్వులు రైల్వే శాఖ విడుదల చేసింది. దీనివల్ల ప్రయాణికులకు తక్కువ ధరకే టికెట్లు అందుబాటు ఉంటాయి. ముందస్తు రిజర్వేషన్ మరియు ఖచ్చితమైన ప్రయాణ ప్రణాళికతో ప్రయాణికులకు సౌకర్యం కలుగుతుంది.మెరుగైన ప్రయాణ సదుపాయాలు ఉంటాయి.నిరంతర రైలు సదుపాయం కల్పించినందుకు…

Read More

యలమంచిలి లో చలివేంద్రం ప్రారంభం.

యలమంచిలి: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక సెంటర్లో తాలూరి శ్రీనివాస్ (వైజాగ్ బుజ్జి) నాతో రేన్లో శుక్రవారం చలివేంద్రం ప్రారంభించారు. శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో, మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు స్ఫూర్తితో బానమ్మ, వారి మనవడు తాళ్లూరి రాంబాబు జ్ఞాపకార్థం యలమంచిలి సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేసారు.

Read More

శ్రీ ఉమా సోమేశ్వర కళ్యాణోత్సవాలు సంపూర్ణం

యలమంచిలి: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఉమా సోమేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి, సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. పాలకొల్లు, నృత్య కళాంజలి బాలలు సాంప్రదాయ, జానపద నృత్యాలతో భక్తులను అలరించారు. శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వారు ఈ కార్యక్రమానికి సౌజన్య అందించారు. రాత్రి అఖండ అన్న సమారాధన జరిగింది. ఆలయ చైర్మన్ అడబాల శ్రీమన్నారాయణ, ధర్మకర్తలు, అర్చకులు యలమంచి నరేంద్ర శర్మ, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయం 41 రోజు పూజలు.

యలమంచిలి: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశం సందర్భంగా, 41 వ రోజు శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, తాళ్లూరి శ్రీనివాస్ (వైజాగ్ బుజ్జి) శిరీష దంపతులు నిర్వహించారు. గ్రామోత్సవం లో 108 కలశములతో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. దీపజ్యోతుల తో రాత్రి గ్రామంలో ఊరేగి, అమ్మ వారికి హారతులు సమర్పించారు.

Read More

లొల్ల లాకుల లొల్లికి చెల్లు, 16 మండలాల రైతులకు వరం.

అమరావతి/కొత్తపేట: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) కోనసీమ రైతుల చిరకాల వాంఛ తీరబోతున్నట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం తెలిపారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న,కోనసీమ రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లొల్ల లాకుల ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. సుమారు రూ.74.20 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాంత అభివృద్ధికి దిశా నిర్దేశం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ…

Read More

అజరామర అమరావతికి ఎల్లెడలా నీరాజనాలు.

భీమవరం: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్. కం) స్థానిక జిల్లా కేంద్రంలో అల్లూరి సీతారామరాజు స్మృతి కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆధ్వర్యంలో అమరావతి శాశ్వత రాజధాని ఇంకా చట్టం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆధులకు గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా గురువారం జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా అధికారులు రాహుల్ కుమార్ రెడ్డి, నయీమ్ హష్మీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం…

Read More

రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపే అర్హత జగన్ కు లేదు. -మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు.

పాలకొల్లు: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్.కాం) రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపే అర్హత జగన్ కు లేదని మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ రంగారావు మోహన్ రావు తీవ్రంగా విమర్శించారు. అమరావతి శాశ్వత రాజధాని గా పార్లమెంటులో చట్టం చేయడంతో కూటమి శ్రేణులు అంగర ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజధానికి 33 ఎకరాలు ఇచ్చిన రైతులను రూట్ల పాలు చేసి వారిని, తీవ్రంగా ఇబ్బందులు ఫోన్…

Read More