కేంద్ర మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలిగా డాక్టర్ దగ్గుబాటి. పురందేశ్వరి.
లోక్సభ స్పీకర్ మహిళా సాధికారత కమిటీ (2026-27)ని అధికారికంగా ప్రకటించారు. ఈ కమిటీకి అధ్యక్షురాలిగా ఆంధ్ర ప్రదేశ్, రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు డాక్టర్ డి. పురందేశ్వరి నియమితులయ్యారు. లోక్సభ సభ్యులు (18 మంది): డాక్టర్ డి. పురందేశ్వరి, స్మత్. లవ్లీ ఆనంద్, స్మత్. డి.కె. అరుణ, స్మత్. హర్సిమ్రత్ కౌర్ బాదల్, స్మత్. శోభనాబెన్ మహేంద్రసింహ్ బరాయియా, మిస్. ఇక్రా చౌదరి, స్మత్. కృతి దేవి డెబ్బర్మన్, కుమారి ప్రియాంక సతీష్ జార్కిహోలి, డాక్టర్ కాడియమ్…