భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.
నీటిమట్టం 48.50 అడుగులు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు. లంక గ్రామాల్లో పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ పర్యటన. భద్రాచలం:ఆగస్టు, 2( తెలుగు న్యూస్ పవర్., కామ్) ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది భద్రాచలం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు నీటిమట్టం 48.50 అడుగులకు చేరుకోగా, నదిలో 11,67,657 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో కొనసాగుతోంది. అధికారులు పరిస్థితిని…