నేటి నుంచే పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో 17వ జాతీయ స్థాయి నాటిక పోటీలు.
పాలకొల్లు: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) నేటి నుంచి ప్రారంభం కానున్న జాతీయస్థాయి నాటికోత్సవాలకు కళాభిమానులందరూ హాజరు కావలసిందిగా అధ్యక్షులు కెవి కృష్ణ వర్మ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధ నాటక బృందాలు పాల్గొనే అద్భుతమైన రంగస్థల నాటిక ప్రదర్శనలు జరుగుతాయని గురువారం తెలిపారు. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను రూపుమాపి, ప్రజలను చైతన్యం చేయటానికి ఈ నాటికలు తోడ్పడతాయన్నారు. ఈ నాటక పరిషత్ నిర్వహణకు సహకరిస్తున్న కాష్మో క్లబ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, టౌన్ హాల్,…