తాగునీటి సరఫరాలో సమస్యలు రాకూడదు. -ఆర్డీవో దాసిరాజు
పాలకొల్లు: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక నియోజకవర్గ పరిధిలో త్రాగునీటి సమస్యలు రాకుండా, కార్యాచరణతో ముందుకు రావాలని నరసాపురం ఆర్డీవో దాసిరాజు కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం, సాయంత్రం నియోజకవర్గస్థాయి అధికారులతో ఆర్డీవో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించినట్టు ఆర్డిఓ తెలిపారు. శివారు ప్రాంతాలకు మంచినీటి సరఫరా కోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు….