Telugu News Power

Telugu News Power

నేటి నుంచే పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో 17వ జాతీయ స్థాయి నాటిక పోటీలు.

పాలకొల్లు: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) నేటి నుంచి ప్రారంభం కానున్న జాతీయస్థాయి నాటికోత్సవాలకు కళాభిమానులందరూ హాజరు కావలసిందిగా అధ్యక్షులు కెవి కృష్ణ వర్మ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధ నాటక బృందాలు పాల్గొనే అద్భుతమైన రంగస్థల నాటిక ప్రదర్శనలు జరుగుతాయని గురువారం తెలిపారు. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను రూపుమాపి, ప్రజలను చైతన్యం చేయటానికి ఈ నాటికలు తోడ్పడతాయన్నారు. ఈ నాటక పరిషత్ నిర్వహణకు సహకరిస్తున్న కాష్మో క్లబ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, టౌన్ హాల్,…

Read More

ఈనెల 22న ఆక్వా రైతుల ఉద్యమ శంఖారావం.

పాలకొల్లు: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. స్థానిక పూలపల్లి కళ్యాణ మండపంలో గురువారం, సంఘ సమావేశం గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన జరిగింది. ఈనెల 22న ఉభయగోదావరులు, కృష్ణాజిల్లా ఆక్వా రైతులతో భారీ సభ జరపనున్నట్లు వెల్లడించారు. కొన్నిసార్లు తమ సమస్యలు తీసుకువచ్చినప్పటికీ, పరిష్కారం కాలేదు అన్నారు. యుద్ధం ముసుగులో కేజీకి 50 రూపాయల ధర తగ్గించడం, మేత ధర కేజీకి నాలుగు రూపాయలు…

Read More

వైఎస్ఆర్ పార్టీ 19వ ఆవిర్భావానికి, అధికారాల్లో ఉంటాం-ఇంచార్జ్ గుడాల గోపి సవాల్.

పాలకొల్లు: మార్చ్, 12(తెలుగు న్యూస్ పవర్. కాం) వైయస్సార్ పార్టీ, వచ్చే 19వ ఆవిర్భావ దినోత్సవానికి అధికారంలో ఉంటామని గుడాల గోపి సవాలు విసురుతున్నామన్నారు. వైఎస్ఆర్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయాల్లో గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కాక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుని,…

Read More

యలమంచిలి లో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ సభ.

యలమంచిలి: మార్చి, 12 (తెలుగు న్యూస్ పవర్.కాం) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఘనంగా జరిగింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల పరిషత్ అధ్యక్షురాలు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ పార్టీ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా, వైఎస్ఆర్ పార్టీ జిందాబాద్, జై జగన్ అంటూ కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా నినాదాలు…

Read More

మావుళ్ళమ్మ వారికి బంగారం కానుక.

భీమవరం: మార్చి, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి వీరవాసరం కి చెందిన కొట్టి దుర్గా ప్రణీత్ (4 గ్రాముల 850 మిల్లిలు) బంగారం విరాళంగా అందచేసినారు వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు శేషవస్త్రం, ప్రసాదం,…

Read More

చిన్న వయసు, పెద్ద మనసు

బొయసే: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) అమెరికాలోని, ఇదాహో రాజధాని నగరం బొయసే లో నివసించే 9 ఏళ్ల బెన్ మిల్లర్ వయసులో చిన్నవాడై తన పెద్ద మనసు చాటుకున్నాడు. .ఎక్కువ మంది పిల్లలు తాము దాచుకున్న డబ్బులు (లెమనేడ్ స్టాండ్‌తో సంపాదించిన డబ్బును) బొమ్మలు లేదా స్నాక్స్‌పై ఖర్చు చేస్తారు. కానీ మనం చెప్పుకోబోయే, బెన్ మిల్లర్‌కు మరో ఆలోచన వచ్చింది. అతని పెద్దమ్మతో ఇడహో హ్యూమేన్ సొసైటీకి వెళ్లిన తర్వాత, బెన్ ఒకటి…

Read More

ఢిల్లీకి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా తరణ్జిత్ సింగ్ సందు ప్రమాణ స్వీకారం

ఢిల్లీ: మార్చి, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత రాజధాని ఢిల్లీ 23వ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తరణ్జిత్ సింగ్ గురువారం,ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక లోక్ నివాస్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. Devendra Kumar Upadhyaya, Delhi High Court ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, ఆయన చేత పదవి మరియు గోప్యత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్త తో పాటు పలువురు ప్రముఖులు…

Read More

రైల్వే భద్రతకు ‘కవచ్’ పనులు వేగవంతం. -మంత్రి అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ: మార్చి,11(తెలుగు న్యూస్ పవర్. కాం) రైల్వే భద్రతకు సంబంధించి అతి ముఖ్యమైన ‘కవచ్’ పనుల పురోగతి గురించి రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు దగ్గుబాటి పురందరేశ్వరి లోక్సభలో బుధవారం ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి అశ్విని వైష్ణవ సమాధానం ఇస్తూ, కవచ్ అమలు చాలా క్లిష్టమైన వ్యవస్థ.దీనిలో భాగంగా ఇప్పటివరకు,8,570 కిమీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు, 1,100 టెలికాం టవర్లు నిర్మాణం, 767 స్టేషన్ డేటా సెంటర్లు ఏర్పాటు 6,776 కిమీ ట్రాక్‌సైడ్ పరికరాలు…

Read More

చాంబర్స్ విద్యార్థులు 31మందికి ఉద్యోగాలు.

పాలకొల్లు: మార్చి, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక ఛాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల ప్రాంగణంలో బుధవారం క్యాంపస్ ప్లేస్మెంట్స్ డ్రైవ్ జరిగింది. ఛాంబర్స్ విద్యార్థులు 31 మంది ఎంపికయ్యారు.వీరిలో హెటిరో ల్యాబ్స్ కి 15మంది,ఫాక్స్కాంన్ కు 14 మంది,టాటా ఎలక్ట్రానిక్స్ కు ఇద్దరు ఎంపికైయ్యారని కళాశాల చైర్మన్ శ్రీ కెవిఆర్ నరసింహారావు తెలిపినారు. హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్ కంపెనీలు కు ప్రాంగణ ఎంపికలు జరిగాయి.ఈ ప్రాంగణ ఎంపికలకు 56 మంది విద్యార్థులు…

Read More

బి ఆర్ ఎం వి బాలికలకు పరీక్ష సామాగ్రి బహూకరణ.

పాలకొల్లు: మార్చ్, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్)బాలికల విద్య సమాజ ప్రగతికి, కుటుంబ శ్రేయస్సుకు అత్యంత కీలకమని, విద్యను ప్రభుత్వంతో పాటు అందరూ ప్రోత్సహించాలని వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు పేర్కొన్నారు. వాకర్స్ క్లబ్ బుధవారం పట్టణంలోని బి వి ఆర్ యం బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న 139 మంది పదవతరగతి విద్యార్థినులకు 7 వేల రూపాయల విలువైన పరీక్షా ఉపకరణాలను అందించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.ప్రభాకర శాస్త్రి అధ్యక్షత వహించారు.క్లబ్…

Read More