ప్రఖ్యాత రచయిత్రి శారద ఆసుపవర్ధన్ ఇక లేరు.
సికింద్రాబాద్: మే,15(తెలుగు న్యూస్ పవర్. కామ్)ప్రఖ్యాత రచయిత్రి, ప్రసిద్ధ కవయిత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి శారదా అశోకవర్ధన్ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శారదా అశోకవర్ధన్ 28 జూలై 1938 న సికింద్రాబాద్లో జన్మించారు. తన 87ఏళ్ల ప్రస్థానంలో సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలోనూ కలిపి 82 గ్రంథాలు వెలువరించారు. శారద అశోకవర్ధన్ ఆకాశవాణిలో ఫీల్డ్ ఆఫీసర్ గా జవహర్ బాల భవన్ సంచాలకులుగా ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖలో జాయింట్ కమిషనర్ గా ఉద్యోగం చేశారు సెంట్రల్…