చించినాడలో ఉచిత సైకిళ్ళు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల.
యలమంచిలి: మే,20(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలోనే తొలిసారి వినూత్నంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు బుధవారం చించినాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ విడత ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు 109 (8,9,10 తరగతుల) మందికి ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేశారు. శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ వారి సి ఎస్ ఆర్…