Telugu News Power

Blog

రాజ్యసభలో శాశ్వత రాజధాని బిల్లు ఆమోదం ప్రత్యక్షంగా వీక్షించిన మంత్రి నారా లోకేష్.

న్యూఢిల్లీ: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్). అమరావతిని శ్వాశ్వత రాజధానిగా చట్టం చేయడానికి రాజ్యసభలో ప్రవేశపెట్టిన, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (సవరణ) బిల్లు ఆమోదం పొందటాన్ని, రాజ్యసభలో ప్రముఖుల గ్యాలరీలో కూర్చుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ బృందం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రుల బృందంతో ప్రధాని మోడీని కలిసారు. అను మోడీ నారా లోకేష్ కు అభినందనలు తెలియజేశారు. పార్లమెంటరీ…

Read More

రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటి అమరావతి రాజధాని సంబరాలు.

అమరావతి: ఏప్రిల్,2(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి పెద్దల సభలో ఆమోదం లభించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. వాడ వాడల పిల్లాపాపలతో ఈ సంబరాలు జరుపుకున్నారు. కూటమి నాయకులు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాజధాని సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఇందుకోసం పుష్కరకాలం అని చికి నెలకొని ఉంది. అమరావతి శాశ్వత ప్రజారాజధానిగా, రైతుల త్యాగాల కోసం ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన నిలిచింది. సుమారు29వేల మంది రైతులు 34వేల…

Read More

శ్రీ క్షీరారామ ఆలయ అమ్మవార్లకు సారె సమర్పణ.

పాలకొల్లు: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో గత నెల 27న ప్రారంభమైన కల్యాణోత్సవాలు గురువారం ఘనంగా పరిపూర్ణం అయ్యాయి. శ్రీ స్వామివారి ఆలయంలో కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ పుష్ప ఉత్సవంజరిగింది. ఈ కార్యక్రమంలో 27 జంటలతో, సారే, కార్యక్రమమం జరిగింది. పురవీధులలో, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయానికి తరలి వచ్చారు. శ్రీ అమ్మవార్లకు సారే సమర్పించారు

Read More

క్షీరారామంలో చక్రస్నాపూజలు

పాలకొల్లు: ఏప్రిల్ ,2 (తెలుగు న్యూస్ పవర్. కామ)స్థానిక, పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం 8 గంటలకు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పూజ,శ్రీ స్వామీవారి ‌ చక్రస్నాన పూజలు,తదనంతరం శ్రీ చక్ర స్నాన పూజల లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ధర్మకర్తలు పినిశెట్టి శ్రీనివాస్, నీలపు సింహాచలం, నీలాపు మణి, భాసి న అప్పల…

Read More

6 వేల కోట్ల బకాయిలు విడుదలకు ముఖ్య మంత్రి అంగీకారం.

అమరావతి: ఏప్రిల్,2(తెలుగు న్యూస్.కాం) ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేయడానికి గురువారం సచివాలయానికి నాయకులు చేరుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ఈ సందర్భంగా, కలుసుకొని 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలని కోరారు. ఈ నెల 10 లోపు 6వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేసినట్టు వెల్లడించారు. సెక్రటరీ జనరల్, ఎస్ చిరంజీవి, తదితర ఫ్యాక్టో నాయకులు…

Read More

నేటి నుంచి పంచాయతీల లో ప్రత్యేక అధికారుల పాలన.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలు శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో కి వస్తుంది. ఇంతవరకు సాగిన సర్పంచ్ ల పాలన గురువారంతో ముగిసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం జి ఓ ఎం ఎస్ నెం.47 విడుదల చేసింది. ప్రభుత్వం ఇంతకుముందే చెక్కు పవర్ వద్దు ఉత్తర్వులు వెలువరించింది. ప్రత్యేక అధికారుల పాలన ప్రజలకు అందుబాటులో ఉండటం సమస్య కావచ్చునని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక అధికారులుగా ఎంపీడీవో, ఎమ్మార్వో, వ్యవసాయ అధికారి, పశువైద్యాధికారి, విద్యాశాఖ అధికారీ ఆయా మండలాల్లో…

Read More

నాసా ఆర్ట్మిస్ II అంతరిక్ష ప్రయోగం విజయవంతం.

ఫ్లోరిడా: ఏప్రిల్, 1(తెలుగు న్యూస్ పవర్. కామ్)అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ,నాసాచేపట్టిన ఆర్టెమిస్-II ప్రయోగం విజయవంతంగా ప్రారంభమై, మానవ అంతరిక్ష చరిత్రలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఆర్టెమిస్-II ప్రయోగం అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి 2026 ఏప్రిల్ 1న సాయంత్రం నాసా అత్యాధునిక అంతరిక్ష యానం వ్యవస్థ, (ఎస్ ఎల్ ఎస్) రాకెట్ ద్వారా ఆర్టెమిస్-II మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. నాసా ప్లస్ వన్ ఈ మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు…

Read More

అజరామరం రాజధాని అమరావతి.

న్యూఢిల్లీ/అమరావతి: ఏప్రిల్, 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ, సవరణ బిల్లు, 2026ను బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇది ఎన్డీయే మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ, అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీర్ఘకాల లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో ప్రవేశపెట్టగా,…

Read More

చేనేతకు 150 కోట్ల విద్యుత్ ఉచితం.

పాలకొల్లు: ఏప్రిల్, 1(తెలుగు న్యూస్ పవర్. కామ్) అభివృద్ధి, సంక్షేమ కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు వంటివని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. చేనేతకు ఉచిత విద్యుత్తు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక భగ్గేశ్వరంలో బుధవారం ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు, కూటమి ప్రభుత్వం బీసీలకు, ముఖ్యంగా చేనేతకారులకు అండదండలు అందిస్తుందని నిమ్మల తెలిపారు. చేనేత మగ్గం ఉన్న 93 వేల మందికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత…

Read More

ఘనంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి దివ్య కళ్యాణం.

ముత్యాలతలంబ్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భువనేశ్వరి దంపతులు. ఒంటిమిట్ట: ఏప్రిల్, 1(తెలుగు న్యూస్ పవర్ . కామ్) ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం, శ్రీమన్నారాయణ అవతారమైన శ్రీ రామచంద్రుడు, సీతామ్మ వారి దివ్య వివాహం ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భక్తి శ్రద్ధలతో బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఏకసిలా నగరం ఎల్లెఎడల, శ్రీ రామ నీ నామెంతో రుచిరా అంటూ మారు మోగిపోయింది.రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన…

Read More