Telugu News Power

Blog

ఆక్వా రైతుల సమస్యలపై ఈనెల 15 నుంచి కార్యాచరణ. -రాష్ట్ర సమావేశంలో నిర్ణయం.

పాలకొల్లు: మే, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ఆధ్వర్యంలో ఈనెల 15 న జరిగే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బట్టి కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ఆక్వా సంఘం నిర్ణయించింది. శ్రీ క్షీరా రామ జై భారత్ ఆక్వా సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన బుధవారం, పాలకొల్లులో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో నిర్వహించారు. వనామి రొయ్యల ఫీడ్ ధర రూ.8 వేలు, టైగర్ రొయ్య ఫీడ్…

Read More

బ్యాంకును మోసగించిన మేజర్. రూ. 1.49 కోట్ల బ్యాంకు సొమ్ముతో బెట్టింగ్.

మెదక్: మే,13(తెలుగు న్యూస్ పేపర్. కామ్) బెట్టింగ్ వ్యసనానికి బానిసలై ఎందరో తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఈసారి, మెదక్ జిల్లా అర్బన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ అనిల్ బెట్టింగ్ అడగటం కోసం బ్యాంకును మోసగించారు. భార్య, స్నేహితుల పేర్ల మీద 16 బ్యాంకు ఖాతాలు సృష్టించారు. ఈ ఖాతాల ద్వారా రూ.1.49 కోట్ల రుణాలు తీసుకున్నాడు. బంగారం పై తీసుకున్న ఈ రుణానికి గాను వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు బ్యాంకులో కుదువ పెట్టి బ్యాంకు…

Read More

ఎస్. కొండేపాడు బాధితులకు మెరుగైన వైద్యం – పరామర్శించిన జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు.

పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం, ఎస్. కొండేపాడు గ్రామంలో జరిగిన కలుషితఆహారం (ఫుడ్ పాయిజనింగ్) ఘటనపై జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన స్పందించింది. ఈ ఘటనలో అస్వస్థతకు గురై భీమవరంలోని ఇంపీరియల్,భీమవరం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 12 మంది బాధితులను జిల్లా కలెక్టర్ సి. నాగరాణి, జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి,జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం పరామర్శించారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరు…

Read More

కూటమి ప్రభుత్వంలో ఆక్వా రంగం కుదేలు. -వైఎస్సార్ సిపి తీవ్ర విమర్శలు

తక్షణమే ఫీడ్ ధరలు తగ్గించకపోతే ఉద్యమం. భీమవరం : మే,13(తెలుగు న్యూస్ పవర్.కామ్) కూటమి ప్రభుత్వం వల్ల ఆక్వా రంగం కుదేలవుతున్నదని, వైఎస్సార్ సిపి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు భీమవరం జిల్లావైఎస్సార్ సిపి కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై వైఎస్సార్ సిపి తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపు దారుణమని, ప్రభుత్వ పెద్దలు, ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై…

Read More

మైనారిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. -మంత్రి ఫరూక్

పాలకొల్లు: మే, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం మైనారిటీల, అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ పేర్కొన్నారు. స్థానిక నియోజకవర్గంలో రూ.4.52కోట్ల తో పూ పోడూరు మండలం, జున్నూరు గ్రామంలో, పట్టణంలోని 27 వార్డు లో ముస్లిం కళ్యాణ మండపం రూ. 1.93 కోట్లతో నిర్మించనున్న పనులకు మంత్రులు ఫరూక్, నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా, 27వ వార్డులో…

Read More

ప్రధానిని విమర్శించే ప్రతిపక్షాలు గతాన్ని గుర్తు చేసుకోవాలి.

జనరల్ డెస్క్: మే, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. ప్రతి సంవత్సరం భారతీయులు సుమారుగా 700 నుంచి 900 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తారని అంచనా. బంగారం ధరలు, వివాహాల సీజన్, పండుగలు, పెట్టుబడుల ధోరణి ఆధారంగా ఈ సంఖ్య మారుతూ ఉంటుంది. భారత్‌లో బంగారం ఎక్కువగా ఆభరణాలు (జ్యువెలరీ) తయారీ లో వాడతారు‌. మొత్తం డిమాండ్‌లో సుమారు 70–80 శాతం పెట్టుబడులు – గోల్డ్…

Read More

బుల్లితెర భీముడు ఇక లేడు.

జనరల్ డెస్క్: మే,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన, సుదీర్ఘ భారతీయ టెలివిజన్ చరిత్రలో మహాభారతంలోని భీముడి పాత్రతో కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నటుడు, క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ సోబ్తి. జీవితం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. క్రీడాకారుడిగా దేశానికి కీర్తి తీసుకువచ్చిన ఆయన, తరువాత నటుడిగా కూడా అపారమైన అభిమానాన్ని సంపాదించి అరుదైన వ్యక్తిత్వంగా గుర్తింపు పొందారు. టీవీ 1980లలో ప్రసారమైన ప్రముఖ ధారావాహిక మహాభారతం లో భీముడి పాత్ర…

Read More

జై భీమ్ ఫౌండేషన్ సహాయం.

యలమంచిలి:మే, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక గమళ్ళ పెంట కు చెందిన జై భీమ్ యువజన ఫౌండేషన్ వారు నెలవారి సేవా కార్యక్రమంలో భాగంగా, ఇటీవల భర్తను కోల్పోయిన మహిళకు రూ. 14 వేల ఆర్థిక సహాయం సోమవారం అందజేశారు. గుంపర్రుకు చెందిన జడ్డు మణికంఠ విద్యుత్ ఘాతం తో మరణించారు. జై భీమ్ యువజన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గెడ్డం సునీల్ గావాస్కర్ తమ ఫౌండేషన్ ద్వారా ప్రతినెలా రెండు కుటుంబాల వారికి సహాయం…

Read More

డాక్టర్ చినమిల్లికి ప్రముఖుల నివాళి.

నర్సాపురం: మే, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పేదల ప్రముఖ వైద్యులు, ప్రతిష్టాత్మక వై ఎన్ కాలేజీ మాజీ సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్, జనసేన పార్టీ ప్రముఖ నాయకులు, డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ రావు (85) ఆదివారం మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నర్సాపురం పట్టణ విద్యాభివృద్ధిలో చినమిల్లి సృష్టించిన చరిత్ర మర్చిపోలేనిది. సుదీర్ఘకాలం ఆ విద్యా సంస్థ బహుముఖ ప్రగతికి చిన్నమిల్లి అహర్నిశలు శ్రమించారు. పేద రోగులకు ఉచిత…

Read More

తిరుపతి నుంచి పలణి కి బస్సు సర్వీసు ప్రారంభం.

తిరుపతి: మే, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అంతరాష్ట్ర బస్సు సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, తమిళనాడు బీజేపీ నాయకులు అన్నామలై మేరకు తిరుపతి – తమిళనాడులోని పలణి మధ్య బస్సు సర్వీస్ కోసం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రోజుకు రెండుసార్లు బస్సులు, రెండు బస్సు సర్వీసులు భక్తుల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా అన్నమలై పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు…

Read More