ఆక్వా రైతుల సమస్యలపై ఈనెల 15 నుంచి కార్యాచరణ. -రాష్ట్ర సమావేశంలో నిర్ణయం.
పాలకొల్లు: మే, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ఆధ్వర్యంలో ఈనెల 15 న జరిగే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బట్టి కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ఆక్వా సంఘం నిర్ణయించింది. శ్రీ క్షీరా రామ జై భారత్ ఆక్వా సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన బుధవారం, పాలకొల్లులో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో నిర్వహించారు. వనామి రొయ్యల ఫీడ్ ధర రూ.8 వేలు, టైగర్ రొయ్య ఫీడ్…