Skip to main content

Telugu News Power

Blog

శ్రీ మావుళ్ళమ్మను దర్శించుకున్న జే సీ కల్ప శ్రీ

భీమవరం: జులై, 10 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వెంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం, నూతన జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కె.ఆర్ కల్ప శ్రీ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వీరికి పూజలు,ఆశీర్వచనాలు నిర్వహించి శేషవస్త్రం తో సత్కరించారు.పశ్చిమ గోదావరి జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్…

Read More

నరసాపురం-బెంగుళూరు ఎక్స్ప్రెస్ ప్రారంభించిన కేంద్రమంత్రి వర్మ.

పాలకొల్లు: జులై, 10( తెలుగు న్యూస్ పవర్. కామ్) నరసాపురం-బెంగుళూరు ఎక్స్ప్రెస్ రైలు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి, స్థానిక లోక్ సభ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ శుక్రవారం పాలకొల్లు రైల్వే స్టేషన్ నుంచి జండా ఊపి ప్రారంభించారు. ఇంతవరకు ఈ రైలు ప్రత్యేక వారపు రైలుగా నడిచేది. కేంద్రమంత్రి కృషి వల్ల ఈ రైలు రెగ్యులర్ వారపు ఎక్స్ప్రెస్ సర్వీస్ గా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైలు(17293) ప్రతి…

Read More

సన్రైజ్ రోటరీ క్లబ్ వైద్య శిబిరం

స్థానిక టిడ్కో గృహ సముదాయము వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు సన్రైజ్, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, పాలకొల్లు, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల జిన్నూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆయుర్వేద దయచేసి శిబిరం గురువారం నిర్వహించారు. ఈ క్యాంప్ లో డా. గిరీష్, డా. మల్లీశ్వరి, వారి వైద్య సిబ్బందితో పాల్గొని 50 మంది రోగులకు దీర్ఘకాలిక వ్యాధులు అయిన కీళ్ళ వాతము, పక్షవాతం, చర్మరోగాలు స్త్రీరోగాలు మూత్రరోగాలు షుగర్, బి. పి, థైరాయిడ్, నరాలకు సంబంధించిన…

Read More

శ్రీ మావుళ్ళమ్మను దర్శించుకున్న కేరళ డిజిపి దంపతులు.

భీమవరం: జూలై,9( తెలుగు మూవీస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వెంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పుఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని కేరళ రాష్ట్ర డి జి పి, రావాడ ఆజాద్ చంద్ర శేఖర్, సరిత దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు, ఆశీర్వచనాలునిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, వుదీశి మీనాక్షి వీరికి శేషవస్త్రం ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందచేసినారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో జరిగే చండీ హోమానికి భక్తులు తరలి రావాలి.

భీమవరం: జులై, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రముఖ ఇలవేలుపు, తెలుగు ప్రజలు ఆరాధ్యదైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఈ నెల 14న మంగళవారం ఉదయం 7 గంటలకు, అత్యంత వైభవంగా మహా చండీ హోమం జరుగుతుంది.. అమావాస్య తిథి దైవారాధన, దుష్టశక్తుల నివారణ, శాంతి, ఐశ్వర్య ప్రాప్తికి అత్యంత పవిత్రమైనదని ఋషులు నిర్ధారించారు,ఈ పుణ్యదినాన నిర్వహించే చండీ హోమం ద్వారా దుర్గాదేవి అనుగ్రహం…

Read More

రైతుల గోనె సంచుల సమస్యకు శాశ్వత పరిష్కారం. – మంత్రి మనోహర్ హామీ

విజయవాడ: జులై, 9( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ ఖరీఫ్ నుంచే పీపీ బ్యాగుల వినియోగం ప్రారంభిస్తామని రాష్ట్ర పౌరసర ఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. విజయవాడలో జరిగిన రెండేళ్ల ధాన్యం సేకరణ సమీక్ష, రాబోయే ఖరీఫ్ సీజన్ సన్నద్ధత సమావేశంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ రైతులతో మాట్లాడారు.ధాన్యం రవాణా ఖర్చులు 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ, రెండేళ్లలో 74.13 లక్షల మెట్రిక్…

Read More

ప్రపంచ జనాభా దినోత్సవం – అవగాహన కార్యక్రమం.

భీమవరం: జులై, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈనెల 11 నుంచి 18 వరకు జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. కుటుంబాలు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలతో సంతోషకరమైన జీవనం…

Read More

జై భారత్ క్షీరా రామ ఆక్వారైతు సంఘం. కొలువుదీరిన కొత్త కమిటీ.

పాలకొల్లు: జూలై,9( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం పూర్వ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా కొత్తవారితో కమిటీ గురువారం ఏర్పాటు చేశారు. నూతన కమిటీలో గౌరవ అధ్యక్షులుగా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, అధ్యక్షులుగా బోనం వెంకట నరసయ్య, చినబాబు, కార్యదర్శిగా పెనుమత్స సత్యనారాయణ రాజు, కోశాధికారిగా సోంబాబు, ఉపాధ్యక్షులుగా గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, సంయుక్త కార్యదర్శిగా ఎం…

Read More

రామాలయ పునర్నిర్మాణానికి మంత్రి నిమ్మల దంపతుల శంకుస్థాపన.

పాలకొల్లు: జులై, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు దంపతులు స్వగ్రామం ఆగర్తిపాలెంలో స్వయంభు శ్రీ కోదండ రామాలయం పునర్నిర్మాణానికి గురువారం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. శంకుస్థాపన కార్యక్రమానికి మేళ తాళాలు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. నిమ్మల దంపతులు పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి స్థానికులు, పలువురు కూటమి నాయకులు తరలి వచ్చారు.

Read More

నర్సాపురం-బెంగళూరు వారపు రెగ్యులర్ ఎక్స్ప్రెస్ సర్వీస్ ప్రారంభం.

పాలకొల్లు: జులై,9( తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం – బెంగుళూరు వారపు ప్రత్యేక రైలు నేటి నుంచి రెగ్యులర్ వారపు రైలుగా నడుపుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఇంతవరకు హీరోయిన్ ప్రత్యేక వారపురలుగా నడిపారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఈ రైలు ప్రయాణం అందుబాటులోకి రావటానికి తీవ్రంగా కృషి చేశారు. పాలకొల్లు రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం గం. 3.30…

Read More