Telugu News Power

యానం ఎమ్మెల్యే మల్లాడికి మంత్రివర్గంలో చోటు.

యానాం: పుదుచ్చేరి 16వ శాసనసభలో నాలుగో సారి మంత్రిగా యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు చోటు దక్కింది.పుదుచ్చేరి శాసనసభకు ఐదోసారి ముఖ్యమంత్రిగా బుధవారం ఉదయం ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంతో పాటు ఇద్దరు సీనియర్లకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఎన్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, బిజెపి నుండి పుదుచ్చేరికి చెందిన నమశ్శివాయః కు అవకాశం ఇచ్చారు. సీఎం రంగసామితో పాటు పుదుచ్చేరిలోని గవర్నర్…

Read More

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జడ్ ప్లస్ భద్రత. గ్రీన్ ఛానల్ ఏర్పాటు. -సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ నిర్ణయం

అమరావతి: మే,13(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆమెకు ‘జడ్ ప్లస్’ కేటగిరీ భద్రత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా గిల్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారం, సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆయన…

Read More

బ్యాంకును మోసగించిన మేజర్. రూ. 1.49 కోట్ల బ్యాంకు సొమ్ముతో బెట్టింగ్.

మెదక్: మే,13(తెలుగు న్యూస్ పేపర్. కామ్) బెట్టింగ్ వ్యసనానికి బానిసలై ఎందరో తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఈసారి, మెదక్ జిల్లా అర్బన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ అనిల్ బెట్టింగ్ అడగటం కోసం బ్యాంకును మోసగించారు. భార్య, స్నేహితుల పేర్ల మీద 16 బ్యాంకు ఖాతాలు సృష్టించారు. ఈ ఖాతాల ద్వారా రూ.1.49 కోట్ల రుణాలు తీసుకున్నాడు. బంగారం పై తీసుకున్న ఈ రుణానికి గాను వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు బ్యాంకులో కుదువ పెట్టి బ్యాంకు…

Read More

ఎస్. కొండేపాడు బాధితులకు మెరుగైన వైద్యం – పరామర్శించిన జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు.

పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం, ఎస్. కొండేపాడు గ్రామంలో జరిగిన కలుషితఆహారం (ఫుడ్ పాయిజనింగ్) ఘటనపై జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన స్పందించింది. ఈ ఘటనలో అస్వస్థతకు గురై భీమవరంలోని ఇంపీరియల్,భీమవరం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 12 మంది బాధితులను జిల్లా కలెక్టర్ సి. నాగరాణి, జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి,జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం పరామర్శించారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరు…

Read More

కూటమి ప్రభుత్వంలో ఆక్వా రంగం కుదేలు. -వైఎస్సార్ సిపి తీవ్ర విమర్శలు

తక్షణమే ఫీడ్ ధరలు తగ్గించకపోతే ఉద్యమం. భీమవరం : మే,13(తెలుగు న్యూస్ పవర్.కామ్) కూటమి ప్రభుత్వం వల్ల ఆక్వా రంగం కుదేలవుతున్నదని, వైఎస్సార్ సిపి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు భీమవరం జిల్లావైఎస్సార్ సిపి కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై వైఎస్సార్ సిపి తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపు దారుణమని, ప్రభుత్వ పెద్దలు, ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై…

Read More

మైనారిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. -మంత్రి ఫరూక్

పాలకొల్లు: మే, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం మైనారిటీల, అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ పేర్కొన్నారు. స్థానిక నియోజకవర్గంలో రూ.4.52కోట్ల తో పూ పోడూరు మండలం, జున్నూరు గ్రామంలో, పట్టణంలోని 27 వార్డు లో ముస్లిం కళ్యాణ మండపం రూ. 1.93 కోట్లతో నిర్మించనున్న పనులకు మంత్రులు ఫరూక్, నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా, 27వ వార్డులో…

Read More

ప్రధానిని విమర్శించే ప్రతిపక్షాలు గతాన్ని గుర్తు చేసుకోవాలి.

జనరల్ డెస్క్: మే, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. ప్రతి సంవత్సరం భారతీయులు సుమారుగా 700 నుంచి 900 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తారని అంచనా. బంగారం ధరలు, వివాహాల సీజన్, పండుగలు, పెట్టుబడుల ధోరణి ఆధారంగా ఈ సంఖ్య మారుతూ ఉంటుంది. భారత్‌లో బంగారం ఎక్కువగా ఆభరణాలు (జ్యువెలరీ) తయారీ లో వాడతారు‌. మొత్తం డిమాండ్‌లో సుమారు 70–80 శాతం పెట్టుబడులు – గోల్డ్…

Read More

బుల్లితెర భీముడు ఇక లేడు.

జనరల్ డెస్క్: మే,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన, సుదీర్ఘ భారతీయ టెలివిజన్ చరిత్రలో మహాభారతంలోని భీముడి పాత్రతో కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నటుడు, క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ సోబ్తి. జీవితం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. క్రీడాకారుడిగా దేశానికి కీర్తి తీసుకువచ్చిన ఆయన, తరువాత నటుడిగా కూడా అపారమైన అభిమానాన్ని సంపాదించి అరుదైన వ్యక్తిత్వంగా గుర్తింపు పొందారు. టీవీ 1980లలో ప్రసారమైన ప్రముఖ ధారావాహిక మహాభారతం లో భీముడి పాత్ర…

Read More

జై భీమ్ ఫౌండేషన్ సహాయం.

యలమంచిలి:మే, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక గమళ్ళ పెంట కు చెందిన జై భీమ్ యువజన ఫౌండేషన్ వారు నెలవారి సేవా కార్యక్రమంలో భాగంగా, ఇటీవల భర్తను కోల్పోయిన మహిళకు రూ. 14 వేల ఆర్థిక సహాయం సోమవారం అందజేశారు. గుంపర్రుకు చెందిన జడ్డు మణికంఠ విద్యుత్ ఘాతం తో మరణించారు. జై భీమ్ యువజన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గెడ్డం సునీల్ గావాస్కర్ తమ ఫౌండేషన్ ద్వారా ప్రతినెలా రెండు కుటుంబాల వారికి సహాయం…

Read More

డాక్టర్ చినమిల్లికి ప్రముఖుల నివాళి.

నర్సాపురం: మే, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పేదల ప్రముఖ వైద్యులు, ప్రతిష్టాత్మక వై ఎన్ కాలేజీ మాజీ సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్, జనసేన పార్టీ ప్రముఖ నాయకులు, డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ రావు (85) ఆదివారం మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నర్సాపురం పట్టణ విద్యాభివృద్ధిలో చినమిల్లి సృష్టించిన చరిత్ర మర్చిపోలేనిది. సుదీర్ఘకాలం ఆ విద్యా సంస్థ బహుముఖ ప్రగతికి చిన్నమిల్లి అహర్నిశలు శ్రమించారు. పేద రోగులకు ఉచిత…

Read More