Skip to main content

Telugu News Power

గోదావరి పుష్కరాల నిధులకు మంత్రి నారాయణ హామీ.

నర్సాపురం: జూలై 11,( తెలుగు న్యూస్ పవర్. కామ్) గోదావరి పుష్కరాల నాటికి నరసాపురం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో శనివారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగురునారాయణ మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కరాల ప్రధాన ఘాట్లు నరసాపురం మున్సిపల్ పరిధిలో ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, పట్టణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి…

Read More

ఆటో బోల్తా, ఉద్యోగి మృతి. కుమార్తెను చూసి వస్తూ తిరిగిరాని లోకాలకు…

పాలకొల్లు: జులై, 10( తెలుగు న్యూస్ పవర్. కామ్) వ్యవసాయ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న గుబ్బల సత్యనారాయణ(57) శుక్రవారం జరిగిన ఆటో ప్రమాదంలో మృతి చెందారు. వీరు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందినవారు. ముమ్మిడివరంలో వ్యవసాయశాఖ పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు. భార్య రాజేశ్వరితో కలిసి హైదరాబాదులో ఉన్న తమ కుమార్తె కుటుంబాన్ని చూసి తిరిగి వస్తున్నారు. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన వీరు పాలకొల్లు రైల్వే స్టేషన్ లో దిగి రాజోలు…

Read More

ఆక్వారంగంపై కేంద్రమంత్రి, అధికారులతో సమీక్ష.

భీమవరం:జూలై, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రంగంపై స్థానిక లోక్ సభ సభ్యులు, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తన కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపెడ, మత్స శాఖ అధికారులు ఈ సమీక్ష దేశంలో పాల్గొన్నారు .ఆక్వా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలు తీరును సమీక్షించి, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పి ఎమ్ ఎమ్ ఎస్ వై ) ద్వారా…

Read More

నరసాపురం-బెంగుళూరు ఎక్స్ప్రెస్ ప్రారంభించిన కేంద్రమంత్రి వర్మ.

పాలకొల్లు: జులై, 10( తెలుగు న్యూస్ పవర్. కామ్) నరసాపురం-బెంగుళూరు ఎక్స్ప్రెస్ రైలు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి, స్థానిక లోక్ సభ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ శుక్రవారం పాలకొల్లు రైల్వే స్టేషన్ నుంచి జండా ఊపి ప్రారంభించారు. ఇంతవరకు ఈ రైలు ప్రత్యేక వారపు రైలుగా నడిచేది. కేంద్రమంత్రి కృషి వల్ల ఈ రైలు రెగ్యులర్ వారపు ఎక్స్ప్రెస్ సర్వీస్ గా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైలు(17293) ప్రతి…

Read More

సన్రైజ్ రోటరీ క్లబ్ వైద్య శిబిరం

స్థానిక టిడ్కో గృహ సముదాయము వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు సన్రైజ్, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, పాలకొల్లు, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల జిన్నూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆయుర్వేద దయచేసి శిబిరం గురువారం నిర్వహించారు. ఈ క్యాంప్ లో డా. గిరీష్, డా. మల్లీశ్వరి, వారి వైద్య సిబ్బందితో పాల్గొని 50 మంది రోగులకు దీర్ఘకాలిక వ్యాధులు అయిన కీళ్ళ వాతము, పక్షవాతం, చర్మరోగాలు స్త్రీరోగాలు మూత్రరోగాలు షుగర్, బి. పి, థైరాయిడ్, నరాలకు సంబంధించిన…

Read More

రైతుల గోనె సంచుల సమస్యకు శాశ్వత పరిష్కారం. – మంత్రి మనోహర్ హామీ

విజయవాడ: జులై, 9( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ ఖరీఫ్ నుంచే పీపీ బ్యాగుల వినియోగం ప్రారంభిస్తామని రాష్ట్ర పౌరసర ఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. విజయవాడలో జరిగిన రెండేళ్ల ధాన్యం సేకరణ సమీక్ష, రాబోయే ఖరీఫ్ సీజన్ సన్నద్ధత సమావేశంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ రైతులతో మాట్లాడారు.ధాన్యం రవాణా ఖర్చులు 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ, రెండేళ్లలో 74.13 లక్షల మెట్రిక్…

Read More

ప్రపంచ జనాభా దినోత్సవం – అవగాహన కార్యక్రమం.

భీమవరం: జులై, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈనెల 11 నుంచి 18 వరకు జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. కుటుంబాలు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలతో సంతోషకరమైన జీవనం…

Read More

జై భారత్ క్షీరా రామ ఆక్వారైతు సంఘం. కొలువుదీరిన కొత్త కమిటీ.

పాలకొల్లు: జూలై,9( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం పూర్వ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా కొత్తవారితో కమిటీ గురువారం ఏర్పాటు చేశారు. నూతన కమిటీలో గౌరవ అధ్యక్షులుగా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, అధ్యక్షులుగా బోనం వెంకట నరసయ్య, చినబాబు, కార్యదర్శిగా పెనుమత్స సత్యనారాయణ రాజు, కోశాధికారిగా సోంబాబు, ఉపాధ్యక్షులుగా గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, సంయుక్త కార్యదర్శిగా ఎం…

Read More

రామాలయ పునర్నిర్మాణానికి మంత్రి నిమ్మల దంపతుల శంకుస్థాపన.

పాలకొల్లు: జులై, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు దంపతులు స్వగ్రామం ఆగర్తిపాలెంలో స్వయంభు శ్రీ కోదండ రామాలయం పునర్నిర్మాణానికి గురువారం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. శంకుస్థాపన కార్యక్రమానికి మేళ తాళాలు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. నిమ్మల దంపతులు పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి స్థానికులు, పలువురు కూటమి నాయకులు తరలి వచ్చారు.

Read More

నర్సాపురం-బెంగళూరు వారపు రెగ్యులర్ ఎక్స్ప్రెస్ సర్వీస్ ప్రారంభం.

పాలకొల్లు: జులై,9( తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం – బెంగుళూరు వారపు ప్రత్యేక రైలు నేటి నుంచి రెగ్యులర్ వారపు రైలుగా నడుపుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఇంతవరకు హీరోయిన్ ప్రత్యేక వారపురలుగా నడిపారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఈ రైలు ప్రయాణం అందుబాటులోకి రావటానికి తీవ్రంగా కృషి చేశారు. పాలకొల్లు రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం గం. 3.30…

Read More