రాజ్యసభలో శాశ్వత రాజధాని బిల్లు ఆమోదం ప్రత్యక్షంగా వీక్షించిన మంత్రి నారా లోకేష్.
న్యూఢిల్లీ: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్). అమరావతిని శ్వాశ్వత రాజధానిగా చట్టం చేయడానికి రాజ్యసభలో ప్రవేశపెట్టిన, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (సవరణ) బిల్లు ఆమోదం పొందటాన్ని, రాజ్యసభలో ప్రముఖుల గ్యాలరీలో కూర్చుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ బృందం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రుల బృందంతో ప్రధాని మోడీని కలిసారు. అను మోడీ నారా లోకేష్ కు అభినందనలు తెలియజేశారు. పార్లమెంటరీ…