నాటి విధ్వంస పాలన, నేటి అభివృద్ధి, సంక్షేమ పాలన ప్రజలు బేరిజు వేసుకోవాలి. -మంత్రి నిమ్మల రామానాయుడు
పాలకొల్లు: మే 21(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆనాడు ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంసపాలన ప్రారంభమైందని మంత్రి నిమ్మల గుర్తు చేశారు. మండలంలోని వరిధనం, దిగమర్రు, పెదమామిడిపల్లి, కొత్తపేట, పాలకొల్లు రూరల్ లో రూ. 1.90 కోట్లతో ప్రారంభించబోయే అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవపరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వరిధనంలో ఏర్పాటు అయిన సభలో మంత్రి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం ఎక్కిన కొమ్మనే నరుక్కున్నట్టు, కలెక్టర్ల మీటింగ్…