ప్రభుత్వ పథకాలు పక్కా ప్రణాళికలతో అమలు చేయాలి. -ముఖ్యమంత్రి ఆదేశాలు.
అమరావతి: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్. కాం) కొత్త పాఠ్య పుస్తకాలు తీసుకురావడం కళాశాల విద్య శిక్షణ వేగంగా ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ విద్యుత్ తీగల ప్రమాదాల నివారణ పై -ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష, అవేర్ 2.0 మొబైల్ యాప్ ప్రారంభించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న పథకాల కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను…