Skip to main content

Telugu News Power

మెట్ల మార్గంలో స్వామివారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి సతీమణి అన్నా లెజినోవా.

తిరుమల: జులై, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ సినీ నటులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఇటీవల ముంబై కోకిల బెన్ ఆస్పత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. చికిత్స విజయవంతమైన సందర్భంగా, ముఖ్యమంత్రి సతీమణి మెట్ల మార్గంలో స్వామివారి దర్శనానికి శుక్రవారం బయలుదేరారు. గతంలో తమ కుమారుడు శంకర్ అగ్ని ప్రమాద ంలో చిక్కుకున్నప్పుడు కూడా ఇదే విధంగా లెజెండ్ అవ్వ స్వామివారికి మొక్కు తీర్చుకున్నారు.

Read More

రాష్ట్రావ్యాప్తంగా దస్తవేజు లేఖర్ల పెన్ డౌన్

ఈనెల 20 నుంచి 31వరకు రిజిస్ట్రేషన్లు బంద్.పాలకొల్లు: జూలై, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.396 ను వెంటనే ఉపసంహరించుకోవాలని పాలకొల్లు దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షులు టి వెంకటేశ్వర రావు విజ్ఞప్తి చేశారు. ఈనెల 20 నుంచి 31 వరకు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టినట్టనున్నట్టు శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ జీవో వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దస్తావేజు లేఖర్లు అందరూ ఈ పెండం కార్యక్రమంలో…

Read More

తల్లిదండ్రులు ఉపాధ్యాయుల భారీ సమావేశం విజయవంతం చేయాలి – కలెక్టర్ నాగరాణి పిలుపు.

భీమవరం: జూలై, 17 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ నెల 24న జిల్లా వ్యాప్తంగా జరిగే మెగా పేరేంటి, టీచర్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో వశిష్ట సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో పాటు గ్రామ పెద్దలు, దాతలు, పూర్వ విద్యార్థులు పాల్గొనేలా కృషి చేయాలని కోరారు. పాఠశాలకు అవసరమైన మౌలిక వసతుల కోసం దాతల నుంచి విరాళాలు సేకరించి ప్రయత్నం చేయాలని…

Read More

శ్రీలంక పర్యటనలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ బిజీ.

శ్రీలంక: జూలై, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీలంక పర్యటనలో డిప్యూటీ స్పీకర్, అవనిగడ్డ ఎమ్మెల్యే, అభినవ ఆంధ్రభోజులు మండలి బుద్ధ ప్రసాద్ వివిధ కార్యక్రమాలలో బిజీగా గడుపుతున్నారు. కొలంబో విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బుద్ధప్రసాద్, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం ఉపకులపతి నిత్యానందరావు, రిజిస్ట్రార్ హనుమంతరావు, డి.విజయభాస్కర్, అనురాధ ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. వారికి శ్రీలంక తెలుగు కాంగ్రేస్ అధ్యక్షులు అన్బూజగన్, కలవి భూషణ్, రత్న ప్రభృతులు ఆత్మీయ స్వాగతం పలికారు.

Read More

ఈనెల 23న దివ్యాంగజన్ జాబ్ మేళా- కలెక్టర్ నాగరాణి.

వేదిక: దాసరి నారాయణరావు మహిళ కళాశాల, పాలకొల్లు. భీమవరం: జూలై 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగజన్ జాబ్ మేళా ఈ నెల 23న పాలకొల్లు డిఎన్ఆర్ మహిళ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రైవేట్ సంస్థలు పాల్గొంటున్నాయన్నారు. పదవ తరగతి ఇంటర్మీడి యట్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, అంతకంటే పై అర్హతలు కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు….

Read More

ఫ్రెంచ్ కాన్సులేట్ ప్రతినిధుల బృందం హైదరాబాద్ విశ్వవిద్యాలయ సందర్శన.

విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్యంపై చర్చలు. హైదరాబాద్:జూలై,17 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఫ్రాన్స్–భారత్ విద్యా, శాస్త్రీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా బెంగళూరులోని ఫ్రెంచ్ కాన్సులేట్ ప్రతినిధుల బృందం జూలై 16న హైదరాబాద్ విశ్వవిద్యాలయం (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్)ను సందర్శించింది. ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణలతో పాటు ఆహార భద్రత, సహజ వనరుల నిర్వహణ రంగాల్లో సంయుక్త సహకార అవకాశాలపై ఇరు పక్షాలు విస్తృతంగా చర్చించాయి. ఫ్రెంచ్ ప్రతినిధుల బృందంలో శాస్త్రీయ, విద్యా సహకార…

Read More

దేశ రైల్వే చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన నీటి రైలు.

హర్యానా: జూలై, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్‌లో భారత తొలి హైడ్రోజన్‌-శక్తి రైలును ప్రారంభించారు. భారత రైల్వేలో హరిత విప్ల వానికి ప్రధాని నాంది పలికారు. ఇది స్వచ్ఛ ఇంధన ఆధారిత రవాణా దిశగా భారత రైల్వే చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో నడుస్తుంది, ఆపరేషన్ సమయంలో ప్రధానంగా నీటి ఆవిరి మాత్రమే విడుదల చేస్తుంది. జింద్–సోనిపత్ మార్గంలో…

Read More

కృత్రిమ మేధ సహకార సంస్థ ఏర్పాటుకు 29 దేశాలు ఒప్పందంపై సంతకం.

షాంఘై, చైనా: జూలై 16,( తెలుగు న్యూస్ పవర్. కామ్) షాంఘైలో ప్రపంచ కృత్రిమ మేధ సహకార సంస్థ (వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ – (డబ్ల్యూ ఏ ఐ సి ఓ) ఏర్పాటుకు సంబంధించి గురువారం రోజున 29 దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ముఖ్యాంశాలు: ఈ ఒప్పందం ప్రకారం డబ్ల్యూ ఏ ఐ సి ఓ స్వతంత్ర అంతర్ ప్రభుత్వ అంతర్జాతీయ సంస్థగా షాంఘై కేంద్రంగా ఏర్పాటవుతుంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్…

Read More

రైతు సమస్యలు తెలుసుకుంటున్న ఎంపీ వర్మ

పోలవరం మండలం గూటాల గ్రామం లో ఎత్తిపోతల పంప్ హౌస్‌ను స్థానిక బీజేపీ నాయకులు కె.నాగరాజు, స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు, కేంద్రమంత్రి, ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ సందర్శించి పరిశీలించారు. గూటాల ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 2,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉండగా, మూడు పంపింగ్ మోటార్లలో ప్రస్తుతం ఒకటి మాత్రమే పనిచేస్తుండటంతో రైతులకు తగినంత సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను…

Read More

కొలువు దిగిన రోటరీ క్లబ్ కొత్త కార్యవర్గం.

పాలకొల్లు: జూలై, 16( తెలుగు న్యూస్ పవర్. కామ్) రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు నూతన కార్యవర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. స్థానిక అలయన్స్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఇన్స్టాలేషన్ అధికారిగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ సి దామోదర్ రెడ్డి వ్యవహరించారు. అధ్యక్షులుగా గుడాల హరిబాబు, కార్యదర్శిగా ఎస్ ఎస్ ఆర్ నాగార్జున రావు, కోశాధికారిగా ఆరమిల్లి సురేష్, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రోటరీ క్లబ్ ప్రజలకు…

Read More